ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి కంటతడి పెట్టుకున్నారు. ఎక్కడున్నా హుషారుగా ఉండే ఆమె ఇలా కంటతడి పెట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా? నిన్న విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపైనే ఆమె వలవలా ఏడ్చేశారు.పక్కనే ఉన్న విజయసాయిరెడ్డి ఆమెను ఓదార్చారు. అయితే, ఆమె ఎందుకలా కన్నీరు పెట్టారో మాత్రం ఎవ్వరికి తెలియదు.

వేదికపైకి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విజయసాయిరెడ్డి, బొత్స, శ్రీనివాస్ సహా పలువురు ముఖ్య నాయకులను మాత్రమే పిలిచారు. ఆమె భర్త పరీక్షిత్ రాజును వేదిక మీదకి పిలవలేదు. ఈ కారణంగానే ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి స్టేజ్ పైనే వలవలా ఏడ్చేశారని తెలుస్తోంది.పుష్పశ్రీవాణి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన వైసీపీ నాయకులు వెంటనే జోక్యం చేసుకున్నారు. అనంతరం పుష్పశ్రీవాణి భర్తను స్టేజీ మీదకు పిలిచారు. దీంతో ఆమె సంతృప్తి చెందారు.
watch video:
















రామ్ చరణ్, మనోజ్, అల్లు అర్జున్, అల్లరి నరేష్ ఇలా అందర్నీ చిన్నప్పటి నుంచి చూశానని, వారంతా తనతో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పింది. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో మమ్మీ అంటూ మనోజ్ గట్టిగా అరిచాడని తెలిపింది. మేజర్ చంద్రకాంత్ సమయం నుంచి మనోజ్ తనను మమ్మీ అనే పిలుస్తాడని చెప్పుకొచ్చింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . అదే చిత్రంలో సుధ మోహన్ బాబు అక్కగా నటించారు.
చిరంజీవితో సుధ ప్రయాణం గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ముందు నుండి ఉంది . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అనేక సినిమాల్లో సుధ నటించారు. వాటిల్లో ఆమెలో సుధ పోషించిన పాత్రకి అభినందించకుండా ఉండలేం, కోడల్ని హింసిస్తున్న భర్త కోటాశ్రీనివాసరావుని చంపే సీన్లో సుధలోని మరోయాంగిల్ నటన చూడొచ్చు. అప్పటి వరకు సౌమ్యమైన పాత్రలు పోషించిన సుధ , ఆ పాత్రతో తనలోని రౌద్రాన్ని చూడొచ్చు.






