మనిషికి న్యూస్ పేపర్ తో ఒక విడదీయలేని అనుబంధం ఉంటుంది. చాలా మంది రోజు మొదలయ్యేది న్యూస్ పేపర్ తోనే. ఇంటర్నెట్ వచ్చినా కూడా న్యూస్ పేపర్ స్థానం అలాగే ఉంది. మనం రోజు న్యూస్ పేపర్ చదువుతాం కానీ న్యూస్ …

రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అందులో జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలుగా నటించిన మంజూష పాత్రకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమా మొత్తం తన పాత్ర మీదే నడుస్తుంది. ఒక అన్న …

పుష్ప సినిమాతో భారతదేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ అనే ఒక నేపథ్యం నుండి వచ్చినా కూడా, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల మేడం టుసాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా …

నిద్ర అనేది ఒక మనిషికి చాలా ముఖ్యమైనది. రోజు అంతా ఒక మనిషి ఎంతో పని చేస్తాడు. అంతే చురుగ్గా మరుసటి రోజు కూడా పని చేయాలి అంటే కచ్చితంగా నిద్ర ఉండాలి. అప్పుడే మెదడు విశ్రాంతి తీసుకొని, మళ్ళీ రీఛార్జ్ …

జీవితం అందరికీ సులభంగా ఉండదు. కొన్ని సంఘటనల వల్ల, వారి ఆలోచన విధానం మారి, వారిని ఇంకా బలంగా తయారు చేసి, వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరేలాగా చేస్తాయి. ఈ ఐఏఎస్ అధికారి జీవితంలో ఇలాగే జరిగింది. సవిత ప్రధాన్. మధ్యప్రదేశ్‌లోని …

హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ప్రస్తుతం ప్రచార పనుల్లో ఉన్నారు. తొలి విడత అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ వాళ్లు మాధవి లత పేరుని ప్రకటించారు. అప్పుడు మాధవి లత వార్తల్లో నిలిచారు. ఎంఐఎం అధ్యక్షుడు …

ఐపీఎల్ 2024 లో నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో జరిగిన మ్యాచ్ లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఊహించని విధంగా విజయం సాధించింది. ఉప్పల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 35 పరుగుల తేడాతో గెలిచింది. …

సినిమా అన్న తర్వాత హీరో, ఆయన పక్కన హీరోయిన్ అనే వాళ్ళు చాలా ముఖ్యం. వాళ్ల పెయిర్ బాగుంటేనే, వాళ్ళ మధ్య వచ్చే ప్రేమ కథ కూడా తెర మీద చూడడానికి బాగా కనిపిస్తుంది. కానీ కొంత మంది హీరోయిన్లు సినిమాల …

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా అందరికీ పరిచయం అయ్యారు ముఖేష్ గౌడ. ఈ సీరియల్ లో రిషి అనే పాత్రలో ముఖేష్ నటించారు. ఒకే ఒక్క సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రేక్షకులకి ఈ పాత్ర ఎంత అలవాటు అయ్యారు …

రామాయణం సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. హీరో యష్, రావణాసురుడు పాత్రలో నటిస్తున్నారు. అదే కాకుండా, ప్రముఖ …