మంచి వారికి చేడు చేయాలి అని చూస్తే మంచే జరుగుతుంది.ఆలా అనడానికి చాల కారణాలు ఉన్నాయి ..అందులో ఒక్కటి ఈ కథ ……..ఓ రాజు కు మూడు క‌ళ్లున్న కూతురు పుట్టింది . ఇలా మూడు క‌ళ్లు ఉన్న కూతురి ముఖం …

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని కరోనా వైరస్ పై యుద్దం చేస్తున్నాయి..ఏ దేశానికి ఆ దేశం కరోనా నివారణకు మందుని కనుక్కోవడానికి ఎందరో సైంటిస్టులు కష్టపడుతున్నారు. మందుని కనుక్కోవాలంటే ముందు ఆ వైరస్ కి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు తెలియాలి.. కాని అవన్ని కూడా ఎప్పుడో …

దేవాలయాలు కంటే స్కూల్స్ , హాస్పిటల్స్ ముఖ్యం.. జ్యోతికే కాదు..ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఏకకంఠంతో అనాల్సిన మాట ఇది.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి ఫైట్ చేస్తున్నది డాక్టర్లే.. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే  సరైన వసతులు లేక …

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో కాసేటి క్రితమే మరణించారు. ఆయన వయసు 54. మొన్నటి వరకు విచిత్రమైన కాన్సర్ వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌. ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్ …

చలో సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అయిన కన్నడ బ్యూటీ అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకుంది.లాక్ డౌన్ వేళ షూటింగ్లకి బ్రేక్ పడటంతో ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్న తారలు తమకు సమయం దొరికినప్పుడంతా సామజిక మాధ్యమాలలో సమయాన్ని కేటాయిస్తూ …

మహేశ్ … ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది అని ఏదో సినిమాలో కలర్స్ స్వాతి అంటుంది..అలా స్వాతికి కూడా తెలియని విషయం ఒకటుంది అదేంటంటే..మంచు లక్ష్మీ … ఆ పేరులోనే ఒకటి కాదు వందలు వేల వైభ్రేషన్స్ ఉన్నాయి.. సోషల్ …

తెలుగు బుల్లి తెర పై తనకంటూ మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హాట్ బ్యూటీ యాంకర్ అనసూయ ..అటు సినిమాలు ఇటు టీవీ షోలతో బిజీ బిజీ గా గడుపుతున్న ఈ భామ.తాను ఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక సంచలనంగా మారుతుంది..ఎక్కువ …

ఈ మధ్య నాకొక డౌటొచ్చింది…నన్ను చూసి ఏడవకురా అని ఆటోలు ,లారీల మీద రాస్తారు కానీ ఖరిదైన బెంజ్ కార్ల మీద రాయరెందుకు అని.. ఆటోలపై రాసే కొన్ని కోటేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఊర్లకి వెళ్లినప్పుడు గమనించాలి …

ఎంత సొంత వారికైనా డబ్బులు ఇవ్వాలంటే లక్ష సార్లు ఆలోచిస్తారు.కానీ కర్ణాటకకు చెందిన ఇబ్బరు అన్నదమ్ములు మాత్రం తన సొంత స్థలాన్ని అమ్మి మరీ పేదలకు సహాయం చేస్తున్నారు ..కరోనా వైరస్ వలన విధించిన లాక్ డౌన్ వలన ప్రజలు ఎన్నో …

విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు ..అన్ని రవాణా మార్గాలు నిలిపివేయడంతో ఇతర దేశాలలో ఉన్న భారతీయులు స్వదేశానికి రావడానికి వీలులేకుండా చిక్కుకుపోయారు ,,దీంతో ఎప్పుడు భారత్ కు చేరుతామా అని …