కరోనా వ్యాప్తి నేపధ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు  అవగాహన కల్పిస్తూ,నిత్యావసర సరుకులు పంపిణి చేస్తూ నిస్వార్దంగా సేవ చేస్తున్న ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారా అంటే సీతక్క మాత్రమే..ఇటీవల సీతక్కకి సంభందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.. సీతక్కతో పాటుగా …

జీవితం లో మనం అందరం ఏదో వృత్తి చేసుకుంటూ బ్రతకవలసిందే…వ్యాపారమో..ఉద్యోగమో.ఎవరికైనా కష్టపడితేనే మూడు పూటలా తిండి..ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది..దాని వలన లాక్ డౌన్ ని పాటిన్చాల్సి వస్తుంది..కరోనా మహమ్మారి వలన యావత్ ప్రపంచం చిన్న బిన్నం అయ్యింది …

బాలివుడ్ నటి అనుష్క నిర్మాణ సారధ్యంలో ఇటీవల విడుదలైన వెబ్ సిరిస్ “పాతాల్ లోక్” . అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ  వెబ్ సిరిస్.. విడుదలైన కొద్ది రోజులకే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే  అన్ని వర్గాల ప్రేక్షకులనుండి …

నేటి కాలం ప్రేమలు నీటి మీద బుడగల లాగా పేలిపోతున్నాయి.. నిండు నూరేళ్లు బ్రతకాల్సిన జీవితాలు మధ్యలోనే తనువులు చాలిస్తున్నారు. ప్రేమికుల మధ్య మనస్పర్ధల వలనో, ఇంట్లో తల్లి దండ్రులు పెళ్లి ఒప్పుకోకపోవడం వలనో..మతాలు,కులాలు వలనో కావచ్చు ప్రాణాలు తీసుకునేంత వరకు …

‘‘ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్‌తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి …

ఉదయం లేచింది మొదలు కరోనా  భయంతోనే బతుకుతున్నాము..ఎప్పుడు ఎటువైపు నుండి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ల్యాబ్ టెక్నిషియన్ నుండి కరోనా బ్లడ్ సాంపిల్స్ ఎత్తుకెళ్ళింది ఓ కోతి.. అంతేకాదు.. అతడి నుండి గ్లవుజ్ కూడా ఎత్తుకెళ్లి …

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది..ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించడం..కావున ప్రతి ఒక్కరికి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు ఏ దెబ్బ పెద్ద చిన్న అంటూ తేడా లేకుండా..అందరికి ఈ దెబ్బ పడింది.సినిమా థియేటర్ …

కృపయా ధ్యాన్ దే.. ప్రయాణికులకు విజ్ణప్తి.. సుమారు రెండు నెలల తర్వాత రైలుబండ్లు పట్టాలెక్కనున్నాయి..జూన్ 1న ప్రారంభం కాబోయే రైళ్ల రవాణాకు సంబంధించి  రైల్వేశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.. ప్రయాణికులకు సంబంధించి కొన్ని నియమాలను తయారు చేసింది..  రైల్వే వారు …

నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించింది పూనమ్ కౌర్ నివాళులుఅర్పించారు. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ లో ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ట్వీట్ చేసారు.ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ …

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ వార్తలే. టీవీలో పేపర్లలో రేడియోలో ఫోన్లో కూడా ఈ వైరస్ మన దగ్గరికి రాకుండా ఎలా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి విషయాలు చెప్తూనే ఉన్నారు. కానీ అన్ని చోట్ల ఇలాంటి సదుపాయాలు …