లాక్ డౌన్ కారణంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు ఈ–పాస్లు జారీ చేస్తున్నారు. పర్యాటక స్థలాలను తిలకించేందుకు, వలసకూలీలు, కార్మికులు కూడా లక్షల్లో ఉన్నారు. రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి వెళ్లి, లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుపోయిన వారూ వేలల్లో ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఈ–పాస్లు జారీ విధానాన్ని శనివారం రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు.

వలసకూలీలు, కార్మికులు ,విద్యార్థులు తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఈ–పాస్ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తామని వెల్లడించారు. ఈ–పాస్ అవసరమైన వారు సంబంధిత పేరు, ఫోన్ నెంబర్,మెయిల్ ఐడీ, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత వీలైనంత త్వరగా ఈ-పాస్లు జారీచేస్తున్నట్టు డీజీపీ మహేందర్రెడ్డి ఆదివారం ట్విట్టర్లో తెలిపారు.
Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.https://t.co/WCLZ5nScIl
After due verification ur E-PASS will b sent to u,to move ahead. pic.twitter.com/yasu3Ck3YG— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 2, 2020












కాస్టింగ్ కౌచ్ మీతో అంటూ. శ్రీ రెడ్డి టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారినప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో సెన్సషనల్ గా నిలిచాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కి మద్దతుగా మాట్లాడుతుండటంతో ఆయన ఫాన్స్ సపోర్ట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.కానీ ఎప్పుడు కూడా తన హద్దులు దాటి కామెంట్స్ చెయ్యలేదు..ఈ మధ్య వరసగా పోస్టులు పెడుతూ హడావుడి చేస్తున్నారు.మాధవి లత చేసిన చిత్రపురి కాలనీ,సాధినేని లపై చేసిన పోస్టులు చాల వైరల్ అయ్యాయీయనే చెప్పాలి.
చిత్రపురి కాలనీ లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక పోస్ట్ చేసారు.సాదినేని యామిని మీద ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్ట్ చేసారు.వీరి మధ్యలో శ్రీ రెడ్డి తల దూర్చి యామిని కి మద్దతుగా నిలిచింది ఇక వీరివురి మధ్య జరిగిన సంబాషలనలు ఎవరికి తెలియనివి కావు.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాని విచ్చల విడిగా వాడుతున్న దాని మీద స్పందనగా ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే.. 




