జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి అని బాధపడకూడదు.మనకు వచ్చిన ఇబ్బందిని సరిఅయిన తెలివితేటలతో ఉపయోగించుకుంటే మన జీవితంలో రాబోయే కాలంలో అవి మనకి విజయాన్ని తెచ్చిపెడతాయి.ఇదే సూత్రాన్ని పాటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.సామాజిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్ల …

జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందిన అనసూయ గురించి కొత్త పరిచయం అవసరం లేదు అనుకుంట. తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యారు అనసూయ.యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి తర్వాత పలు చిత్రాలలో నటించి నటిగా తనకంటూ ఓ …

ప్రస్తుతం టీటీడీ ఆస్తులు అమ్మడం అనే విషయం చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో ఈ విషయంపై హీరో మంచు మనోజ్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ఏమని రాసారంటే… ఓం నమో వేంకటేశాయ టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా …

రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి ఫొటోని సామాన్యుల నుండి సెలబ్రిటి వరకు అనేక మంది శేర్ చేశారు..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైన ఫోటోల్లో అతడిది ఒకటి.. వలస కూలీలు ఒక్కొక్కరిది ఒక్కో కథ …

లాక్ డౌన్ కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటిల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, క్రికెటర్ విరాట్ కొహ్లీ లాక్ డౌన్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాకి ముందే విదేశాల నుండి వచ్చిన వీరిద్దరూ సెల్ఫ్ …

2020 స్టార్టయినప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ లా ఏదో ఒక నెగటివ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి..ఇంకా కరోనా కలవరం పోనే లేదు..మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు..మన భూమి చుట్టూఅయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా.. అది బలహీనంగా అయిపోయిందనేదే ఆ …

మొన్నటి వరకు ఇంట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా లాక్ డౌన్ సడలించగానే రెక్కలొచ్చిన పక్షుల్లా రోడ్లపైకి చేరారు..అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ రోడ్లే.. రోడ్ల మీద ఎక్కడా ఖాళీ లేకుండా గతంలో మాదిరిగానే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.. కరోనా భయం ఏ ఒక్కరిలోనూ …

సరిగ్గా పెళ్లిల్ల హడావిడి మొదలయ్యే ముందు కరోనా అటాక్ చేసింది..వెంటనే లాక్ డౌన్ ప్రకటణతో చేసేదేం లేక పెళ్లిల్లు పెట్టుకున్నవాళ్లు ఆగిపోక తప్పని పరిస్థితి..కొందరు ఎలాగోలా పెళ్లిల్లు చేసేసుకుంటే..మరికొందరు వాయిదా వేసుకుంటూ వచ్చారు.. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల్లో 20మందితో పెళ్లి …

వరంగల్ లోని గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలోని బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..మూడు రోజుల క్రితం దొరికిన ఈ మృతదేహాల కేసులో ముందు నుండి హత్య నేపధ్యంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు..కానీ ఎవరు చేశారు ఎందుకు  …

సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి.. మరో వైపు పిల్లల రిజల్ట్స్ వచ్చేది కూడా అప్పుడే.. టెన్త్ , ఇంటర్ పిల్లలకు  సమ్మర్ హాలీడేస్ ని ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తాయి ఈ రిజల్ట్స్ ..ఇక ఈ రిజల్ట్స్ టైంలో టివిలో వచ్చే …