చాలా మందికి మొబైల్స్ లో గేమ్స్ ఆడడం సరదాగా ఉంటుంది. కానీ, ఏ గేమ్ ఆడినా అందులో మనలని ఇరిటేట్ చేయడానికి యాడ్స్ తప్పకుండ ఉంటూనే ఉంటాయి. ఆన్ లైన్ గేమ్స్ సంగతి పక్కన పెడితే.. ఆఫ్ లైన్ లో ఆడే గేమ్స్ కి కూడా ఈ యాడ్స్ బాధ తప్పడం లేదు. ఈ యాడ్స్ కి చెక్ పెట్టాలంటే ఒక్కటే సొల్యూషన్ ఉంది.

అదేంటంటే.. మీరు గేమ్స్ ఆడే టైం లో.. మీకు ఎలాంటి కాల్స్ రావు అనుకుంటే ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ ను ఆన్ చేయండి. అప్పుడు మీరు ఎంత సేపు ఆదుకున్న మీకు యాడ్స్ రావు. ఒకవేళ మీకు ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి అనుకుంటే ఈ మోడ్ ను ఆన్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే గేమ్స్ కోసం ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేస్తే.. మీకు కాల్స్ రాకపోవచ్చు.


















ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.
































