“మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో” అని అనిపించే అందాల తార గోపిక. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో చక్కని నటనతో అందరినీ కట్టిపడేసిన ఈ కేరళ కుట్టి యువసేన, లేతమనసులు సినిమాల్లో కూడా తనదైన నటనతో అందరినీ మెప్పించింది.
ఆమెను చూసిన దక్షిణాది ప్రేక్షకులకు స్వల్పకాలంలోనే దగ్గరై ఇప్పుడు కనిపించడం లేదు. “మల్లీశ్వరివే మధురాశల మంజరివే అంటూ” కుర్రాళ్ళను మళ్లీమళ్లీ పాడేలా చేసిన ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకుందామా.
ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని అనుకోకుండా సినీనటి అయిపోయింది. మలయాళంలో తన సినీరంగాన్ని మొదలుపెట్టారు. తెలుగులో యువసేన సినిమా ఆమెను సక్సెస్ ఫుల్ తారగా మార్చేసింది. దాదాపు 30 సినిమాల్లో మెరిసి ఒక్కసారిగా ఎందుకు తెరమరుగై పోయారు.

కెరీర్ విజయవంతంగా సాగుతున్న టైంలో అజిలీస్ చాకు అనే ఐర్లాండ్ కి చెందిన వైద్యున్ని పెళ్లాడింది. అప్పుడే సినీరంగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం గోపిక గారికి ఒక కొడుకు,కూతురు ఉన్నారు. పదేళ్ల కిందట వెండితెరకు దూరమైన ఈమె గత లాక్డౌన్ సమయంలో ఎలా ఉన్నారో తెలియజేస్తూ కొన్ని ఫొటోస్ ని షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈమెకు మోహన్ లాల్,మమ్ముట్టి, చిరంజీవి అంటే చాలా ఇష్టమట. నా ప్రతిభను గుర్తించి ప్రజలు నన్ను అభిమానించారని గోపిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మరోసారి ఆమె తెరపై కనిపించి అందరినీ మెప్పించాలని కోరుకుందాం.

ఈ తరుణంలో రమేష్ బాబు కూడా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అంతగా రాణించలేక పోయారు. కానీ ఆయన హఠాత్ మరణం చెందారు. నాగేశ్వరరావు హీరోగా సుడిగుండాలు, వెలుగునీడలు మూవీస్ లో బాలనటుడిగా చేసిన నాగార్జున దీని తర్వాత హిందీ లో జాకీ ష్రాప్, మరియు మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ డైరెక్షన్లో మూవీ రీమేక్ గా 1986 లో విక్రమ్ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా విజయవంతం అయింది. ఇకపోతే బాలనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అనుభవం రమేష్ బాబుకు ఉంది.
ఈ తరుణంలో 23 సంవత్సరాల వయసులో సామ్రాట్ మూవీ తో హీరోగా అడుగు పెట్టాడు. కానీ అప్పటికే కృష్ణ మరియు ఎన్టీఆర్ మధ్య మాటలు లేవు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని గెస్ట్ గా వచ్చారు. ఇది హిందీలో సన్నీ డియోల్ హీరోగా సూపర్ హిట్ సినిమా బేతా బ్ తెలుగులో రీమేక్ సామ్రాట్ పేరుతో వచ్చినది.. ఈ మూవీకి ఎస్వి రాజేంద్ర సింగ్ మొదటిసారి షెడ్యూల్ డైరెక్షన్ చేశారు. చాలా డబ్బు ఖర్చు అవుతున్నది షూటింగ్ అనేది ముందుకు సాగకపోవడంతో, సీనియర్ డైరెక్టర్ అయినా మధుసూదన్ రావుని మళ్లీ తీసుకున్నారు.
ఈ విధంగా ఆయన చేసిన తొలి మూవీ విజయవంతమైంది. అలాగే జగపతి బాబు కత్రోమ్ కే కిలాడీ సినిమాకు రీమేక్ గా సింహ స్వప్నం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు, దీన్ని కూడా మధుసూదన్రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు తండ్రిగా కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసిన కానీ మూవీ హిట్ అవలేదు.
ఇలా ఎవరి టాలెంట్ ఎప్పుడు ఏ విధంగా బయటపడుతుందో తెలియదు. అయితే ఇండస్ట్రీలో ముందుగా డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన వారు ఎవరో చూద్దాం..? సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రస్తుతం వారసత్వానికి మాత్రం కొదువ లేదని చెప్పవచ్చు. ఎంత వారసత్వం ఉన్న టాలెంట్ లేకపోతే మాత్రం రాణించడం కష్టం.
ఈ తరుణంలోనే ఈ సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు కావడం కొసమెరుపు.
అతడు హీరో మూవీ తో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చారని చెప్పవచ్చు. ఇంకొకరు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్. రౌడీ బాయ్ అనే సినిమాతో సంక్రాంతి సందడి చేశారు. కేరింత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి అమెరికా ముంబై నగరాల్లో ఫిలిం శిక్షణ పొందారు. మరి ఇలా డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వీరు వాటి టాలెంటుతో సత్తా చాటుతా రా లేదంటే కనుమరుగవుతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఒక కుటుంబం ఆ కుటుంబంకి వచ్చిన సమస్యలను తీర్చడం కోసం హీరో ఆ ఇంటికి రావడం.. ఈ విధంగా కథ చుట్టూ భావోద్వేగాలు, కామెడీ, ఫైట్స్, ఇలాంటి అంశాలతో త్రివిక్రమ్ సినిమాలు రూపొందుతాయి. అయితే ఇదే సబ్జెక్టుతో మహేష్ బాబు సినిమా వద్దంటూ కొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు..









































