మనం ఈటీవీ లో ప్రసారం అయ్యే “క్యాష్” (దొరికినంత దోచుకో) ప్రోగ్రాం ను చూస్తుంటాం కదా..ఈ షో లో నాలుగు రౌండ్ లు ఉంటాయి. ప్రతి రౌండ్ లో విన్నర్ కి కొంత క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అలానే, లాస్ట్ రౌండ్ …

హీరో పుట్టిన రోజు అని అతను నటించిన పాత బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్ చేయడం ఈ మధ్య కొత్తగా ట్రెండ్ లో ఉంది. మామూలుగా పండుగలు అంటే రిలీజ్ అయిన కొత్త సినిమాల సందడి కనిపించేది. కానీ ఈసారి …

డాక్టర్ బాబు సినిమాలో రావడం ఏమిటి…. కొంపదీసి కార్తీకదీపం సీరియల్ ను సినిమాగా తీసి రిలీజ్ చేస్తున్నారా…… డాక్టర్ బాబు వంటలక్క బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చేసారా….అని కంగారు పడుతున్నారా…..లేదండి. ఈ మధ్య విడుదలైన రంగ రంగ వైభవంగా సినిమాలో కార్తీక్ …

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన “లైగర్” మూవీ ఆగస్ట్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయ్యింది . ఎన్నో అంచనాలతో …

ఎలాంటి సంబంధాలు అయినా, అన్యోయన్యంగా ఉండాలి అంటే కావలసింది, ప్రేమ, కేరింగ్, బాధ్యత, అర్దం చేసుకునే మనస్తత్వం, సర్దుకుపోవడం ఇలా ఎన్నో చెపుతుంటారు. కానీ వీటన్నింటికీ మించి ముఖ్యమైనది మాట. మనం కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా, చికాకులో ఉన్నా మన …

ఈ మధ్య తమ అభిమాన హీరోల పుట్టినరోజులు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తమ్ముడు, జల్సా సినిమాలను విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే …

రామాయణం అనగానే  రాముడి 14 ఏళ్ల అర‌ణ్య‌వాసం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, అత‌న్ని వ‌ధించి సీత‌ను మ‌ళ్లీ వెన‌క్కి తెచ్చుకోవ‌డంఅని ఒక లైన్ లో చెప్పమంటే ఇలా చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు, ప‌ద్యాల‌తో కూడుకుని ఆ పురాణం …

మన ఆంద్రప్రదేశ్ కు చెందిన మహానేత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయి నేడు మన మధ్య లేరు. నేడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ …

సమంత ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లో స్టార్డంను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంతకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే.. అలాగే పుష్పలోని ఐటం సాంగ్‌ ఊ అంటావా మామ అనే పాట వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. …

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్రాజెక్ట్-కే. వైజయంతి మూవీస్ యాభైయ్యవ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు దీపికా పాడుకొనే, అమితాబ్ …