మాస్ మహారాజ రవితేజ డైరెక్టర్ గోపీచంద్ మలినేను కాంబినేషన్ లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. మళ్లీ మరోసారి వీరిద్దరి కాంబినేషన్ తెరమీదకి వస్తుందంటూ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మైత్రి మూవీ …

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజీయేస్ట్ హీరోయిన్ ఎవరు అంటే శ్రీ లీల. ప్రస్తుతం అమ్మడు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్టార్ హీరో దగ్గర నుండి యంగ్ హీరో వరకు ప్రతి ఒక్కరు సినిమాలను హీరోయిన్ గా శ్రీ …

నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే కామెడీ పరంగా మంచి టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం రాలేదు.దీంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాకి నితిన్ కెరియర్ …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సలార్ ఈ మూవీ డిసెంబర్ 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ట్రైలర్లు విపరీతంగా ఆట్టుకుంటున్నాయి అయితే సినిమాకి రిలీజ్ కి …

ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తన క్రికెట్ జీవితం గురించి ఒక ఇంటర్వ్యూ లో పలు విశేషాలు పంచుకున్నారు. తాను 2018లో రీ ఎంట్రీ ఇవ్వడం వెనకాల msk ప్రసాద్ పాత్ర ఉందనేది అవాస్తవం అంటు కుండ బద్దలు కొట్టారు.తెలంగాణలో …

తెలుగులో చాలా మంది డబ్బింగ్ నటులు ఉన్నారు. వారు పరభాష నటులకు తెలుగులో డబ్బింగ్ చెబుతూ ఉంటారు. అలాగే తెలుగులో డబ్బింగ్ అయ్యే తమిళ్, కన్నడ చిత్రాలు కూడా తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ లే చెబుతూ ఉంటారు. ఎక్కువమంది తమిళ్ హీరోలకు …

బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ విజేత కాగా, రన్నర్ గా బుల్లితెర నటుడు అమర్‌దీప్ నిలిచాడు. ఫినాలే ముగిసిన అనంతరం బయటకు వచ్చే వీరిని చూడడానికి ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకు చేరారు. అయితే షో నుండి  బయటి …

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజా భవన్‌గా వేదికగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వారంలో రెండు రోజులు, మంగళవారం, శుక్రవారాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్ణయించింది. దీంతో గత శుక్రవారం నాడు …

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వివాదం సృష్టించేల రూపొందింస్తున్న చిత్రం వ్యూహం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రతిబింబించేలా తర్కెక్కించాడు. రాంగోపాల్ వర్మ వైసిపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని, జనసేన …

బాల్య వివాహాలు చాలా చోట్ల నిషేధించినా కూడా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. అలా తనకి జరిగిన బాల్య వివాహాన్ని ఒక యువతి ఎంతో కష్టపడి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. వివరాల్లోకి వెళితే. సుశీల బిష్ణోయ్ రాజస్థాన్ కి చెందిన యువతి. …