ప్రస్తుతం దేశమంతా కరోనా ఉద్ధృతి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.. మహారాష్ట్ర లో దేశం లో అన్ని రాష్ట్రాల కంటే హెచ్చు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముంబై లో పరిస్థితి మరీ దారుణం గా ఉంది. ఈ క్రమం లో ముంబై లో కూడా కర్ఫ్యూ అమలు లో ఉంది. అయితే.. ఈ పరిస్థితి లో ఓ ప్రేమికుడు తన గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కలవాలి అంటూ పోలీసులను ప్రశ్నించాడు.

దానికి ముంబై పోలీసులు కూడా కూల్ గా రిప్లై ఇచ్చారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటి అంటే.. కర్ఫ్యూ టైం లో కేవలం అత్యవసరమైన సేవలకు మాత్రం పోలీసులు అనుమతులు ఇచ్చారు. అంబులెన్స్, వైద్యులు, మీడియా, ఫార్మసీ, వాక్సిన్ సిబ్బంది, డయాగ్నోస్టిక్ సెంటర్లు … ఇలా అవసరమైన వారికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. అయితే.. వీరి వాహనాలను గుర్తించడానికి వీలుగా… వారి వాహనాలపై కలర్డ్ స్టిక్కర్స్ ను అంటిస్తూ వస్తున్నారు.

నిత్యావసరాల వస్తువులు తీసుకొచ్చే వాహనాలకు గ్రీన్ స్టిక్కర్లు, అంబులెన్స్, డాక్టర్లు, క్లినిక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు వంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రెడ్ స్టిక్కర్లు, మీడియా, మునిసిపాలిటీ, ప్రభుత్వ వాహనాలు వంటి వాటికి యెల్లో కలర్ స్టిక్కర్లను అంటిస్తూ వస్తున్నారు. అత్యవసరం కాకుండా.. ఎవరు బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమం లో ఓ ప్రేమికుడు.. తనకు తన గర్ల్ ఫ్రెండ్ ను కలవాలని ఉందని.. అందుకు ఏ కలర్ స్టిక్కర్ వేసుకోవాలని డైరెక్ట్ గా పోలీసులనే అడిగాడు.

అందుకు వారు..” మీకు ఈ విషయం ముఖ్యమైనదే కావచ్చు. కానీ.. మా అత్యవసరాల జాబితా లో ఇది లేదు. కాబట్టి.. మీరు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. దూరం మనసుని మరింత విశాలం చేస్తుంది. మీరు ప్రస్తుతం ఆరోగ్యం గా ఉన్నారు.. అలానే.. మీరిద్దరూ జీవితాంతం కలిసుండాలని మేము కోరుకుంటున్నాం..” అంటూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ అయింది. ముంబై పోలిసుల సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
We understand it’s essential for you sir but unfortunately it doesn’t fall under our essentials or emergency categories!
Distance makes the heart grow fonder & currently, you healthier
P.S. We wish you lifetime together. This is just a phase. #StayHomeStaySafe https://t.co/5221kRAmHp
— Mumbai Police (@MumbaiPolice) April 22, 2021
ఇది కూడా చదవండి : బాహుబలి 2 సినిమాను ఇన్ని సార్లు చూసాం.. కానీ ఈ 30 తప్పుల్ని ఎప్పుడైనా గమనించారా..?


















ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 400,000 ల రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ 365,000 ల రూపాయల నెలసరి వేతనాన్ని పొందుతారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే 340,000 ల రూపాయల వేతనాన్ని పొందుతారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 335,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి 321,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 310,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
హర్యానా ముఖ్యమంత్రి 288,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి 272,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి 255,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.
ఛత్తీస్ ఘర్ ముఖ్యమంత్రి 230,000 ల రూపాయల నెలసరి జీతాన్ని అందుకుంటున్నారు.





















తమిళ్ లో వచ్చిన దురువంగల్ పత్తినారు (D – 16 ) సినిమా ను తెలుగు లో కూడా డబ్ చేసారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కధాంశం. కార్తీక్ నరేన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ లో చేరాలనుకునే ఒక యంగ్ బాయ్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతం గా ఈ సినిమా ను మలిచారు.
రజినీకాంత్ యాక్షన్ సినిమా కాలా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కి రంజిత్ దర్శకత్వం వహించారు. కరికాలాన్ అవినీతి రాజకీయ నాయకులకు వ్యతిరేకం గా పోరాడుతూ ఉంటారు. ధారవి లో ప్రజల ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్న విలన్ కు వ్యతిరేకం గా జరిపే పోరాటమే కాలా సినిమా. రజినీకాంత్, నానా పటేకర్ ఈ సినిమా లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు.
తమిళ జిగర్తాండా సినిమా ను తెలుగు లో చిక్కడు దొరకడు గా డబ్ చేసారు. ఈ సినిమా 2016 లో డబ్ చేసారు. అలాగే.. తెలుగులోనే గద్దలకొండ గణేష్ పేరిట రీ మేక్ చేసారు. తమిళ నాట ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంది.
ధనుష్, అమలాపాల్ జంట గా నటించిన సినిమా విఐపి. ఈ సినిమా తెలుగు లో “రఘువరన్ బిటెక్” పేరుతొ డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు వేళ్రాజ్ దర్శకత్వం వహించారు. బి టెక్ చదివిన రఘువరన్ ఉద్యోగం దొరక్క నాలుగేళ్లు ఖాళీ గా ఉంటాడు. తనకు సరైన అవకాశం వచ్చాక సొంతం గానే కంపెనీ నడిపే స్థాయికి చేరుకొని సత్తా చాటుతాడు. ఆ తరువాత వచ్చే పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపే సినిమా విఐపి. ఈ సినిమా హిట్ అవ్వడం తో విఐపి 2 పేరిట సీక్వెల్ ను కూడా రిలీజ్ చేసారు.







కంగనా రనౌత్ నేటికీ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. ఏక్ నిరంజన్ సినిమా తో ఆమె తెలుగు వారికి పరిచయమైనా.. ఆ తరువాత పెద్ద గా అవకాశాలు రాకపోవడం తో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
విద్యాబాలన్ కు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ, ఆమెకు కధానాయకుడు సినిమా హిట్ ఇవ్వలేదు. ఆ తరువాత ఆమెకు పెద్ద గా అవకాశాలు కూడా రాలేదు.
సుష్మితా సేన్ తెలుగు లో రక్షకుడు సినిమా లో నటించారు. తెలుగు నాట పెద్ద గా సక్సెస్ కాలేకపోవడం తో ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయారు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కచ్చితం గా ఉండే పేరు ప్రియాంక చోప్రా. కానీ, ఆమె తెలుగు లో నటించిన తుఫాన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.
అతిధి సినిమా లో హీరోయిన్ గా నటించిన అమృతా రావు గుర్తుందా..? ఆ సినిమా తరువాత అమృతా రావు కు అవకాశాలేవీ రాకపోవడం తో ఆమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.
మల్లీశ్వరి సినిమా తో కత్రినా కైఫ్ తెలుగు వారికీ పరిచయమైంది. మల్లీశ్వరి మంచి విజయాన్నే అందించింది. అయితే కత్రినా కైఫ్ నటించిన అల్లరి పిడుగు సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. దానితో ఆమె బాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు.
వెంకటేష్ సినిమా శ్రీను లో ట్వింకిల్ ఖన్నా హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో ఏ సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయారు.
అయేషా టాకియా సూపర్ సినిమా లో నాగ్ తో కలిసి నటించారు. ఆమె యువతను బాగా ఆకట్టుకున్నా.. అవకాశాలు రాకపోవడం తో.. ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయారు.




















