తెలుగు ప్రేక్షకులకు విజయశాంతి పరిచయం అవసరం లేని పేరు. 1980 లో వచ్చిన కళ్లుక్కుల్ ఈరమ్ అనే తమిళ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన విజయశాంతి అదే సంవత్సరం కిలాడి కృష్ణుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కూడా …

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీకి ఎన్ ఎస్ జి భద్రతా బలగాలను ఏర్పాటు చేసారు. వీరితో పాటు గా బెంగళూరుకు చెందిన అనేకమంది …

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఏ హీరో టాప్, ఏ హీరోయిన్ గ్రేట్, లేదా ఆ డైరెక్టర్ తో పోలిస్తే ఏ డైరెక్టర్ గొప్ప అని సినీ ప్రేమికులు చర్చించుకుంటూనే ఉంటారు. అలాంటిదే ఇప్పుడో కొత్త అంశం …

ఏ మాయ చేసావే.. సినిమాలో జంటగా నటించి, నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగ చైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా “చైసామ్”  అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. …

భారత దేశంలోనే కాకుండా ప్రపంచ మొత్తంలో కూడా ఉన్న బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. షాజహాన్ తనకి ముంతాజ్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ తాజ్ మహల్ …

సాధారణంగా ఆంజనేయస్వామి దేవాలయాలు చాలా వరకు గుట్టల పైనే ఉంటాయి. అయితే.. ఆ గుట్టకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదెక్కడో కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల పరిధిలో ఉండే గుంటపల్లి చెరువుకి దగ్గరలో రాసి గుట్ట అనే …

గుండె ఆరోగ్యానికి సంబంధించి చేసిన అనేక అధ్యయనాలు యోగా యొక్క ప్రాముఖ్యతని చెప్పకనే చెప్పాయి. శారీరక మరియు మానసిక శాంతి, ఓర్పు, సమతుల్యత, సమన్వయం మరియు దృష్టిని మెరుగుపరచడం, ఏకాగ్రతను పెంపొందించడం వంటి లక్షణాలన్నీ యోగాను నిరంతరం చేస్తుండడం వల్ల లభిస్తాయి. …

సోషల్ మీడియా అనేది కొన్ని విలువైన విషయాలను చెప్పడానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం అనవసరమైన విషయాలకి సెలబ్రిటీలని పాయింట్ చేసి ట్రెండ్ చేయడానికి ఒక మాధ్యమం కూడా అవుతోంది. అలా కొంత మంది సినీ ప్రముఖులు …

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా సార్లు తన అభిమానులు …

పెళ్లంటే నూరేళ్ళ పంట. ఆ పంట ప్రతిఫలాన్ని నూరేళ్లు అనుభవించాలంటే మాత్రం భార్య భర్తల మధ్య సఖ్యత తప్పనిసరిగా ఉండాలి. భార్య భర్త లిద్దరు కీచులాడుకున్నా, కిచకిచలాడుకున్నా వారిద్దరి మధ్య అన్యోన్యత ఉంటె ఏ సంసారం నావ అయిన తీరం చేరిపోతుంది. …