ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో దేశాలన్ని పోరాడుతున్న సంగతి తెలిసిందే…సుమారు ఆరు నెలల క్రితం మొట్టమొదటి కేసు బయటపడింది..ఇప్పటివరకు కరోనాకి వ్యాక్సిన్ కనుక్కునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి..ఒక్కో దేశం ఒక్కో చికిత్సావిధానాన్ని అమలు చేస్తోంది..ఇదిలా ఉంటే  ఇప్పటివరకు ముక్కు,నోటి ద్వారా వ్యాపిస్తుందని మాస్క్ …

కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాలంటూ ఇచ్చిన పిలుపు కారణంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.కాగా ఈ మధ్య మంచి ముహార్తాలు ఉండటంతో టాలీవుడ్ సెలబ్రెటీల పెళ్లిళ్లు వరసగా జరుగుతున్నాయి.తాజాగా దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకుని తన …

బుల్లితెరకు పరిచయం అయిన యాంకర్స్ లో కొంతమంది మాత్రమే ఎప్పటికి గుర్తిండిపోయే అంత పాపులర్ అవుతారు.అలాంటి వారిలో అనసూయ భరధ్వాజ్ ఒకరుబుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా మేజిక్ చేయచ్చు అని నిరూపించారు యాంకర్ అనసూయ.జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ ను …

జీవితం ఎవరిని వదిలి పెట్టదు అందరి సరదా తీర్చేస్తది ఇది పూరి దర్శకత్వం వహించిన టెంపర్ చిత్రం లోనిది. ప్రతీ వారు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా ఈ డైలాగ్ ను గుర్తుచేసుకుంటారు.కాలం చేసే మాయ పరిస్థితులు ఏమి చెయ్యడానికి అయినా …

దగ్గుబాటీ సురేష్ స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ కు టాలీవుడ్ లో ఎంత ప్రాముఖ్యత ఉందొ మనకి తెలిసిందే.దగ్గుబాటి సురేష్ కొడుకు రానా దగ్గుబాటి హీరోగా శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా విషయం తెలిసిందే.కాగా బాహుబలి చిత్రంలో …

ప్రేమ కోసం నిరీక్షించే వాళ్ళు ఉన్నారు.ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం అంటూ ఒంటరి అయిపోయిన భగ్న ప్రేమికులు కూడా ఉన్నారు .ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇచ్చేవారని చూసాం అలాగే ప్రాణాలు తీసేవారిని కూడా చూసాం.ఒక్కొక్కరిది ఒక్కో రకమైన …

రోజురోజుకి విజృంభిస్తున్న కరోనా కారణంగా మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిట్లోనూ లాక్ డౌన్ విధించగా ఒక చైనా మాత్రం కరోనా బారి నుండి బయటపడి యధావిధిగా తన పరిశ్రమలను తెరిచి మొబైల్ పరికరాల నుండి మెడికల్ పరికరాల వరకు అన్ని …

కరోనా మహమ్మారి తో యావత్ మానవ ప్రపంచం అలుపెరుగని పోరాటం చేస్తోంది.దేశాల  ప్రధాన మంత్రులు, అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి మొదలుకొని రోడ్లు,రైలు పట్టాలపై ప్రాణాలను పారేసుకుంటున్న వలసకూలీల వరకూ కరోనాపై తమ తమ స్థాయుల్లో యుధ్దాలు చేస్తున్నవాళ్ళే…వీరందరి సమరం ఒక ఎత్తైతే…కరోనా …

కరోనా వైరస్ నివరించడానికి శానిటైజర్స్, సబ్బుతో చేతులు కడుక్కోవడం ఒక్కటే మార్గమని వాటినే ఫాలో అవుతున్నాం..ప్రభుత్వాలు కూడా ఎక్కడిక్కడ శానిటైజర్లతో శుద్ది చేస్తున్నారు. కూరగాయలు ఇతరత్రా వాషబుల్ ఫూడ్ ఐటమ్స్ ని ఉప్పు నీటితో కడిగితే తప్ప ముట్టుకోని పరిస్థితి..కాని ఎలక్ట్రానిక్ …

మ‌రోసారి స్వ‌దేశీ ఉద్య‌మానికి స‌మాయ‌త్తమ‌వ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా డౌన్ అయిన మ‌న ఎకాన‌మిని నిల‌బెట్టాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంది. ఇప్ప‌టినుండి స‌రుకులు కొనుగోలు చేసే టైమ్ లో వీటిని గుర్తుంచుకొని మ‌రీ కొనేయండి. అప్పుడే మ‌న …