కొన్ని సార్లు మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు ఒక హీరోను అనుకుని మరొక హీరోతో చేస్తూ ఉంటారు. కాల్ షీట్స్ సెట్ అవ్వకో లేక కథ నచ్చకో గాని ఆ సినిమాలను వదిలేస్తూ ఉంటారు.
వారు వద్దనుకుని వదిలేసిన ఆ చిత్రాలే సూపర్ డూపర్ హిట్ అని సాధిస్తూ ఉంటాయి.

అలా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్న ఎన్నో చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం రండి.
#1.గజిని :

సూర్య హీరోగా నటించిన గజినీ మూవీ అప్పటిలో ఎంత హిట్ అయిందనే విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారట. మహేష్ బాబు వేరే సినిమాలో బిజీగా ఉండటంతో గజినీ సినిమాకి నో చెప్పారట.
#2.వర్షం :
మాస్ ఫాలోయింగ్ తో వర్షం చిత్రం అప్పట్లో ప్రభాస్ కి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించింది. ముందు ఈ చిత్రానికి గానూ మహేష్ బాబు హీరోగా అనుకోగా ఆయన డేట్స్ ఖాళీ లేక ప్రభాస్ ను వరించింది వర్షం చిత్రం.
#3. 24 :
24 చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయంతో వినూత్న ప్రయత్నంతో అప్పటిలో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. కొత్త కథతో రిస్క్ ఎందుకని మహేష్ బాబు అప్పటిలో ఈ సినిమాకి నో చెప్పేశారట.
#4. ఏ మాయ చేసావే :

అప్పటిలో మంచి సక్సెస్ను సాధించిన యూత్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఏ మాయ చేసావే చిత్రంలో నాగచైతన్యకు మహేష్ బాబుని తీసుకుందాం అనుకున్నారట. వేరే సినిమాలో బిజీగా ఉండడంతో మహేష్ ఈ సినిమాకి నో చెప్పేశారట.
#5. అఆ :
త్రివిక్రమ్ మరియు నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. మొదట్లో ఈ సినిమా కోసం మహేష్ బాబు ను సంప్రదించగా కారణం తెలియదు గానీ ఆయన ఎందుకో నో చెప్పారట.
#6. లీడర్ :
దగ్గుబాటి రానా తొలి చిత్రంగా పరిచయమైనా లీడర్ లో హీరోగా మొదట మహేష్ బాబుని అనుకున్నారంట శేఖర్ కమ్ముల. అప్పటికే మహేష్ బాబు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం రాణాను వరించింది.
#7. పుష్ప :

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప చిత్రంలో కుమార్, అల్లు అర్జున్ కన్నా ముందు మహేష్ బాబుని సంప్రదించారట. తనకి మాస్ లుక్ సెట్ కాదని పుష్ప చిత్రానికి మహేష్ బాబు నో చెప్పారట.
#8. యానిమల్:
ఫస్ట్ లో సందీప్ రెడ్డి వంగా తన రాబోయే చిత్రం ‘యానిమల్’లో ప్రధాన పాత్రను మహేష్ బాబుకు ఆఫర్ చేశాడు అంట… కానీ మహేష్ బాబు ఆ రోల్ లోని పాత్ర చీకటి స్వభావం తనకి సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసారు అంట. తర్వాత రష్మిక మందన్నతో కలిసి నటించబోతున్న రణబీర్ కపూర్కు ఈ పాత్రను ఆఫర్ చేశారు.
అలా మహేష్ బాబు వద్దనుకుని వదులుకున్న ఈ చిత్రాలు విజయాన్ని సాధించాయి.


















ఇలా ఎవరి టాలెంట్ ఎప్పుడు ఏ విధంగా బయటపడుతుందో తెలియదు. అయితే ఇండస్ట్రీలో ముందుగా డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన వారు ఎవరో చూద్దాం..? సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రస్తుతం వారసత్వానికి మాత్రం కొదువ లేదని చెప్పవచ్చు. ఎంత వారసత్వం ఉన్న టాలెంట్ లేకపోతే మాత్రం రాణించడం కష్టం.
ఈ తరుణంలోనే ఈ సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు కావడం కొసమెరుపు.
అతడు హీరో మూవీ తో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చారని చెప్పవచ్చు. ఇంకొకరు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్. రౌడీ బాయ్ అనే సినిమాతో సంక్రాంతి సందడి చేశారు. కేరింత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి అమెరికా ముంబై నగరాల్లో ఫిలిం శిక్షణ పొందారు. మరి ఇలా డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వీరు వాటి టాలెంటుతో సత్తా చాటుతా రా లేదంటే కనుమరుగవుతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఒక కుటుంబం ఆ కుటుంబంకి వచ్చిన సమస్యలను తీర్చడం కోసం హీరో ఆ ఇంటికి రావడం.. ఈ విధంగా కథ చుట్టూ భావోద్వేగాలు, కామెడీ, ఫైట్స్, ఇలాంటి అంశాలతో త్రివిక్రమ్ సినిమాలు రూపొందుతాయి. అయితే ఇదే సబ్జెక్టుతో మహేష్ బాబు సినిమా వద్దంటూ కొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు..
మహేష్ బాబు వరుస హ్యాట్రిక్స్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో తాజా కర్నూలు జిల్లాలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు నాకు అభినవ సంబంధాలు ఉన్నాయని, ఒక్కడు మూవీ చూసిన తర్వాత నేను దర్శకుణ్ణి అవ్వాలని భావించి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను అని నేను ఎంతగానో ఇష్టపడే సూపర్ స్టార్ తో సినిమా చేయడం, ఇక్కడికి రావడం నా లైఫ్ టైం బహుమతి అని అన్నారు.