బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. హీరో ప్రభాస్ ను కూడా ఇంటర్నేషనల్ స్టార్ ను చేసింది. వేయి కోట్ల కలెక్షన్ సాధించిన మొదటి ఇండియన్ సినిమా గా బాహుబలి నిలిచింది. కానీ.. ఈ సినిమా కి సంబంధించి చాలా విషయాలు ప్రేక్షకులకు తెలియవు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తొలుత హిందీ లో తీయాలని భావించారట. అందుకోసం పాత్రల అన్వేషణ కూడా చేసారు.

తొలుత.. బాహుబలి గా హృతిక్ రోషన్ ను, భల్లాలదేవ గా జాన్ అబ్రహం ను అనుకున్నారట. కానీ, ఆ తరువాత రాజమౌళి ఈ సినిమాను హిందీ లో తీయాలనే ఆలోచనను మానుకుని.. తెలుగు లో తీయాలనుకున్నారట. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు గారు (దివంగత) ప్రభాస్ ను ఒక రాజు లాగా, వారియర్ లాగా చూడాలని ముచ్చటపడేవారట. ఈ విషయాన్నీ కీరవాణి తో పదే పదే చెబుతుండేవారట. కీరవాణి కెరీర్ లో నిలదొక్కుకోవడానికి సూర్య నారాయణ రాజు గారు హెల్ప్ చేసారు. దీనితో.. బాహుబలి పాత్రకు ప్రభాస్ ఎలా ఉంటాడని ప్రశ్నించుకున్నారు.

అలా.. బాహుబలి రోల్ కు ప్రభాస్ సెట్ అయ్యారు. ఈ సినిమాను తెలుగు లో తీద్దాము అని అనుకున్న తరువాత.. తెలుగు వారికీ సుపరిచితులైన యాక్టర్లను తీసుకోవాలనుకున్నారు. అలా ఎవరిని అనుకుని ఎవరిని తీసుకున్నారో ఇప్పుడు లిస్ట్ చూద్దాం.
#1 బాహుబలి:

ఈ పాత్రకి ముందు హృతిక్ రోషన్ ను అనుకున్నారు. కానీ ప్రభాస్ ను ఎంపిక చేసారు.
#2 భల్లాల దేవ:

ఈ పాత్రకి రానా కంటే ముందు గా జాన్ అబ్రహం ను అనుకున్నారు.
#3 కట్టప్ప:

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉందొ తెలిసిందే. ఈ పాత్రకి తొలుత మోహన్ లాల్ ను అనుకున్నారు. ఆయన ఒప్పుకోకపోయే సరికి సత్యరాజ్ ను ఎంచుకున్నారు.
#4 శివగామి:

ఈ పాత్రకి తొలుత శ్రీదేవిని సంప్రదించారు. అయితే.. ఆమె తిరస్కరించారు. ఆ తరువాత మంచు లక్ష్మి ని కూడా అడిగారు. కానీ ప్రభాస్ కి తల్లి పాత్ర తాను చేయనని చెప్పడం తో.. ఈ పాత్ర కు రమ్యకృష్ణను ఎంచుకున్నారు.
#5 అవంతిక:

ఈ పాత్రకు మొదట బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ ను ఎంచుకున్నారట. ఐతే.. రెండేళ్లు షూటింగ్ డేట్స్ అడిగేసరికి ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఈ పాత్రకు తమన్నా ను ఎంచుకున్నారు.
ఇది కూడా చదవండి :నాగార్జున ‘శివ మణి’ ఫోన్ నెంబర్ కి ఎవరెవరు కాల్ చేసారు

