నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే కామెడీ పరంగా మంచి టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం రాలేదు.దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.
ఈ సినిమాకి నితిన్ కెరియర్ లోనే లోయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 4.43 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. 23.3 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాపై జరిగింది.

24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవాలంటే ఇంకా 19.57 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. వారం రోజులు కష్టపడితే 4.43 కోట్ల షేర్ మాత్రమే తెచ్చుకున్న మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం అస్సలు ఇంపాజిబుల్ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు.నాని హాయ్ నాన్న మూవీ కూడా ఈ సినిమాకి మైనస్ గా మారింది.

ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే నితిన్ కెరియర్ లో మాచర్ల నియోజకవర్గం కంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ ఇంపాక్ట్ నితిన్ నెక్స్ట్ సినిమాలపై కూడా పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.నెక్స్ట్ సినిమా నుండి అయిన నితిన్ జాగ్రతలు తీసుకోవాలని అభిమానులు అంటునారు.ఇలా అయితే నితిన్ కెరీర్ కే ప్రమాదం వస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు






అమర్ దీప్ని కొట్టిన తరువాతే అన్నపూర్ణ స్టుడియోస్ నుండి వెళ్తామని పబ్లిక్గా యూట్యూబ్ ఛానల్స్ తో చెప్పిన బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అభిమానులు, అన్నట్టుగానే ఫినాలే షో ముగిసిన తరువాత అర్ధరాత్రి బయటికి వచ్చిన అమర్ దీప్ మరియు అతని కుటుంబం పై దాడి చేశారు. వారి కారుని కూడా ధ్వంసం చేశారు. కారులో ఉన్న అమర్ దీప్, తల్లి, అతని భార్య, ఫ్రెండ్ నరేష్ లొల్ల,డ్రైవర్ ను భయభ్రాంతులకు గురి చేశారు.
బూతులు తిడితూ, కారును అద్దాలను పగులగొట్టారు. అమర్ దీప్ని బయటకు లాగాడానికి ప్రయత్నం చేశారు. దాంతో అమర్ దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళన పడ్డారు. అరగంట పాటు జరిగిన దాడిలో వదిలేయమని అమర్ తల్లి, ఫ్రెండ్ దండం పెట్టినా వినలేదు. కారుని ధ్వసం చేశారు. ఈ దాడిలో కారులో ఉన్న అమర్ దీప్కి, తల్లి, భార్యకి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అమర్ దీప్ కారునే కాకుండా, గీతూ రాయల్, అశ్విని కార్లను, ఆర్టీసీ బస్సు, ఇతర వాహనాలను కూడా పగుల గొట్టారు. గీతూ రాయల్ ఈ విషయం పై కేసు పెట్టింది.
గీతూ, అశ్విని సోషల్ మీడియాలో దాడి గురించి పోస్ట్ చేశారు. అమర్ దీప్ పై జరిగిన దాడికి సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని చూసినవారు ఎలక్షన్స్ టైమ్ లో కూడా ఇంత గొడవ అవలేదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..

4.
5.
6.
7.
8.




1. మహేష్ బాబు:
2. రామ్ చరణ్:
3. వరుణ్ తేజ్:
4. మెగాస్టార్ చిరంజీవి:
5. అఖిల్ అక్కినేని:
6. అక్షయ్ కుమార్:
7. షారుఖ్ ఖాన్:
8. ముస్తఫా బర్మావాలా:
9. అమీర్ ఖాన్:
భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, ఘోర పరాజయం పాలైంది. దీంతో అమీర్ ఖాన్ అభిమానులకి క్షమాపణలు చెప్పారు.