సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. ఒక్కోసారి ఓవర్ నైట్ లోనే కొంతమంది నటులు ఎంతో పేరు తెచ్చుకుంటారు.
అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నటులు మాత్రం ఎన్ని సినిమాలు తీసినా స్టార్డమ్ అనేది రాదు. ఇదిలా ఉండగా దర్శకుల విషయానికి వస్తే వారు ఒక హీరోతో సినిమా అనుకొని, చివరికి మరో హీరోతో కానీ హీరోయిన్ తో కానీ సినిమా చేస్తారు. ఇలాంటి మార్పు అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన భీమ్లానాయక్ మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. భీమ్లా నాయక్ ను ముందుగా పవన్ తో తీయాలని అనుకోలేదట. ఈ సినిమా కోసం ముందుగా పలువురు హీరోలను కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..!భీమ్లానాయక్ సినిమా మలయాళం నుంచి రీమేక్ చేసి తెరకెక్కించారు. అయితే ఈ మూవీని ముందుగా రానా మరియు వెంకటేష్ కాంబినేషన్ లో తీయాలని భావించారట.

కానీ వీరి కాంబినేషన్ సెట్ కాక ఆ తర్వాత బాలయ్య మరియు రవితేజ కాంబోలో తీయాలని ఆలోచన చేసారట.కానీ వీరి కాంబినేషన్ కూడా కొన్ని కారణాల వల్ల సెట్ కాలేకపోయింది. అయితే ఒకరోజు నాగ వంశీ సోషల్ మీడియాలో అయ్యప్పన్ కోషియమ్ మూవీని చూసి ఆ వెంటనే త్రివిక్రమ్ కు కాల్ చేసి సినిమా చేద్దాం బాగుంది అని అన్నారట. వెంటనే త్రివిక్రమ్ రీమేక్ రైట్స్ తీసుకోవాలని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ మూవీ చేస్తే విజయవంతమవుతుందని చెప్పారని తెలుస్తోంది.

వీరు పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఆయన ఓకే చెప్పారట. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్ర ఎవరైతే బాగుంటుందనే సందిగ్ధంలో రవితేజను తీసుకోవాలని అనుకున్నారట. కానీ రవితేజకు డేట్స్ దొరక్కపోవడంతో రానా ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులో ఎంతటి హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే.

అయితే అమల నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి మాత్రం దూరం అయింది. తర్వాత ఆమె జంతువులపై ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ క్రాఫ్ట్ అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూగజీవాలపై తమ వంతు ప్రేమ చూపిస్తోంది. 1986లో సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అమల టీ.రాజేందర్ డైరెక్షన్ లో మీథిలి ఎన్నై కాథలి అనే మూవీలో తొలిసారిగా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఓవర్ నైట్ లోనే అశేషమైన పేరు సంపాదించుకొని వరుసగా 50 పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది అమల. అయితే అమల నాగార్జునతో శివ, నిర్ణయం లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ నాగార్జునకు అప్పటికే వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీతో వివాహం జరిగింది. ఆయన ఎప్పుడైతే అమలపై మనసు పారేసుకున్నారో ఆ క్షణమే లక్ష్మి కి విడాకులు ఇచ్చేసారు.
ఈ విధంగా వారి వివాహం జరిగిన తర్వాత అమల పూర్తిగా హైదరాబాదుకు మకాం మార్చింది. అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీ.. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ.. వీరిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నేవీ అధికారి గా చేస్తున్న సమయంలోనే డిప్యూటేషన్ మీద ఖరగ్పూర్ ఐఐటీ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి కూడా హాస్పిటల్లో జాబ్ చేసేది. నాగార్జునతో వివాహానంతరం అమల తల్లిదండ్రులు చాలాకాలం చెన్నై మరియు వైజాగ్ లాంటి ప్రదేశాల్లో జీవనాన్ని సాగించారు.




టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియక తరచూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే తన సొంత బ్యానర్ మీదనే సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొట్టేవారు మోహన్ బాబు. ఈ సందర్భంలోనే “తప్పు చేసి పప్పు కూడు” అనే మూవీ ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను సంప్రదించారు. ఆమె కూడా మోహన్ బాబుతో నటించడానికి ఒప్పేసుకుంది. కానీ తీరా షూటింగ్ మొదలయ్యే సమయానికి తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె షూటింగ్ కు వెళ్లలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మోహన్ బాబు, అగర్వాల్ ని ఏమీ అనలేదు.
ఆమె స్థానంలో మరో హీరోయిన్ గ్రేసిసింగ్ ను ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం మోహన్ బాబుకు అబద్ధం చెప్పి మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ విషయం కాస్త మోహన్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆయన కోపంతో రగిలి ఆమెను ఫిలింఛాంబర్ కు రప్పించి 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.







#8 సర్దార్