లీడర్ సినిమా నుంచి.. లేటెస్ట్ గా విరాటపర్వం సినిమా వరకు అన్ని సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలే. ఒక్క బెంగుళూరు డేస్ సినిమాను మాత్రం తమిళ్ లో నటించాడు తప్ప.. ఏ తమిళ సినిమాను తెలుగు లోకి డబ్ చేయలేదు.
పెళ్లి చూపులు సినిమా నుంచి.. వరల్డ్ ఫేమస్ లవర్ దాకా అన్ని సినిమాలు తెలుగు సినిమాలే. డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుని.. హిట్ అయినా.. ప్లాప్ అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అంతే. తన సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నా సరే, డైరెక్ట్ తెలుగు మూవీ తోనే హిట్ కొట్టాడు. అంతేకాని ఎదో ఒక మూవీ ని రీమేక్ చేయాలని అనుకోలా..
స్టైలిష్ స్టార్ బన్నీ కి కూడా ఒక్క రీమేక్ మూవీ లేదు. ధ్రువ మూవీ వాస్తవానికి బన్నీనే చేయాల్సింది. కానీ.. అది చరణ్ చేతిలోకి వచ్చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు రీమేక్స్ చేసే ఇంటరెస్ట్ లేదు అని ఇప్పటికే చాలా సార్లు చెప్పేసాడు. నాని సినిమా కూడా రెండు భాషల్లో రిలీజ్ అయింది. కానీ, అది రీమేక్ మూవీ కాదు.
అక్కినేని హీరో అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించారు. ఒక్కటి కూడా రీమేక్ చేయలేదు.
కష్టపడి పైకొచ్చిన హీరోల్లో నితిన్ కూడా ఒకరు. ఆయన తన సినిమాలు ప్లాప్ అవుతూ.. కెరీర్ ఎండ్ అయిపొతుందెమో అనే సిట్యుయేషన్ వచ్చినా రీమేక్ ట్రై చేయలేదు.. స్ట్రెయిట్ మూవీస్ తోనే హిట్ కొట్టారు.
పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీస్ ను ఎక్కువ గా ఎంచుకునే శ్రీ విష్ణు ఇప్పటివరకు ఒక్క రీమేక్ మూవీ కూడా చేయలేదు.

ఒక వంద గ్రాముల బాదాం పప్పులు తీసుకోవడం వలన మన శరీరానికి పది గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఎక్కువ మొత్తం లో కార్బోహైడ్రేట్ లు తీసుకోవడం వలన అధిక బరువు వస్తుంది. కానీ.. బాదాం పప్పులతో ఆ సమస్య ఉండదు. వంద గ్రాముల పప్పు తీసుకున్నా కూడా.. మన శరీరం లో కార్బోహైడ్రేట్ల సంఖ్య ఏమి పెరగదు. బరువు తగ్గాలనుకునే వారికి బాదం పప్పులు బెస్ట్ ఛాయిస్. అలాగే, వంద గ్రాముల బాదం పప్పు కి కేవలం 59 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కానీ.. వీటివలన వచ్చే బలం మాత్రం ఎక్కువ ఉంటుంది. ఒక వంద గ్రాముల బాదం పప్పుల 655 క్యాలరీలను ఇస్తుంది. 





















ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 400,000 ల రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ 365,000 ల రూపాయల నెలసరి వేతనాన్ని పొందుతారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే 340,000 ల రూపాయల వేతనాన్ని పొందుతారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 335,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి 321,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 310,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
హర్యానా ముఖ్యమంత్రి 288,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి 272,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి 255,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
ఛత్తీస్ ఘర్ ముఖ్యమంత్రి 230,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.





















తమిళ్ లో వచ్చిన దురువంగల్ పత్తినారు (D – 16 ) సినిమా ను తెలుగు లో కూడా డబ్ చేసారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కధాంశం. కార్తీక్ నరేన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ లో చేరాలనుకునే ఒక యంగ్ బాయ్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతం గా ఈ సినిమా ను మలిచారు.
రజినీకాంత్ యాక్షన్ సినిమా కాలా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కి రంజిత్ దర్శకత్వం వహించారు. కరికాలాన్ అవినీతి రాజకీయ నాయకులకు వ్యతిరేకం గా పోరాడుతూ ఉంటారు. ధారవి లో ప్రజల ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్న విలన్ కు వ్యతిరేకం గా జరిపే పోరాటమే కాలా సినిమా. రజినీకాంత్, నానా పటేకర్ ఈ సినిమా లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు.
తమిళ జిగర్తాండా సినిమా ను తెలుగు లో చిక్కడు దొరకడు గా డబ్ చేసారు. ఈ సినిమా 2016 లో డబ్ చేసారు. అలాగే.. తెలుగులోనే గద్దలకొండ గణేష్ పేరిట రీ మేక్ చేసారు. తమిళ నాట ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంది.
ధనుష్, అమలాపాల్ జంట గా నటించిన సినిమా విఐపి. ఈ సినిమా తెలుగు లో “రఘువరన్ బిటెక్” పేరుతొ డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు వేళ్రాజ్ దర్శకత్వం వహించారు. బి టెక్ చదివిన రఘువరన్ ఉద్యోగం దొరక్క నాలుగేళ్లు ఖాళీ గా ఉంటాడు. తనకు సరైన అవకాశం వచ్చాక సొంతం గానే కంపెనీ నడిపే స్థాయికి చేరుకొని సత్తా చాటుతాడు. ఆ తరువాత వచ్చే పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపే సినిమా విఐపి. ఈ సినిమా హిట్ అవ్వడం తో విఐపి 2 పేరిట సీక్వెల్ ను కూడా రిలీజ్ చేసారు.




