వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్గిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జె ర్యాన్‌ జెనీవాలో మాట్లాడుతూ,గతంలో  పోలియో, మశూచిలను విజయవంతంగా పారద్రోలిన ఘనత భారత్‌దని,ఇప్పుడు కరోనా …

NUVVU NAAKU NACHHAV QUIZ ANSWERS: #1. ఈ సినిమాలో “వెంకీ” (వెంకటేష్) సొంత ఊరు ఏది.? a) రాజమండ్రి b) కాకినాడ c) అనకాపల్లి d) విశాఖపట్నం #2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? a) త్రివిక్రమ్ b) విజయ్ …

కరోనా వైరస్ చాలదన్నట్లు చైనాలో మరో కొత్త వైరస్ ఇపుడు అందరిని బయపెడుతుంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. వారి కధనం ప్రకారం ఆ కొత్త వైరస్ పేరు హంట వైరస్. చైనాలోని …

తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. …

ఏ పాత్రనైనా అలవోకగా నటించగల విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .సామాజిక సమస్యలపై గళం విప్పే సినిమా వాళ్ల జాబితాలో ప్రకాశ్ రాజ్ ది మొదటి పేరుంటుంది. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ హీరో …

వివాహమైన వారం రోజులకే వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చివ్వెంల మండలంలోని కుడకుడ గ్రామంలో గల వినాయకనగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే…ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఘట్టికల్‌ గ్రామానికి చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వినాయకనగర్‌లో నివాసముంటున్నారు. ఆయనకీ …

ముందు నుండి చెప్తున్నట్టుగానే కరోనా వైరస్ ని అరికట్టాలంటే వ్యాప్తి చెందించకుండా ఉండడమే మార్గం. అందులో భాగంగానే ఈ జనతా కర్ఫ్యూ. ఇప్పటివరకు కరోనాకి మందు కనుగొనబడలేదు. వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలన్ని ప్రయత్నిస్తున్నాయి. కనిపెట్టడానికి మరికొన్ని నెలల సమయం …

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు …

జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు …

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు …