తెలంగాణావ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకి వస్తుండం అందరిని షాక్ కి గురిచేస్తోంది. నిందితుడు సాయికృష్ణ పరిచయం కాకముందే అప్సరకు వివాహం అయిన విషయం బయటకు వచ్చింది.
తాజాగా అప్సర, కార్తీక్ రాజాలపెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై హత్యకు గురైన అప్సర తల్లి మాట్లాడుతూ నిందితుడు సాయికృష్ణను కాపాడడం కోసమే తమ కూతురు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ రాజా తల్లి ఆడియోను రిలీజ్ చేసింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా అప్సర భర్త కార్తీక్ తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల చేసింది. ఆ ఆడియో ధనలక్ష్మి పెళ్లి ఫోటోలు నిజమే అని వెల్లడించింది. అప్సర తమకు కొంచెం కూడా ఇష్టం లేదని, తన కుమారుడు కార్తీక్కి నచ్చడం వల్లనే ఇద్దరికీ వివాహం చేశాసామని ధనలక్ష్మి అన్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అప్సర వేరుగా కాపురం పెట్టించిందని అన్నారు. అప్సర టూర్లు, లగ్జరీ జీవితాన్ని ఇష్టపడేదని, వాటి కోసం తన కుమారున్నీ టార్చర్ పెట్టేదని చెప్పారు.
అప్సర వేధింపులు తట్టుకోలేక తన కొడుకు కార్తీక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ధనలక్ష్మి వెల్లడించారు. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్ లో ఉన్నారనే విషయం తమకు తెలియదని అన్నారు. ఇక అప్సరకు తన కొడుకు కార్తీక్ రాజాతో వివాహం అయ్యిందని ధనలక్ష్మి కన్ఫామ్ చేయగా, అప్సర తల్లి పెళ్లి విషయం గురించి ఇప్పుడు అప్రస్తుతం, పోలీసులే తమ కూతురు అప్సర హత్య విషయంలో న్యాయం చేయాలని అడుగుతోంది.
మరోవైపు నిందితుడు సాయికృష్ణ తండ్రి పోలీసుల దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడు సాయికృష్ణకు 14 రోజులు రిమాండ్ ను కోర్టు విధించింది. మొత్తానికి అప్సర హత్య కేసు డైలీ సీరియల్ లా కంటిన్యూ అవుతోంది.
watch video :
Also Read: జస్ట్ మిస్… చివరి నిమిషంలో ప్రమాదం నుండి తప్పించుకుంది..! ఈ మహిళ కథ ఏంటో తెలుసా..?

21 శతాబ్దంలో గత 22 సంవత్సరాలో బౌలింగ్ యావరేజ్ లో ఇంత తక్కువ ఉన్న బౌలర్ మరొకరు లేరు. పెసర్ స్కాట్ బోలండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో భారత జట్టు పతనాన్ని శాసించాడు. బోలండ్ ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో శ్రీకర్ భరత్, శుభ్మన్ గిల్ లను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండవ ఇన్నింగ్స్లో కూడా బోలండ్ మరోసారి గిల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లిలను అవుట్ చేశాడు. 34 సంవత్సరాల బోలండ్ ఇంత వరకు ఆడిన ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లలోనూ ఆస్ట్రేలియా ట్రంప్ కార్డుగా నిలిచాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచ్ల మీద చెలరేగిపోతాడు.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ పై ఆస్ట్రేలియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 444 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీంఇండియా 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఘోర పరాజయాన్ని చవిచూసింది. 164/3 వద్ద 5వ రోజు మ్యాచ్ ను మొదలుపెట్టిన టీంఇండియా ఎలాంటి ప్రతిఘటన చేయకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి, 469 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. భారత్ 296 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్లో 270/8 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. టీంఇండియా 234 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
గత సంవత్సరంలోనూ టీ20 వరల్డ్కప్ ఫైనల్లో బెన్ స్టోక్స్ 52 పరుగులు చేసి, ఇంగ్లండ్ను విజేతగా నిలిపాడు. 32 ఏళ్ల ఈ ప్లేయర్ విలువ గత సంవత్సరాల నుండి బారీగా పెరిగింది. 2017లో నైట్క్లబ్ కి వెళ్ళిన స్టోక్స్ గోడవ పడినందుకు అరెస్ట్ అయ్యాడు. జైలుకు కూడా వెళ్ళాడు. అయినప్పటికీ బెన్ స్టోక్స్ కి ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.
ఇదిలా ఉంటే బెన్ స్టోక్స్ ఐపీఎల్లో మంచి డిమాండ్ ఉంది. 2018 లో జరిగిన ఐపీఎల్ లో అత్యంత కాస్ట్లీ ప్లేయర్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ రూ.12.50 కోట్లకు బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసింది. తాజాగా ముగిసిన 2023 ఐపీఎల్ లో చెన్నై జట్టు రూ. 16.25 కోట్లకు బెన్ స్టోక్స్ కొనుగోలు చేసింది. అయితే స్టోక్స్ చెన్నై జట్టు తరుపున రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. లీగ్ స్టేజ్ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఫైనల్స్ లో చెన్నై విజేతగా నిలిచింది.
అంతే కాకుండా జూన్ 3న బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో బ్యాటింగ్, వికెట్ కీపింగ్, బౌలింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐర్లాండ్ పై బెన్ స్టోక్స్ ఈ ఘనతను రెండుసార్లు సాధించాడు. ఐర్లాండ్తో జరిగిన ఒకేఒక టెస్టులో పది వికెట్ల తేడాతో గెలుపును సాధించింది.
1. వరుణ్ – లావణ్య:
2. మహేష్ – నమ్రత:
3. నాగార్జున – అమల:
4. సూర్య – జ్యోతిక:
5. కమల్ హాసన్ – సారిక:
6. ఉపేంద్ర – ప్రియాంక:
7. పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్:
8. సుందర్ సి – కుష్బూ:
9. విష్ణు వర్ధన్ – భారతి”
10. సెల్వ రాఘవన్ – సోనియా అగర్వాల్:
11. యష్ – రాధిక పండిట్:
12. ఆర్య – సయేషా సైగల్:
చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ప్రేమకథ సినిమాల స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ తేజ. అలాంటి తేజ దర్శకత్వంలో దగ్గుబాటి కుటుంబం నుండి వెంకటేష్, రానా అనంతరం అభిరామ్ ‘అహింస’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీ పై ఆసక్తిని పెంచింది. కానీ రీలజ్ అయిన మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల అని తెలుస్తోంది.
వారం రోజుల అహింస వసూళ్ల వివరాలను చూస్తే, తొలి రోజు 30 లక్షలు, 2వ రోజు 29 లక్షలు, 3వ రోజు 31 లక్షలు, 4వ రోజు 26 లక్షలు, 5వ రోజు 24 లక్షలు, 6వ రోజు 26 లక్షలు కలెక్ట్ చేసింది. ఈ మూవీ 1.66 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం మొదటి వారం ముగిసేసరికి థియేట్రికల్గా జర్నీ క్లోజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
వరల్డ్ వైడ్ కలెక్షన్ల చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో 1.9 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 10 లక్షలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ 2 కోట్ల గ్రాస్ ను, 80 లక్షల షేర్ ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం, 5 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన పరవాలేదని కానీ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖండ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేసినా, అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదనే విషయం తెలిసిందే. బాలకృష్ణకు పాన్ ఇండియా స్థాయిలో బోయపాటి శ్రీను హిట్ ఇస్తే తమ ఆనందానికి అవధులు ఉండవని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో వచ్చే మూవీ రికార్డులు సృష్టించడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య పారితోషికం 25 కోట్ల రేంజ్ లో ఉంది. బోయపాటి పారితోషికం 15 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య చిత్రాలను తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమా వచ్చే ఏడాది మేలో సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను పొందాలని డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది భావిస్తున్నారు. బాలకృష్ణను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
చాలా మంది జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఈ జ్యోతిష్యం అనేక విధాలుగా చెబుతారు. అందులో హస్త సాముద్రిక శాస్త్రం కూడా ఒకటి. ఈ త్రిభుజం అనేది అరచేతిలోని ఆయువు రేఖ, బుద్ధి రేఖ, ధనరేఖల కలయికతో ఏర్పడుతుంది. దీనినే ధన త్రిభుజం లేదా లక్కీ ట్రై యాంగిల్ అని పిలుస్తారు. ఈ ట్రై యాంగిల్ ఎవరి చేతిలో ఉంటుందో వారికి దీర్ఘాయువు కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది.
