కేజిఎఫ్ ఏం ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘సలార్’. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. కొన్ని పరిస్థితుల కారణంగా బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ పై ఈ మూవీ తెరకెక్కించిన విషయం రీసెంట్ గా ప్రశాంత్ నీల్ రివిల్ చేయడం జరిగింది. అక్టోబర్ 28న థియేటర్లలో విడుదల కావలసిన ఈ చిత్రం తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు డిసెంబర్ 22 కి విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర బృందం ఈరోజు సలార్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా అతనిపై విపరీతమైన హైప్ పెంచారు. ఇక ఈరోజు వచ్చిన ట్రైలర్లు కథకు సంబంధించిన ముఖ్యమైన పాత్రలతో పాటు చివరిలో ప్రభాస్ను ఓ రేంజ్ లో హైలైట్ చేశారు. ఎంతో ప్రామిసంగా ఉన్న ఈ ట్రైలర్ సలార్ మూవీ కచ్చితంగా సాలిడ్ హీట్ అని స్ట్రాంగ్ గా చెబుతోంది.
ఇక ఆ విషయం పక్కన పెడితే ట్రైలర్లో డైరెక్టర్ ఆల్మోస్ట్ స్టోరీ గురించి బాగానే హింట్ ఇచ్చాడు.ఖన్సార్ అనే ప్రాంతానికి తన తర్వాత తన కొడుకే వారసుడు కావాలని రాజమన్నార్ (జగపతిబాబు) భావిస్తాడు. అయితే రాజమన్నార్ అక్కడ లేని సమయంలో అతని కొడుకుపై దాడి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురు తిరిగిన వందల మందితో పోరాడడానికి అతను అతని స్నేహితుడిని సహాయంగా పిలుస్తాడు. ఆ దేవా ఎవరో కాదు ప్రభాస్. సలార్ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి దేవాకు..వరద రాజమన్నార్ కు మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్ చూపిస్తారు. ఈ స్టోరీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంటే స్టోరీ పార్ట్ వన్ ఎండింగ్ టైం కి ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్య స్ప్లిట్ వస్తాయేమో చూడాలి. స్టోరీ పూర్తిగా మనకు తెలియాలంటే డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే.

అతను తన పరిశోధనలో ఆ బృందాన్ని కిడ్నాప్ చేసింది పదేళ్లు క్రితం చనిపోయిన బిగ్ డాడీ (శివరాజ్ కుమార్) అని తెలుసుకుంటాడు. అసలు ఇంతకీ బిగ్ డాడీ ఎవరు? అతను జైల్లో ఉండగానే వామన్ ను ఎందుకు లక్ష్యం చేసుకోవాలనుకుంటాడు? ఆ జైల్లో ఉన్న 1000 కేజీల బంగారం కధ ఏంటి? పితామహా ఏజెన్సీలో ఉన్న ఘోస్ట్ కు బిగ్ డాడీ కి సంబంధం ఏంటి? వీరిద్దరూ ఒకటేనా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…!ఇది ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా…! ఎలివేషన్ లు, మాస్ ఎలిమెంట్స్ ను నమ్ముకుని చేసిన సినిమా కాకపోతే లాస్ట్ లో స్పై టచ్ ఇచ్చి ఆసక్తి రేపించారు.










హీరో నితిన్ ఒక్క లుక్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని హింట్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్లో హీరో నితిన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు వంశీ అండ్ టీం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన పెండ్లిసందడి ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమా నితిన్కి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో నితిన్ ఈసారి మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని ఫ్రెష్ లుక్ తో చెబుతున్నాడు.నితిన్ ఈ చిత్రంలో మాస్ అవతార్లో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.అయితే ఈ సినిమాలో ఒక్క ఎపిసోడ్ నే ఇలా కనిపిస్తాడని, సినిమా కథ వేరని సమాచారం. నితిన్ ఒక్క సన్నివేశం కోసమే గెడ్డం పెంచాడని టాక్ వినపడుతోంది. కొన్ని రోజులు అడవుల్లో తొలి షెడ్యూలు పూర్తి చేసి, ఆ తరువాత షూటింగ్ ని హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారని, ఈ గెటప్, ఈ సీన్ కు, మిగిలిన కథకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాల్సి వుంది. ఈ సినిమాకు సంగీతం హారిస్ జయరాజ్ అందిస్తున్నారు.















అది ఆయన ఇష్టమని, చిరంజీవి నిజమేంటో తెలుసుకాకుండా కామెంట్లు చేయడం బాధ అనిపించిందని అందుకే ఆయన పైన 20 కోట్లు, త్రిష, ఖుష్బూలపై చెరో పది కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ డబ్బును తమిళనాడులో ఇటీవల మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబానికి పంచుతానని అన్నాడు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నాడు. ఇప్పుడు మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.అయితే త్రిషకి మద్దతుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీ నుండి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్లందరిని వదిలేసి ఒక్క చిరంజీవి పైనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. మన్సూర్ అలీ ఖాన్ కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చిరంజీవి అభిమానులు అంటున్నారు.
