దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ …
కొత్త కోడలు ఇచ్చిందని రోజూ పాలు తాగారు.. అసలు ట్విస్ట్ ఏంటో తెలిసేసరికి మైండ్ బ్లాక్.. అసలు ఏమైందంటే..?
ఇటీవలి కాలంలో రోజులు ఎంత దారుణంగా తయారు అవుతున్నాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎవరిని నమ్మలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. పెళ్లి చేసుకొని మోసం చేసే వాళ్ళు కొందరైతే.. మోసం చేయడానికే పెళ్లి చేసుకునే బాపతు కూడా తయారు అవుతున్నారు. తాజాగా జరిగిన …
రోజు రొట్టెలు పంచే అమ్మ రాలేదని.. ఈ కోతి ఏమి చేసిందో చూడండి.. ఈ వీడియో చూస్తే కళ్ళు చెమరుస్తాయి..!
ఈ వీడియో లోని వృద్ధ మహిళ ప్రతి రోజు ఉదయం సమయంలో కోతులకి రొట్టెలు తినిపిస్తూ ఉండేది. అయితే.. ఓ రెండు రోజులుగా.. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో ఆమె రొట్టెలు పెట్టలేకపోయింది. అయితే.. ఈ వృద్ధ మహిళ కనిపించకపోయేసరికి ఆ కోతులలో …
పెళ్లి అయ్యాక సరదాగా ఫోటో షూట్ ప్లాన్ చేసారు.. కానీ అంతలోనే దారుణం.. అసలేం జరిగిందంటే..?
ఇటీవల పెళ్లి చేసుకోవడం అంటే అందులో హంగు ఆర్భాటాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల వచ్చిన మోడరన్ కల్చర్ కూడా ఎక్కువగా జత కలుస్తోంది. పెళ్ళికి ముందే ఫోటో షూట్, కుదరకపోతే పెళ్లి అయిన తరువాత అయినా పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ …
ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ మేము పేజెస్ లో ఫాలోవర్స్ ఎందుకు తగ్గుతున్నారు..? ట్రెండ్ అవుతున్న ట్రోల్స్..!
స్మార్ట్ ఫోన్ ల వాడకం వచ్చిన తరువాత జనాలు ఎక్కువగా నెట్టింట్లోనే గడుపుతున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఆప్స్ లలో బిజీగా ఉంటున్నారు. అయితే.. వీరిని ఎంటర్టైన్ చేయడం కోసమే మీమ్స్ పేజీలు అవతరించాయి. ఇవి ట్రెండింగ్ టాపిక్స్ …
ఎప్పుడు యాడ్స్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించని చిరంజీవి ఇటీవల ఫ్యాన్స్ అందరిని షాక్ కి గురి చేసారు. ఎప్పుడో ఒకసారి థమ్స్ అప్ యాడ్ లో నటించారు. ఆ తరువాత మళ్ళీ అటువైపు చూడలేదు. తాజాగా చిరంజీవి ఓ …
ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల ఎంట్రన్స్ లో ఇలాంటి ఇనుప చువ్వలు ఎందుకు ఉంటాయి..?
మీరెప్పుడైనా గమనించారా..? ఇండియాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు వెళ్లే దారిలో ఇటువంటి ఇనుప చువ్వలు పేర్చబడి ఉంటాయి. ఇవి ఇనుప పైపుల్లా ఉండి, కదులుతూ ఉంటాయి. వీటిపై వాహనాలు రావడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అసలు ఇలాంటి ఇనుప …
అరటి పండుని బాగా పండిన తరువాతే తినాలి.. ఎందుకో తెలుసా..? అసలు కారణం ఇదే..!
అరటి పండు తినడానికి ఈజీగా ఉంటుంది. వెంటనే బలాన్నిస్తుంది. శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించి ఎముకలు ధృడంగా ఉండడానికి సాయపడుతుంది. అంతే కాకుండా మార్కెట్ లో చవక ధరలకే లభిస్తాయి. పేద, ధనిక అందరికి ఈ అరటిపండ్లు అందుబాటులో ఉంటాయి. నిమిషాల్లో …
ఆ దర్శకుడికి జీవితాంతం రుణపడి ఉండే సాయం చేసిన ఎన్టీఆర్.. ఇంతకీ అదేంటంటే..?
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. అందులో రాణించాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే.. అందరికి అది సాధ్యం కాదు. ఇప్పుడంటే పోటీ ప్రపంచం ఎక్కువైందని.. అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని అనుకుంటున్నారు. ఒకప్పుడు ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో …
“అందరికి ఫ్రీగా 2 పాయింట్స్ ఇవ్వడానికే ఆడుతున్నట్లుంది..” అంటూ SRH మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్..!
చివరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జేంట్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.. …
