ఇటీవల కాలంలో భార్య ,భర్తలు గొడవలు పెట్టుకొని విడాకుల కోసం కోర్ట్ ని ఆశ్రయించేవాళ్ళు ఎక్కువ అయిపోయారు.కొంతమంది అయితే వివాహ జీవితం లో ఫెయిల్ అయితే ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.ఈ క్రమంలో పెద్దపల్లి ,వెల్గటూరు లో భార్య కాపురానికి రావడం …
మాస్కు ధరించినా కూడా వ్యక్తిని గుర్తుపట్టొచ్చు …కరోనా వేళ ఫోటో స్టూడియోల క్రియేటివిటీ!
ఫేస్ మాస్క్ లు ధరించడం ఇప్పుడు తప్పని సరి కావడంతో ప్రజలు ఎన్నో కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నారు. కొట్టాయం లోని ఎత్తుమానూర్ కి చెందిన బినేష్ జి పాల్ అనే 38 ఏళ్ల డిజిటల్ ఫోటోగ్రాఫర్ అక్కడి ప్రజల ముఖాలతో …
సోనూసూద్ బాటలో మరో నటి…1350మంది కార్మికులను వారి ఇళ్లకు పంపారు..!
వలస కూలీల కష్టాలు చూడలేక వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సోనూసూద్ బాటలోనే..ఇప్పుడ నటి స్వరభాస్కర్ అడుగేసారు..ఇంతమంది వలసకూలిలు వారి ఇళ్లకు వెళ్లడానికి కష్టపడుతుంటే, నేను హాయిగా ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు అని టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో …
మిడతల బారి నుండి ఆహారాన్ని రక్షించుకోవడమెలా? పద్మశ్రీ అవార్డ్ గ్రహీత చెప్పిన సింపుల్ టెక్నిక్..!
కరోనా భయం పోనే లేదు.. మరో ఉపదృవం రానుందని ప్రజలకు భయం పట్టుకుంది.. లోకస్ట్(మిడత) అనే కొత్త విలన్ దాడి చేయబోతుంది..దీని దాడికి మనిషి ప్రాణాలకు ముప్పులేదు కానీ ఆహారానికి ముప్పు ఉంది.. ఒకటి రెండు కాదు లక్షల సంఖ్యల్లో మిడతలు …
రోడ్డు ప్రమాదంలో యువ నటి దుర్మరణం… తీవ్ర విషాదంలో సినీపరిశ్రమ !
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ..కన్నడ సినీ పరిశ్రమ కు చెందిన యువ నటి మెబీనా(22 ) మంగళవారం జరిగిన కార్ ఆక్సిడెంట్ లో మృతి చెందారు. ఆమె మరణం తో కుటుంబ సభ్యులు మరియు బుల్లి తెర ప్రముఖులు తీవ్ర …
ధోని రిటైర్మెంట్ గురించి సాక్షి ట్వీట్ కానీ అంతలోనే డిలీట్!
మహేంద్ర సింగ్ ధోని భారతీయ క్రికెట్ కి ఎంతో సేవ చేసాడు..ప్రపంచ కప్ నుంచి టెస్టుల్లో టీం ని నెంబర్ వన్ గా నిలబెట్టే వరకు తాను చేసిన కృషి అంతా ఇంతా కాదు..2019 ప్రపంచ కప్ సెమి ఫైనల్ లో …
తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ హాక్ అయ్యింది అంటూ పూజా హెగ్డే ట్వీట్.
సోషల్ మీడియా నేటి తరానికి దినచర్య లో ఒక భాగం అయ్యింది..ఫేస్బుక్ , ఇంస్టాగ్రామ్,ట్విట్టర్, ఇలా ప్రతి రోజు కనీసం ఒక్కసారయినా మనం అందులో తొంగి చూడక తప్పదు..మనకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా మన స్నేహితులతో పంచుకోకుండా ఉండలేము..అలాగే …
అమ్మ ఇక తిరిగిరాదని తెలియక…నిద్రపోతుంది అనుకోని ఆ పసివాడు..!
లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ఉన్న ఊరిలో ఉండలేక, సొంత ఊర్లకు వెళ్లలేక వలసకూలిలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు..గమ్యం చేరే వరకు డౌటే క్షేమంగా చేరుకుంటామో లేమో అని…కన్నబిడ్డను వెంటబెట్టుకుని అందరిలానే సొంతఊరికి పయనమైంది ఒక తల్లి..మార్గమధ్యలోనే ఆకలితో …
భర్త చనిపోయినా రేఖ నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
అప్పట్లో మిమిక్రి కళాకారులు సిని నటి జయంతిని అనుకరించడానికి ఒక డైలాగ్ చెప్తూ జనాల్ని ఎంటర్టైన్ చేసేవాళ్లు. ఆ డైలాగ్ ఏంటంటే “ఆడజన్మకి కావలసింది చిటికెడు కుంకుమ, డబ్బాడు పసుపండి అన్నట్టు..ఇంత ఆధునిక యుగంలో పెళ్లైనవాళ్లు, భర్త చనిపోయిన వాల్లు ఇష్టం …
ఇండియాలోనే మొదటగా హైదరాబాద్ లో…సోషల్ డిస్టెంసింగ్ లేకుంటే చెప్పేస్తుంది!
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతివాళ్ళు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని అలాగే సామాజిక దూరం పాటించాలని ప్రబుత్వాలన్నీ చెప్తూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ ఒక వినూత్న టెక్నాలజీ ని ప్రవేశపెట్టారు.ప్రతీ ఒక్కరు రోడ్ల మీద సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా అనే …
