IND VS SL T20 : కృనాల్ పాండ్యాను తో సన్నిహితంగా 8 మంది ఆటగాళ్లు, ఇంగ్లాండ్ టెస్టుల కోసం ఎంపికైన పృథ్వి, సూర్య తో పాటూ. !

IND VS SL T20 : కృనాల్ పాండ్యాను తో సన్నిహితంగా 8 మంది ఆటగాళ్లు, ఇంగ్లాండ్ టెస్టుల కోసం ఎంపికైన పృథ్వి, సూర్య తో పాటూ. !

by Sunku Sravan

Ads

ప్రస్తుతం శ్రీ లంకలో టీం ఇండియా పర్యటిస్తుంది. ఈ టూర్ లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ 20 లు ఆడుతున్న సంగతి తెలిసిందే ఇటీవలే జరిగిన మొదటి టీ 20 లో ఘన విజయం సాధించిన టీం ఇండియా మంగళవారం నాడు టీం ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ రావటం తో మ్యాచ్ ని బుధవారం రోజుకి వాయిదా వేశారు.

Video Advertisement

ఇవి కూడా చదవండి : IND VS ENG TEST SERIES: ఇంగ్లాండ్ టూర్ కి పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్ !

krunal pandya tests postive

krunal pandya tests postive

ప్రస్తుతం క్వారంటైన్ కి తరలించిన అధికారాలు, కృనాల్ తో ఎనిమిది మంది ఆటగాళ్లు క్లోజ్ గా ఉన్నట్టు తెలిపారు. వీరిలో ఇటీవలే ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపికైన పృథ్వి షా, సూర్య కుమార్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎనిమిది మంది ప్లేయర్స్ లేకుండానే రెండవ టీ t20 నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీరీస్ కోసం ఎంపికైన 24 మంది ఉండగా వారిలో క్రూనాల్ తో పాటు మిగతా ఎనిమిది మంది ఆటగాళ్లు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి : “ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు…” అంటూ ప్రస్తుత స్కూల్ స్టూడెంట్స్ గురించి ఓ టీచర్ పంపిన మెసేజ్.!

ind vs england test sereis

ind vs england test sereisదేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ లకి ఛాన్స్ లభించే అవకాశం ఉంది. సిరీస్ మొదట్లో లంక బ్యాటింగ్ కోచ్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారింపడం తో సిరీస్ ఆలస్యంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.


End of Article

You may also like