నాచురల్ స్టార్ నాని.. ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. మెగా ఫోన్ పట్టుకొని కెమెరా వెనకుండి యాక్షన్ అని చెప్పాలనుకున్న నాని… కెమెరా ముందుకొచ్చి హీరో అయ్యాడు. ఇక నాని ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. …

సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక …

80 లో పాపులరైన హీరోలలో సుమన్ ఒకరు. సుమన్ పూర్తి పేరు సుమన్ తల్వార్. 1979లో ఒక తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టారు సుమన్. ఆ తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నో తమిళ చిత్రాల్లో …

టీమ్ ఇండియా క్రికెట్ ఆడితే ప్రతి ఒక్కరు టీవీకి అతుక్కుని కూర్చుంటారు ఖచ్చితంగా ఇండియన్ టీమ్ ని ప్రోత్సహిస్తూ ఉంటారు. క్రికెట్ ఆడడానికి చూడడానికి కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. పైగా క్రికెట్ ఆట కి కొన్ని కోట్ల మంది అభిమానులు …

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకి దగ్గరయ్యారు శ్రీదేవి. చిరంజీవితో పాటు తెలుగు చిత్రాల్లో నటించి …

సహజం గా మనకు కొన్ని సార్లు గాయాలు అవుతాయి. కొన్ని సార్లు అవి పుండ్లు గా మారుతుంటాయి. అయితే అటువంటి సమయం లో పప్పులు, వాటితో చేసిన పదార్థాలు తీసుకోవద్దని పెద్దవారు చెబుతారు. పప్పులు తింటే గాయానికి చీము పడుతుంది. అప్పుడు …

ఏ రిలేషన్ షిప్ లో అయినా ఇబ్బందులు రావడం సాధారణం. పదే పదే ఏదో ఒక సందర్భం మీద వాదించుకోవడం, ఇబ్బందులు రావడం వంటివి సహజమే. అయితే చాలా మంది భార్యా భర్తలు చిన్నచిన్న గొడవలకి కూడా విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. …

బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ వచ్చింది. తొలి భారతీయ సినిమా పాటగా నాటు నాటు పాట చరిత్ర ని సృష్టించింది. భారత దేశం లో వున్న వారంతా ఎంతో గర్వ …

ప్రేమ్ రక్షిత్ పాపులారిటీని సంపాదించుకుంటున్న కొరియోగ్రాఫర్. ఆస్కార్ అవార్డు వచ్చిన నాటు నాటు పాటకి కొరియోగ్రఫీ అందించారు. దీంతో ఇంకాస్త పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ పేరు కూడా ఎక్కువగానే వినపడుతోంది. పైగా కొరియోగ్రఫీ ని చూసి అందరూ అభినందిస్తున్నారు. …

కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలను రచించాడు. విష్ణుమూర్తి అవతారమే వ్యాసభగవానుడు అని ప్రతీతి. అయితే అయిదు వేళ సంవత్సరాలకు పూర్వం వ్యాసుడు కలియుగానికి సంబంధించిన కొన్ని …