మెగా స్టార్ తమ్ముడు…అండ్ జన సేన నేత కొణిదెల నాగబాబు ఇటీవలే ఆయన చేసిన కొన్ని వివాదాస్పద ట్వీట్స్ పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి రాజకేయనేతల నుంచి..అటు ప్రజల వరకు తీవ్ర విమర్శల పాలు అవుతున్నారు.నాగ బాబు గాడ్సే కి మద్దతుగా ట్వీట్స్ …

ఆటోడ్రైవర్ అయిన తండ్రి కాలికి గాయం కావడంతో  ఏ పనికి వెళ్లలేని పరిస్థితి.. బతకడానికి వచ్చిన ఊరిలో లాక్ డౌన్ కారణంగా పనులు కూడా లేవు..సొంత ఊరికి వెళ్దామంటే తండ్రి నడవలేడు..దీంతో ఒక సైకిల్ కొని తండ్రిని వెనక కూర్చొబెట్టుకుని ఢిల్లి …

పురాతన తత్వవేత్తలు రకరకాల ప్రదేశాలలో తవ్వకాలు జరిపి పురాతన అవశేషాలను వెలికి తీస్తూ ఉంటారు.ఆలా వెలికి తీసిన వస్తువులను మ్యూజియం లో ఉంచుతారు.అయితే ఇలాంటి తవ్వకాల వలన మన పూర్వం ఎలాంటి పరిస్థితులు ఉండేవో అనే విషయం తెలుస్తుంది.వెలికి తీసిన వస్తువులు …

తాజాగా రానా దగ్గుబాటి తాను ఎస్ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దీంతో వెంటనే ఈ వార్త వైరల్ అయ్యి రానా బ్యాచిలర్ లైఫ్ నుండి దూరం అవుతున్నారంటూ నెట్ లో తెగ ట్రోల్ల్స్ చేసారు.రానా పెళ్లిచేసుకోబోతుంది మిహిక బజాజ్ …

“సంతోషం సగం బలం” అన్నారు పెద్దలు.. కొందరు వారి సంతోషాన్ని సినిమాలు చూడడంలో వెతుక్కుంటే, మరికొందరు ఫూడ్ లో వెతుక్కుంటారు.. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి..కాని నిజమైన సంతోషం, ఆనందం మనకోసం మనం చేసుకునే పనుల్లో కాదు, …

చాలా మంది సమస్యలకు భయపడి ఆత్మహత్య చేస్కుంటుంటారు..నిజానికి తమ ప్రాణాన్ని తీసుకునే హక్కు ఏ మనిషికి లేదు..అది చట్టరిత్యా నేరం కూడా.. కానీ ఏదైనా అనారోగ్య రీత్యా ఇక బతకడం అసాధ్యం అనుకుంటే, చావే శరణ్యం అనుకునే పరిస్థితిల్లో న్యాయస్థానం అనుమతి …

నచ్చావులే సినిమాతో తెలుగు సినిమా కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన క్యూట్ హీరోయిన్ మాధవి లత..గత కొద్దీ కాలంగా తాను ఏ విషయం మీద స్పందిస్తున్నా అన్ని సంచలనంగా మారుతున్నాయి.ఇటీవలే రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు.శ్రీ రెడ్డి మీద కొన్ని రోజులు …

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా  సామాన్యుడు, సెలబ్రిటి అని తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు..మరికొందరు ఎక్కడి వాళ్లక్కడే ఆగిపోయారు.. వాళ్ల వాళ్ల ఇన్ఫ్లూయెన్స్ లు ఉపయోగించి ఎక్కడికన్నా వెళ్లడానికైనా కరోనా ఊరుకోదుగా అనే భయంతో ఆగిపోయారు.. అత్యవసర పరిస్థితుల్లో …

సినిమా ఇండస్ట్రీ …ఇది బయటకి కనిపించే రంగుల ప్రపంచం..లోపల దీని గురించి తెలుసుకోవలసినది ఎంతో ఉంది..అవును ఎందుకంటే ఇదే సినీ పరిశ్రమను నమ్ముకొని కొన్ని లక్షల మంది ఉన్నారు..వారందరికీ ఇదే జీవనోఉపాధి.కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టి వేయడంతో ప్రతి ఒక్కరు …