బుల్లితెర సంచలనం…స్టార్ యాంకర్ ‘శ్రీముఖి’ అందం అభినయం రెండు ఉన్న ఈ బ్యూటీ ప్రముఖ చానెల్స్ లోని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా మరియు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు..ఇటీవలి ఒక షో లో చేసిన కామెంట్స్ బ్రాహ్మణులని కించపరిచేలా ఉన్నాయంటూ నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.శర్మ గారి ఫిర్యాదు మేరకు సదరు ఆ ప్రముఖ ఛానల్ వారి పైన కూడా కేసు బుక్ చేసారు పోలీసులు ..ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియ రావాల్సి ఉంది

ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.మరి ఈ విషయం మీద శ్రీముఖి ఎలా స్పందిస్తారో…చూడాలి యాజమాన్యాలు కూడా అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ నెటిజన్స్ వాపోతున్నారు.ఇలాంటి వివాదమే ఇంతకు ముందు కూడా జబర్దస్త్ కమెడియన్స్ కి ఎదురు పడ్డాయి.నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఇలాంటి పొరపాట్లు ఎక్కడో ఒక చోట వస్తూనే ఉన్నాయి.ఇక నైనా సదరు నిర్మాతలు జాగ్రత్తగా వ్యవహరిస్తే అందరికి మంచిది సరదాకోసమో..ఎంటెర్టైనమెంట్ బేస్ చేసుకునే ఇలాంటివి జరిగితే ఎవరికైనా ఇబ్బందే మరి.ఇకపోతే గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న రాములమ్మ అదే నండి శ్రీముఖి రన్నరప్ గా నిలిచారు.
source: sakshi






కాస్టింగ్ కౌచ్ మీతో అంటూ. శ్రీ రెడ్డి టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారినప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో సెన్సషనల్ గా నిలిచాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కి మద్దతుగా మాట్లాడుతుండటంతో ఆయన ఫాన్స్ సపోర్ట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.కానీ ఎప్పుడు కూడా తన హద్దులు దాటి కామెంట్స్ చెయ్యలేదు..ఈ మధ్య వరసగా పోస్టులు పెడుతూ హడావుడి చేస్తున్నారు.మాధవి లత చేసిన చిత్రపురి కాలనీ,సాధినేని లపై చేసిన పోస్టులు చాల వైరల్ అయ్యాయీయనే చెప్పాలి.
చిత్రపురి కాలనీ లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక పోస్ట్ చేసారు.సాదినేని యామిని మీద ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్ట్ చేసారు.వీరి మధ్యలో శ్రీ రెడ్డి తల దూర్చి యామిని కి మద్దతుగా నిలిచింది ఇక వీరివురి మధ్య జరిగిన సంబాషలనలు ఎవరికి తెలియనివి కావు.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాని విచ్చల విడిగా వాడుతున్న దాని మీద స్పందనగా ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే.. 

























కరోనా లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నర్ధకంగా మారిపోయాయి. వేలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 



యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలిగే శక్తి ఉందన్నారు.దీనికోసమని మూడు ప్రాజెక్టులు మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి అని. థామస్ తెలిపారు.టైటానియం డైయాక్సైడ్తో మరి కొన్ని పదార్థాల మిశ్రమంతో పీపీ ఈ లు, మాస్కులకు అతి సూక్ష్మంగా పూత పూసి, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.


