కరోనా వైరస్ కట్టడి చేయడానికి  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైవేలు సర్వీసులను …

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం….కోవిడ్‌ 19 …

ప్రధాని నరేంద్ర మోదీ  జనతా కర్ఫ్యూకు పిలుపునిచచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు . జనతా కర్ఫ్యూను …

కరోనా వైరస్ థాటికి ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 161 దేశాల్లో కరోనా వైరస్ ప్రభలి తొమ్మిదివేల మంది వరకు ప్రాణనష్టం సంభవించింది. ఇంకా రెండు లక్షల పాతిక వేలమందికి పైగా కరోనా బారిన పడిన వారున్నారు. వాళ్లల్లో పదివేలమంది కండిషన్ చాలా …

భారతదేశం మాత్రం ఖచ్చితంగా కొద్దిగంటలు కరోనాని మర్చిపోయి, ఎన్నో ఏళ్లుగా వేచి ఉన్న నిర్భయ నిందితుల ఉరిశిక్షతో ఖచ్చితంగా హ్యాపిగా ఉంది . నలుగురు నరరూప రాక్షసులని ఒకేసారి ఉరితీసిన ఘటన చరిత్రలోనే మొదటిసారి .నిర్భయ దోషులకి మార్చి  20న  ఉరి …

తెలుగు యాంకర్స్ లో బాగా ఫేమస్ అయినా యాంకర్ మాత్రం ప్రదీప్ అనే చెప్పాలి ..కాగా ప్రదీప్ 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు .. 30 రోజులలో ప్రేమించడం ఎలా? ఈ టైటిల్ …

“పిల్లికి చెలగాటం –  ఎలుకకి ప్రాణసంకటం” అంటే ఇదేనేమో . అద్దెకిచ్చిన ఇంటికి రెంటు ఇవ్వలేదని ఒకవైపు ఇంటి ఓనర్ లబోదిబోమంటుంటే , ప్రభుత్వంతో మాట్లాడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటని స్టూడెంట్స్ , సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు .  అద్దెకట్ట …

మహేశ్ బాబు అడిగాడని వన్ నేనొక్కడినే మూవీ ఇచ్చేసా, లేదంటే అందులో నేనే హీరో . యాంకర్ ప్రదీపై పై కామెంట్స్ స్టార్ట్ చేస్తే మహేశ్, రవితేజ, తమన్నా , లావణ్య త్రిపాఠి ఇలా వరుసగా అందరిపై కామెంట్స్ చేస్తూ సోషల్ …

దేశ రాజధానిలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశం చేత కన్నీరు పెట్టించింది.  దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ రూపంలో ఉన్న  రాక్షసులకు శిక్ష పడాలని దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందరి కోరిక చివరికి …

జనాతా కర్ఫ్యూ – దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో దానికి అరికట్టడానికి మోడీ ఇచ్చిన పిలుపు . మార్చి 22 న దేశమంతా స్వయంగా తమకు తామే కర్ఫ్యూ విధించుకోవాలని, ఉదయం ఏడుగంటలనుండి రాత్రి తొమ్మిది లోపు వరకు ఎవరూ …