పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కోలీవుడ్ లో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమా రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రం వచ్చే నెల జూలై 28 థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది. నిన్న పవన్ కల్యాణ్ ఈ టీజర్కు డబ్బింగ్ చెప్పటంతో సిద్ధం అయింది. మేకర్స్ ముందుగానే బ్రో మూవీ టీజర్, రిలీజ్ డేట్, టైమ్ను ప్రకటించింది. ఇక ఈ టీజర్ పై సోషల మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి బ్రో సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తుండగా, పవన్ కల్యాణ్ దేవుడిగా నటిస్తున్నారు. తేజ్ పక్కన హీరోయిన్లుగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ మరియు నటుడు సముద్రఖని డైరెక్షన్ చేస్తుండగా, దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ను రాశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
బ్రో సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. మూవీ యూనిట్ టీజర్ రిలీజ్ తో ప్రమోషన్లను ప్రారంభించాలని భావిస్తోంది. జూలై మూడవ వారంలో బ్రో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతూ కూడా బ్రో టీజర్ కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పే టైంలో టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడిలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బ్రో టీజర్ రిలీజ్ అవడంతో దీనిపై సోషల మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
Also Read: తమ భర్తతో/ప్రేమించిన వ్యక్తితో విడిపోయాక… “నెగిటివ్ కామెంట్స్” ఎదుర్కొన్న 7 హీరోయిన్స్..!

“రాకేష్ మాస్టర్ తో 8 ఏళ్ళు ప్రయాణించానని, ఆ సమయంలో బయట ప్రపంచం ఎలా ఉంటుందో మాకు తెలియదు. తాను, సత్య మాస్టర్ ఇద్దరు విజయవాడలో డ్యాన్స్ నేర్చుకున్న అనంతరం రాకేష్ మాస్టర్ వద్దకు వచ్చాము. రాకేష్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. యూట్యూబ్లో చూస్తున్న రాకేష్ మాస్టర్ డ్యాన్స్ ఐదు పర్సంటే అని, ఈ విషయం చాలా మందికి తెలియదని అన్నారు. చిన్నప్పటి నుండి నాకు వ్యక్తిగతంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత రాకేష్ మాస్టర్ డ్యాన్స్ చూసి అభిమానించడం మొదలుపెట్టాను.
గతంలో ఆయన చాలా బాగా డ్యాన్స్ చేసేవారు. రాకేష్ మాస్టర్ ను గురువు అని చెప్పుకోవడం గర్వంగా ఉందని అన్నారు. ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫర్ ఫెక్ట్ గా వచ్చే వరకు వదిలిపెట్టేవారు వారు కాదని చెప్పారు. మాస్టర్ ఎక్కడున్నా కూడా బాగుండాలని అనుకున్నాం. ఇలా అవుతుందని అసలు అనుకోలేదని అన్నారు. రాకేష్ మాస్టర్ పెళ్లి చేసింది మేమే. రాకేష్ మాస్టర్ తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు. మాస్టర్ తోనే ఉండి, ఆయన ఇన్ స్టిట్యూట్ లో క్లాసులు చెప్పవాళ్ళం, అక్కడే బతికాము.
ఆ తర్వాత మాస్టర్ దర్శకుడిగా ప్రయత్నాలు మొదలు పెట్టినపుడు ఏం చేయాలో తెలియక అక్కడి నుండి బయటకు వచ్చి మాస్టర్లుగా అయ్యాము. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వారికి తోచిన థంబ్ నెయిల్స్ పెట్టి, ఏమేమో చెప్తున్నారు. అలా చేయడం వల్ల వేరేవారి కుటుంబాలు బాధపడుతున్నాయి. ఏ విషయం అయినా నిజాలు మాత్రమే రాయండని అన్నారు. మా రాకేశ్ మాస్టర్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.
ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీతాదేవిగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం మొదటి నుండి విమర్శలకు గురి అవుతోంది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా హనుమంతుడితో మాస్ డైలాగుల చెప్పించడంతో పై ఈ చిత్రం పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
ఈ విషయం పై పలు చోట్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగగా, డైలాగ్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ పై కోర్టు మండిపడింది. చిత్ర యూనిట్ డైలాగ్స్ ను మర్చినప్పటికి, జరగాల్సిన నష్టం జరిగింది. ఈ డైలాగుల వల్ల మూవీ పై నెగెటివిటి పెరిగింది. ఈ విషయం పై ఆదిపురుష్ సినిమాలో నటించిన యాక్టర్ లావ్ పజ్నీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఈ మూవీలో కుంభకర్ణుడిగా నటించిన లావ్ పజ్నీ మాట్లాడుతూ దర్శకుడు ఏది చెప్తే ఒక నటుడు అది చేయాలి. వివాదాస్పద డైలాగ్స్ ను తొలగించినప్పటికీ, ఆ డైలాగ్స్ తనకు నచ్చలేదని, ఓ హిందువుగా ఆ డైలాగ్స్ ను విని తాను బాధపడ్డానని వెల్లడించాడు.

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18













జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ , కోలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకి కొరియోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఆయన దగ్గర చాలా ఏళ్ల నుండి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా మొయిన్ మాస్టర్ పనిచేస్తున్నారు. మొయిన్ పాపులర్ డాన్స్ షో అయిన ‘ఢీ’ లో పార్టీసిపెట్ చేశారు. ఆ షో ద్వారా పాపులర్ అయ్యారు.
ఆ తరువాత జానీ మాస్టర్ దగ్గర పని చేశారు. అలా ఎన్నో హిట్స్ సాంగ్స్ కి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా చేశారు. తనకు ఇంత పేరు రావడానికి కారణం అసిస్టెంట్ మొయిన్ మాస్టర్ అని ఒక సందర్భంలో జానీ మాస్టర్ అన్నారు. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో కొరియోగ్రఫర్ మారారు. ఆ తరువాత కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమాకి కొరియోగ్రఫి అందించారు.
మొయిన్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన షేర్ చేసిన పోస్ట్లు అన్నిటికి జాని మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, మొయిన్ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా పని చేశారు. ఇటీవలే మొయిన్ మాస్టర్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో మొయిన్ మాస్టర్ ను 24.9 వేలమంది ఫాలో అవుతున్నారు.
ప్రభాస్ బాహుబలి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ, వాటి తో సంబంధం లేకుండా సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారని టాక్. ప్రభాస్ తను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని విదేశాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటలీలో లగ్జరీ విల్లాను ఇదివరకే కొనుగోలు చేశారట.
ప్రభాస్ సినిమాల షూటింగ్ కి గ్యాప్ వచ్చిన సమయంలో ఇటలీలోని విల్లాలో తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి సమయం గడుపుతున్నారట. ఇక ప్రభాస్ షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పుడు ఆ విల్లా ఖాళీగా ఉంటుంది. అందువల్ల దానిలో కొంత భాగాన్ని అద్దెకిస్తున్నారట. ఇటలీకి వచ్చే ట్రావెలర్స్, స్థానికంగా ఉండే వారికి విల్లాను అద్దెకు ఇస్తూ, నెలకు నలబై లక్షల వరకు సంపాదిస్తున్నాడు అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ తరువాత మరో పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవడానికి రెడీ అవుతోంది. ఇదే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్, స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు.








