ఒకప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమాలో అలీ క్యారెక్టర్ మాత్రం తప్పనిసరిగా ఉండేది. ఆలీ లేకుండా సినిమాలో వినోదం ఉండదని భావించేవారు. కానీ ప్రస్తుతం ఆలీకి సినిమాలో ఛాన్స్ తగ్గిందనే చెప్పవచ్చు. ఏం జరిగిందో ఏమోకానీ ఈ మధ్య …

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన “మహానటి” సినిమాలో నటించిన కీర్తి సురేష్ సావిత్రిని మరిపించింది. ఆ సినిమా …

” ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి.. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం..ఇంతటి నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం.. కాలే సిగరెట్, బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి ” అంటూ మనం సినిమా చూసే ముందు కనిపిస్తూ వినపడే మాటలు.. …

ప్రస్తుత కాలంలో ఆన్లైన్ రుణాల పేరుతో ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆన్లైన్ రుణ యాప్ నిర్వాహకులు కూడా ఎంతో కఠినంగా, క్రూరమైన  స్వభావంతో ఇచ్చిన రుణాలను తిరిగి తీసుకోవడానికి బాధితులను అనేక విధంగా వేధిస్తున్నారు. అప్పులు వసూలు చేయడానికి నిర్వాహకులు …

సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకులను అలరించడానికి భారీ అంచనాలతో వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ …

చాలా తక్కువ రేట్ లో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం ఏంటంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది గుడ్డు.. కరోణ సమయంలో డాక్టర్లు గుడ్లని తినాలని చెప్పారు. ఎందుకంటే గుడ్డులో ఉండే పోషక పదార్థాలు మనకు శక్తి నివ్వడమే కాకుండా కరోణాతో …

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు తమన్. ఈయన గంటసాల వెంకట రామయ్య మనవడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవా నడుస్తోంది అని చెప్పవచ్చు. తమన్ ఏది ముట్టుకున్నా బంగారం అవుతోంది. ఇక ఆయన భాషతో …

బాబ్రీ మసీద్ తరువాత పెద్ద వివాదాస్పదమైన చర్చగా మారింది జ్ఞానవాపి మసీద్ విషయం. ఇంతకీ అప్పట్లో ఇక్కడ మసీదు ఉండేదా..? మందిరము ఉండేదా..? అనే చర్చ వివాదాస్పద చర్చ నడుస్తుంది. అసలే అప్పటిలో ఏం జరిగింది. మసీదు నిర్మాణం కోసం ఆలయాన్ని …

అఘోరాలు అంటే మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. కాశీ,ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేవారు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. మన దక్షిణాదిలో మాత్రం ఇటువంటి వారు కనిపించరు. మనిషి శరీరాన్ని పీక్కొని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. కానీ …

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాలా గమ్మత్తుగా సమాధానం ఇస్తూ నవ్విస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన మరొక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.. అవేంటో ఒకసారి చూద్దాం..? …