ప్రముఖ మొబైల్ సంస్థ షావోమి  చాలా రోజుల తరువాత  5జీ సపోర్టుతో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను శుక్రవారం లాంచ్ చేసింది.Mi 10 ఫోన్ ఇప్పటికే మనదేశంలో లాంచ్ కావాల్సి ఉన్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. షావోమి ఎంఐ …

“నేను తీసుకున్న ఈ నిర్ణయంతో ఏ ఒక్కరికి సంబంధం లేదు ..కుటుంబ సభ్యులు ,స్నేహితులను ఇబ్బంది పెట్టోదు. ఈ ఉద్యోగ జీవితం గడపడం ఇష్టంలేకే నేను చనిపోతున్న ..నా మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యకుండా నా అవయవాలను ఇతరులకు దానం చేయండి” అంటూ …

ప్రస్తుతం విశాఖలో గోపాలపట్నంలో మనిషిని తీవ్ర అస్వస్థతకు గురి చేస్తున్న విషవాయువు స్టైరిన్ .గురువారం తెల్లవారుజామున ఆర్ .ఆర్ వెంకటాపురంలో ఎల్ జి పోలీమర్స్ లో ఓ భారీ ప్రమాదం జరగడంతో స్టైరిన్ అనే గ్యాస్ లీక్ అయ్యింది .దీంతో ఈ …

కరోనా కారణంగా అగ్రరాజ్యాలు సైతం గజగజా వణికిపోతున్నాయి .అమెరికా ,ఇటలీ లో వేల సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి .భారతదేశంలో కూడా చాలా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . కరోనా ని ఎలా అదుపు చెయ్యాలో తెలియక తల పట్టుకుంటున్నారు …

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళాన్ని ప్రకటించారు … అయితే అక్షయ్ విరాళానికి సంబందించిన ఓ ముఖ్యమైన విషయాన్నీఆయనభార్య ట్వింకిల్ ఖన్నా బహిర్గతం చేసారు .. వివరాల్లోకి వెళ్తే. అక్షయ్ కుమార్ భారీ విరళంపై అతని భార్య ట్వింకిల్ ఖన్నా …

ఒకవైపు ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తుంటే , ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా వాసులకు మరో ఘటన కుదిపేసింది..ఎప్పుడు ఎక్కడ కరోనా ఎవరికి సోకుతుందో తెలియక భయపడుతూ , బిక్కు బిక్కుమంటూ పడుకున్న ప్రజలను , నిద్రలో ఉండగానే మృత్యువు మరో రూపంలో …

కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను లాక్ డౌన్ ఎత్తేసిన రెండు వారాలకు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ దిశగా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారంట విద్యాశాఖ అధికారులు. కరోనా విజృంభిస్తున్న …

కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జరిగాయి. ఇన్ని రోజులు మద్యం దొరకకపోవడం వల్ల మందు బాబులు అందరు మద్యం కోసం వైన్ షాప్స్ దగ్గర ఒక్కసారిగా ఎగబడ్డారు. సామజిక దూరం చాలామంది పాటించలేదు. …

మాములుగా జనాలు పామును చూడడానికే భయపడతారు . కానీ ఆ వ్యక్తి మాత్రం దానిని కొరికి కొరికి చంపేశాడు .అది కర్ణాటకలోని … కోలార్ లో జరిగిన ఘటన . లాక్ డౌన్ వలన ఈ మధ్యనే మద్యం దొరకడంతో అప్పుడే …

కరోనా విపత్తు నుండి కోలుకోకముందే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వణుకు పుట్టించింది విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన.. ఒకవైపు కరోనా గురించి భయపడుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు..ఎక్కడి వాళ్లక్కడ స్పృహ తప్పి పడిపోతూ, జంతువులు నురగలు …