ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన యాప్ టిక్ టాక్.చిన్న ,పెద్ద,మహిళలు అందరూ ఈ యాప్ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.కొన్ని వివాదాస్పదమైన వీడియోలను సైతం చేసి జైళ్ల పలు అయినవారు ఉన్నారు.అయితే చనిపోతే ఎలా ఉంటుంది అని పురుగుల మందు తాగుతూ ఒక టిక్ టాక్ వీడియో చేసాడు ఓ యువకుడు.ఆ ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే …

తుమకూరు జిల్లాలోని కొరటిగెరె ప్రాంతంలో ఓ విషాదం చోటు చేసుకుంది.చనిపోతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ వీడియో గా చేయాలనుకుంటాడు ఓ యువకుడు..దానికోసం పొలాల్లో పురుగులు చనిపోవడానికి వాడే మందును తాగుతూ వీడియో చేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు ఆ యువకుడు.అయితే ఆ యువకుడు పురుగుల మందు తాగాడు అనే విషయం గ్రహించిన కుటుంబ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రి కి తరలించారు.

representative image
అయితే ఆసుపత్రికి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ యువకుడు.అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు.అయినా ఈ మధ్య టిక్ టాక్ వీడియోస్ చేసేవారు మరి హద్దులు దాటుతున్నారని కాగా చనిపోతే ఎలా ఉంటుందో అనే వీడియో చెయ్యాలనే ఆలోచన రావడం మరి దారుణం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



















ఏనుగు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..ముగ్గురు అనుమానితులను గుర్తించారు..వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు..అరెస్టు చేసిన నలభైఏళ్ల విల్సన్ ని విచారించగా..అతను రబ్బరు సేకరిస్తుంటాడని, స్థానికంగా మరొక ఇద్దరితో కలిసి పేలుడుపర్దాలు తయారు చేస్తుంటామని చెప్పుకొచ్చాడు. విల్సన్ తో పాటు పేలుడు పదార్దాలు తయారు చేసినవారిని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.






ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావాలంటే స్మార్ట్ ఫోన్, నెట్ స్పీడ్ ముఖ్యం..అందరి విద్యార్దులకు అందుబాటులో ఉంటాయని చెప్పలేము.. ఎవరి ఇబ్బందులు వాళ్లవి…క్లాసులకు అటెండ్ కావల్సిందే అనేది స్కూల్ యాజమాన్యాల ధోరణి..తాజాగా ఒక విద్యార్ధిని ఫోన్లో నెట్ రాకపోవడంతో ఏకంగా ఇల్లు పైకి ఎక్కి కూర్చుని ఆన్లైన్ క్లాసులు వింటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది..ఆ విద్యార్ధిని కేరళకు చెందిన నమితా నారాయణన్ అని సమాచారం..

