మహిళలు అలంకార ప్రియులు. ఫ్యాషన్ గా ఉండేవాళ్ళకి ట్రెండీ జ్యువెలరీ ఉండనే ఉంది. మోడరన్ అమ్మాయి అయినా, క్లాసీ అమ్మాయి అయినా ఆభరణాలను చూస్తే మనసు పారేసుకోవడం మాత్రం ఖాయమే. అలాగే.. పెళ్లి అయిన తరువాత అమ్మాయిల వద్దకు కొత్త ఆభరణాలు …
“పాన్ ఇండియా కాదు..పాన్ ఆసియా స్టార్ రా మావోడు..” అంటూ ప్రభాస్ 25 అప్ డేట్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 మీమ్స్..!
ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ …
“పాత ప్రేమికుల పాటలు” అంటూ పెళ్లి రోజున ఎమోషనల్ అయిన సమంత.. వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్..!
చై సామ్ విడాకులు తీసుకున్న వార్త సోషల్ మీడియా ను హోరెత్తించింది. గత మూడు, నాలుగు రోజుల పాటు ఆమె విడాకులు తీసుకున్న తాలూకు వార్తలే సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. విడాకులు తీసుకున్న తరువాత.. సమంత సోషల్ …
ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ …
“నాట్యం” మూవీ హీరోయిన్ సంధ్యా రాజు గురించి ఈ విషయాలు తెలుసా..? అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
“సంధ్యా రాజు” ఎవరో నిన్న మొన్నటి వరకు చాలా మందికి తెలియదు. కానీ “నాట్యం” షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యాక ఆమె మంచి నటి కూడా అన్న విషయం గ్రహించారు. ఈ షార్ట్ ఫిలిం బాగా హిట్ అయింది. కానీ సంధ్యా …
“ఈ పర్ఫామెన్స్ ఏదో ముందే చేస్తే బాగుండేది కదా బ్రో.!” అంటూ…RCB పై SRH గెలవడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్స్.!
అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ …
ప్రతి ఎపిసోడ్ లో ఈ కంటెస్టెంట్ నే ఎందుకు హైలైట్ చేస్తున్నారు.? అంటే ఈసారి బిగ్బాస్ విన్నర్.?
చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు 5 మొదలయ్యి నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులలో కంటెస్టెంట్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వారు మాట్లాడే విధానం నుండి ప్రవర్తించే తీరు వరకు అన్ని మారాయి. కొంత మంది కంటెస్టెంట్స్ …
ట్రైన్ బోగీల మీద ఉండే తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు గీతలకు అర్థం ఏంటో తెలుసా..?
జనాలు ఎక్కువ బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. …
సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ హిట్ సినిమా ‘రిపబ్లిక్’. దేవా కట్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా లోని సాయి ధరమ్ తేజ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. Republic …
భర్త సంతోషం కోసం ఎవరూ చేయని పని చేసిన భార్య.! వైరల్ అవుతున్న స్టోరీ.!
మామూలుగా మానవ బంధాలకి అందరూ చాలా విలువనిస్తారు. అందులోనూ భార్యాభర్తల బంధానికి అయితే ఎంతో విలువ ఉంటుంది. కేవలం భారతదేశంలోనే కాదు. ఇతర దేశాలలో కూడా భార్యాభర్తల బంధాన్ని అందరూ గౌరవిస్తారు. కానీ కొంత మంది మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు. …