క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల మొదట్లో చికెన్ తినేందుకే భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు ఇప్పుడు చికెన్‌ను తెగ లాగించేస్తున్నారు. గ‌తంలో వారానికి ఒక‌సారి మాత్ర‌మే చికెన్ తిన్న జ‌నాలు.. ఇప్పుడు వారంలో 2, 3 సార్లు తింటున్నారు. లాక్‌డౌన్ ఆరంభంలో భారీగా ప‌డిపోయిన చికెన్ …

“గట్టిపిండం” అనే మాట మీరు వినే ఉంటారు కదా… ఈ బామ్మని చూస్తే నిజమే అనుకుంటారు. ప్రతి వందేళ్లకొకసారి ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది అని ఇంతకుముందొకసారి చెప్పుకున్నాం..ఈ మద్య ఆయా ఉత్పాతాల గురించి చర్చ కూడా జరిగింది.. …

కళ్యాణం వచ్చినా , కక్కొచ్చినా ఆగదూ అంటారు..కరోనా వచ్చింది..కళ్యాణాలు అన్ని బంధ్..లేకపోయుంటే ఈ పాటికి ఎంతమంది ఒక ఇంటి వాళ్లయ్యేవారో.. ఎవరి సంగతో ఎందుకు కాని మన హీరోలు నిఖిల్,నితిన్ ల పెళ్లికి ఈ లాక్ డౌన్ అడ్డుపడుతూ వస్తుంది..పెట్టుకున్న ముహుర్తాలు …

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా ప్రేమ గురించి పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. రానా ప్రేమ విషయం కేవలం ప్రేక్షకులకు మాత్రమే సర్ప్రైజ్  కాదు అటు ఇరు కుటుంబ సభ్యులను, క్లోజ్ ప్రెండ్స్ ను , ఇండస్ట్రీ …

హమ్మయ్యా, మొత్తానికి టాలివుడ్ హీరోలు ఒక్కొక్కరూ  బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్తున్నరు..నిఖిల్, నితిన్ పెళ్లిల్లు కరోనా పాండమిక్ సిట్యుయేషన్ మూలంగా వాయిదా పడ్డాయి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రాణా,ప్రభాస్ ల పెళ్లి గురించే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రాణా కూడా …

చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఉన్నారు ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం …

కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి, తర్వాత బాలీవుడ్ షిప్ట్ అయిపోయింది. బాలీవుడ్లో విభిన్న చిత్ర కథలను ఎంచుకుంటూ, వాటిల్లో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ …

Covid – 19 ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో.. తమ ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న వారిలో మొదటి వరుసలో ఉన్నది నర్సులే…. సందర్భం ఏదైనా సాహసంతో సాగడమే వారికి తెలుసు…. రోగి కోలుకొని ఇంటికెళుతుంటే పట్టలేని సంతోషం వారిది.! సైనికుల మాదిరిగా …

క్వారంటైన్ ఈ పేరు ఇప్పుడు మనకు కామన్ అయిపోయింది. కానీ ఇదే పేరుతో 1915 లో మన దేశ ఖైదీలను దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్చి సముద్రంలో పడేసారు. వినడానికే బాధాకరమైన ఈ ఘటన 1915 లో జరిగింది. అప్పట్లో మనదేశాన్ని బ్రిటిష్ …