వీరు గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేస్తున్నట్లు అయితే వీరికి ప్రమోషన్స్ త్వరగా వచ్చి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. లేదా వీరు వ్యాపారం కానీ చేస్తున్నట్లయితే అందులో మంచి లాభాలను గడించి, త్వరగా కోటీశ్వరులు కావడం జరుగుతుంది. ఇలాంటి త్రిభుజం అరచేతిలో ఉన్న వారు తప్పనిసరిగా కోటీశ్వరులు అవుతారని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా వీరు ఎటువంటి పని చేసినా కూడా ఎక్కువ కష్టం లేకుండా తేలికగా ఆ పనులలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగే వీరికి కోటీశ్వరులు అయ్యే యోగం మరియు అష్ట ఐశ్వర్య యోగం అనేవి కలుగుతాయని హస్తసాముద్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
మణికొండలోని నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక జరుగింది. శుక్రవారం (జూన్ 9) సాయంత్రం వరుణ్-లావణ్య ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగా కుటుంబం మొత్తం అందరు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గతంలో అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడిన మాటలు ఎంగేజ్మెంట్ తరువాత వైరల్ అయ్యాయి.
లావణ్య త్రిపాఠి నటించిన చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో లావణ్య తెలుగులో మాట్లాడం చూసిన అల్లు అరవింద్, “ఈ అమ్మాయి ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకుని బాగా మాట్లాడుతుంది. ఇక్కడే ఒక కుర్రాడిని చూసి పెళ్లిచేసుకుంటే బాగుంటుంది కదా” అన్నారు. ఆ వీడియో చూసినా నెటిజెన్లు అల్లు అరవింద్ చెప్పిందే నిజం ఏయినడాని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఎవరో ఒకర్ని అంటే మెగా ఫ్యామిలీలోనే చూసుకుందిగా అంటున్నారు.
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. 600 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ పోస్టర్, ఆ తరువాత రిలీజ్ చేసిన టీజర్ తో ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టు ముట్టాయి. కార్టూన్ యానిమేషన్ ల ఉందని, రామాయణంలా లేదని, ముఖ్యంగా రావణుడు పాత్ర పై ఎన్నో విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా జరిగింది.
ఆ తరువాత గ్రాఫిక్స్ పై మరింత ఫోకస్ చేసి, మార్పులు చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ కన్నా బెటర్ గా ఉండడంతో ట్రైలర్ తో మూవీ పై అంచనాలు పెరిగాయి. అయితే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాక మరిన్ని వివాదాలు మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ చిత్రం పై, ప్రభాస్ లుక్స్ పై ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత సీరియల్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సీనియర్ హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తున్నారు. ఆమె ప్రభాస్ ఈ మూవీలో రాముడిలా కాకుండా కర్ణుడులా కనిపిస్తున్నారని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తుండగా, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆమె పై మండిపడుతున్నారు.
స్టోరీ :
అది ముఖ్యమైనది కావడంతో ఇంట్లో ఉన్న అందరిని అనుమానిస్తు ఉంటారు. చివరికి కూతురు ప్రేమించిన శ్రీనివాస్ ని అనుమానిస్తారు. అసలు దొంగతనం అయిన వస్తువు ఏమిటి? ఇంతకీ దొంగ ఎవరు, పోయిన వస్తువు తిరిగి దొరికిందా, ఆపైన ఆ తరువాత ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా మారాయి అనేది తెలియాలి అంటే ఇంటింటి రామాయణం చూడాల్సిందే.
రివ్యూ :
ఈ మూవీలోని రాములు క్యారెక్టర్ సీనియర్ నరేష్ మరొకసారి అద్భుతంగా నటించారు. సినిమా ఆద్యంతం నరేష్ పాత్ర యొక్క తీరు ఆకట్టుకుంటుంది. రాహుల్ రామకృష్ణ తన పాత్రలో బాగా నటించారు. నవ్య స్వామి ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, చేవెళ్ల రవి, అంజి, జీవన్ తదితరులు వారి పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. మూవీలో ఉన్న 3 సాంగ్స్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :