సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటించారు. సినిమా టాక్ యావరేజ్ గా ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.
అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మొదటిగా వచ్చిన సినిమా అతడు. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. మహేష్ బాబుని స్టార్ గా మరొక మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఒక దొంగ. తన వల్ల ఒక కుటుంబానికి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్లడం, అక్కడ వారి సమస్యలు తీర్చడం అనే విషయం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

ఇందులో అన్ని ఎమోషన్స్ ఉండేలాగా త్రివిక్రమ్ రాసుకున్నారు. సినిమాకి డైలాగ్స్ చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. ఆ సమయంలో అలాంటి సింపుల్ డైలాగ్స్ రాసే రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంతో ఈ సినిమా డైలాగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు. త్రిష అక్క పెళ్లి సమయానికి హీరో అక్కడికి వెళ్తాడు. త్రిష, అంటే పూరి అక్కగా నటించిన అమ్మాయి పేరు హారిక. హారిక ఆ సమయంలో ఎన్నో సీరియల్స్ లో నటించారు. సినిమాల్లో కూడా నటించారు.

సోగ్గాడి సరదాలు అనే ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత అతడు సినిమాలో కూడా హీరోయిన్ అక్కగా నటించారు. అతడు సినిమాలో లలిత అనే పాత్రలో హారిక నటించారు. అయితే తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో హారిక ఉన్నారు. శ్రీలీల తల్లిగా హారిక నటించారు. హారిక చాలా తక్కువ సీన్స్ లో ఈ సినిమాలో కనిపిస్తారు. శ్రీలీల, మురళీ శర్మ కాంబినేషన్ లో ఉన్న చాలా సీన్స్ లో హారిక కనిపిస్తారు. అలా అప్పుడు మరదలిగా, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి వరసకి అత్త అయ్యే పాత్రలో హారిక నటించారు.
ALSO READ : “కార్తీక దీపం” సౌందర్య గురించి ఈ విషయాలు తెలుసా.? ఆమె వయసు ఎంతంటే.?

1. లీడర్:
2. నేనే రాజు నేనే మంత్రి:
3. భరత్ అనే నేను:
4. ప్రస్థానం:
5. వంగవీటి:
6. రంగం:
7. ప్రతినిధి:
8. ఒకే ఒక్కడు:
9. నోటా:
10. రిపబ్లిక్:

సంపూర్ణేష్ బాబు నటిస్తూన్న లేటెస్ట్ మూవీకి ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ మూవీ తమిళ నటుడు యోగిబాబు నటించిన ‘మండేలా’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. మండేలా మూవీకి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా పలు విభాగాల్లో సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం మడోన్ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్, సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
మండేలా మూవీ కథ విషయనికి వస్తే, రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగే గ్రామ పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. తమిళనాడులోని సూరంగుడి అనే చిన్న గ్రామంలో హీరో యోగిబాబు మంగలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతని దగ్గర ఒక అబ్బాయి సాయంగా ఉంటాడు. ఊర్లోనివాళ్లు యోగిబాబును తమకు నచ్చిన పేర్లతో పిలుస్తూ, తమ పనులను చేయించుకుంటుంటారు. ఆ గ్రామ పెద్దకు ఇద్దరు భార్యలు. వారు వేరు వేరు కులాలకు చెందినవారు. గ్రామంలో కూడా రెండు కులాలవారు వేరు వేరుగా జీవిస్తుంటారు.
గ్రామ పెద్దకు ఇద్దరు కుమారులు. స్థానిక ఎలెక్షన్స్ ప్రకటన వస్తుంది. ఆ ఎలెక్షన్స్ లో గ్రామ పెద్ద కొడుకులు రెండు కులాలకు ప్రతినిధులుగా నిలబడతారు. యోగిబాబు ఆధార్కార్డు కావాలని పోస్టాఫీసులో ఒక ఉద్యోగిని కోరుతాడు. ఆమె యోగిబాబుకి నెల్సన్ మండేలా అని పేరుతో ఓటర్ల లిస్ట్ లో పేరు రిజిస్టర్ చేస్తుంది. ఆ తరువాత నెల్సన్ మండేలా ఓటు కీలకంగా మారడంతో ఇద్దరు ప్రతినిధులు తమకే ఓటు వేయాలని మండేలా చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో మండేలాకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి మండేలా ఓటు ఎవరికి వేశాడనేది మిగిలిన కథ.
2.జోజి:
4.వైరస్:







బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్న సల్మాన్, తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. తన సినిమాలతో బాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. ఇటీవలే ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్, త్వరలో టైగర్ 3 మూవీతో రానున్నాడు. టైగర్ 3 మూవీ లో బిజీగా ఉన్న సల్మాన్, రీసెంట్ గా సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు.
సల్మాన్ ఒక రెస్టారెంట్కు వెళ్ళిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ గుండుతో కనిపించాడు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇన్స్టా లో సల్మాన్ గుండు వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ నిజంగా ఇలా ఉంటారా లేదా ఏదైనా సినిమా కోసం మార్చుకున్న లుక్ కావచ్చని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ఈ లుక్ లో తేరే నామ్, సుల్తాన్ సినిమాలలో కనిపించాడు. దాంతో ఫ్యాన్స్ వాటి సీక్వెల్స్ తీస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పంజా మూవీ తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసమే కండల వీరుడు గుండు చేయించుకున్నాడని టాక్.
1. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
2. సూర్య సన్నాఫ్ కృష్ణన్:
3. ఆకాశమంత:
4. ఫిదా:
5. ఆడవారి మాటలకు అర్ధాలు వేరు:
6. 7/గ్రా బృందావన్ కాలనీ:
7. జెర్సీ:
8. బొమ్మరిల్లు:
9. సన్నాఫ్ సత్యమూర్తి:
10. సుస్వాగతం:
ఒక తండ్రిలా కాకుండా తన కొడుకుకి మంచి ఫ్రెండ్ లా సలహాలు ఇస్తూ, మంచి, చెడుల గురించి చెప్పే పాత్రలో రఘువరన్ అద్భుతంగా నటించారు.