ఎప్పుడు భిన్నమైన పోస్టులు, కొటేషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఆమె తాజాగా “డెడ్ ” అనే పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే మళ్లీ డిలీట్ చేసింది. ఎందుకు చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి 4వ మూవీ “థోర్ “.. లవ్ మరియు తండర్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
అయితే ముందుగా సమంత డెడ్ అని ఎందుకు రాసింది, మళ్లీ ఎందుకు డిలీట్ చేసింది అనేది ఎవరికీ తెలియలేదు. అయితే కొంతమంది ఆమెకు సినిమా ట్రైలర్ నచ్చలేదని అందుకే డెడ్ అని రాసిందని, కానీ ఇది వైరల్ అవ్వటంతో, సినిమాపై నెగిటివ్ స్ప్రెడ్ చేసినట్లు అవుతుందని సమంత మళ్లీ డిలీట్ చేసింది అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సమంత అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులతో అభిమానులకు షాక్ లు ఇస్తూ, వైరల్ గా మారుతుంది.
పాటిదర్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించగా.. లక్ష్యఛేదనలో లక్నో టీం 193/6 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ ను గెలిపించి ఇన్నింగ్స్ ఆడిన రజత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిజానికి ఐపీఎల్ 2022 వేలంలో బెంగళూరు జట్టు రజత్ ను కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఆర్సిబి తరఫున ఆడిన మిడిలార్డర్ బ్యాటరును రిటర్న్ కూడా చేసుకోలేదు. ఐపీఎల్ 2022 సీజన్లో 20 లక్షల కనీస ధర తో రజత్ పాటిదర్ రాగ బెంగళూరు కనీస బిడ్ కూడా వేయలేదు..
దీంతో ఏ ప్రాంచైజీ అతని పై ఆసక్తి చూపకపోవడంతో, ఆయన అన్ ఫోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయారు. ఐపీఎల్ 2021 లో నాలుగు మ్యాచులు ఆడిన పాటిదర్ 71 పరుగులు చేశారు. దీంతో ఆర్సిబి అతన్నీ వద్దనుకుంది. కానీ ఈ సీజన్ ప్రారంభంలోనే వికెట్ కీపర్ మరియు బ్యాటరు లూవింగ్ సిసోడియా గాయం వల్ల బెంగళూరు జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన రజత్ తన కెరీర్లో 31 t20 మ్యాచ్ లు ఆడి 138.64 స్ట్రైక్ రేట్ తో 861 పరుగులు చేసి ఉన్నాడు.
దీంతో అతన్ని జట్టులోకి తీసుకున్న వెంటనే తుది జట్టులో అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్ లను రెండు చేతులా రజత్ ఉపయోగించుకున్నారు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన పాటిదర్ 156.25 స్ట్రైక్ రేట్ తో 275 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే లక్నో మ్యాచ్ జరిగిన తరువాత వేలంలో అతని తీసుకోకపోవడంపై స్పందించేందుకు అతడు నిరాకరించాడు. అది నా పరిధిలో ఉండని అంశమని చెప్పుకొచ్చారు.
కానీ 19వ ఓవర్ లో దినేష్ చేసినటువంటి చిన్న తప్పిదం కారణంతో స్ట్రైకింగ్ కి వెళ్లిన రాహుల్.. ఆ తర్వాత బాల్ కే అవుటయ్యారు.. దీంతో బెంగళూరు జట్టు గెలుపు ఖాయమైంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో ఉన్నప్పుడు హేజిల్ వుడ్ బంతిని స్లో డెలివరీ చేశాడు. దీన్నీ గమనించ లేకపోయినా ఎవిన్ లావిస్ బ్యాట్ అడ్డంగా ఊపాడు. అయితే అతని బ్యాట్ కు దొరకని బాల్ దినేష్ కార్తీక్ ముందు పడింది.
దీంతో సింగిల్ కు కేఎల్ రాహుల్ పరిగెత్త గా.. ఊహించలేని దినేష్ కార్తీక్ ఒక గ్లోవ్స్ తీసేసి చాలా వేగంగా బంతిని బౌలర్ కి విసిరాడు.. కానీ హెజిల్ ఆ బాల్ ను అందుకని నాన్ స్ట్రైక్ రనౌట్ చేయలేకపోయాడు. మ్యాచ్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ కీపర్ ఒక గ్లోవ్ తీసేసి.. రనౌట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.. దీంతో బ్యాటరులు బైస్ కొరకు పరిగెత్తే సాహసం అయితే చేయరు. కానీ ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ఏమరా పాటుతో వ్యవహరించారు. కానీ రాహుల్ చాన్స్ తీసుకున్నాడు. ఇదే బెంగళూరుకు కలిసొచ్చింది.
ఆ సింగిల్ తో స్ట్రైక్ కి వచ్చిన రాహుల్.. హేజిల్ వుడ్ విసిరిన లో యార్కర్ బాల్ ను స్కూఫ్ చేయబోయి షాబాజ్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన బంతిలో పాండ్య గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ రనౌట్ నుంచి తప్పించుకొని చివరిదాకా లావిష్ క్రీజులో ఉన్న ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఒకవేళ కె.ఎల్.రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని అంటున్నారు క్రికెట్ అభిమానులు.

ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఆయన కూడా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారట. ఇందులో కామెడీ సన్నివేశాలకు తోడుగా తమన్నా, మెహరీన్ అందాలు మరింత అట్రాక్టివ్ గా మారుతాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అవుతుందని అనిల్ రాయపూడి బలంగా నమ్ముతున్నారు. ఇది మాత్రం హిట్టయితే దీనికి సీక్వెల్ గా మరో f4మూవీ కూడా ఉంటుందని హింట్ ఇస్తున్నారు.