టాలీవుడ్ దర్శక ధీరుడు ‘రాజమౌళి’ ఆయనతో సినిమా చెయ్యాలి అని ప్రతి హీరో పరితపిస్తుంటారు అన్నది వాస్తవమే..హీరో ఫాన్స్ కూడా తమ హీరో రాజమౌళి తో ఒక్కసారైనా చేస్తే చూడాలని ఉంది అని అనుకుంటుంటారు.బాహుబలితో తెలుగు సినిమా సామర్త్యాన్ని ప్రపంచ దశ దిశలా వ్యాపింపచేసిన జక్కన్న ..తన తదుపరి సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ మీదే ప్రస్తుతం ద్రుష్టి పెట్టారు..దాదాపు 80 శాతం సినిమా ఇప్పటికే పూర్తి చేసుకుంది..కరోనా వలన లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ అన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత నెక్స్ట్ సినిమా ఏంటో ఈ మధ్యే క్లారిటీ ఇచ్చారు జక్కన్న …తన సినిమా మహేష్ బాబు తో ఉండబోతుంది అని..ఇప్పటికే ప్రకటించారు..దీనితో మహేష్ ఫాన్స్ లో సంబరాలు మొదలయ్యాయి.ఇకపోతే తన డ్రీం ప్రాజెక్ట్స్ అయినా ‘రామాయణం’& ‘మహా భారతం’ లాంటి పౌరాణిక చిత్రాలు..తీయాలని తనకు ఉంది అని..చెప్పిన సందర్భాలు ఎన్నో.ఇటీవలే బాలీవుడ్ ఫాన్స్ సైతం ట్విట్టర్ ట్రెండ్ కూడా చేసారు రాజమౌళి రామాయణం తీయాలని..బాలీవుడ్ ఫాన్స్ సైతం …ఇంతలా పరితపిస్తున్నారు అంటే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నిజగానే మహాభారతం తీయాలన్నది నా కల ఎప్పటికైనా తెరకెక్కించి తీరాలి ఆ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాలి.అని చెప్పుకొచ్చారు ఉన్నఫళంగా కూర్చొని చేసే ప్రాజెక్ట్ అయితే కాదది చాలా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి పూర్తిగా దానిపైనే ద్రుష్టి పెట్టాలి ఇపుడున్న పరిస్థితుల్లో అది చేయలేమని తెలిపారు…









కాస్టింగ్ కౌచ్ మీతో అంటూ. శ్రీ రెడ్డి టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారినప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో సెన్సషనల్ గా నిలిచాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కి మద్దతుగా మాట్లాడుతుండటంతో ఆయన ఫాన్స్ సపోర్ట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.కానీ ఎప్పుడు కూడా తన హద్దులు దాటి కామెంట్స్ చెయ్యలేదు..ఈ మధ్య వరసగా పోస్టులు పెడుతూ హడావుడి చేస్తున్నారు.మాధవి లత చేసిన చిత్రపురి కాలనీ,సాధినేని లపై చేసిన పోస్టులు చాల వైరల్ అయ్యాయీయనే చెప్పాలి.
చిత్రపురి కాలనీ లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక పోస్ట్ చేసారు.సాదినేని యామిని మీద ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్ట్ చేసారు.వీరి మధ్యలో శ్రీ రెడ్డి తల దూర్చి యామిని కి మద్దతుగా నిలిచింది ఇక వీరివురి మధ్య జరిగిన సంబాషలనలు ఎవరికి తెలియనివి కావు.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాని విచ్చల విడిగా వాడుతున్న దాని మీద స్పందనగా ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే.. 

























కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్ధకంగా మారిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

