కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. మన దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి …

మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా , మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ . అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని …

పెళ్లికి మండపం రెడీ అయిపోయింది . బంధువులంతా వచ్చేశారు . పెళ్లికొడుకు , పెళ్లి కూతురు మండపంలో కూర్చున్నారు . ఇరువైపుల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి . మరికాసేపట్లో వివాహఘట్టం ముగియనుంది . ఇంతలో హఠాత్తుగా ఆపండి అంటూ కేక వినపడింది …

ఒకప్పుడు పెళ్ళంటే  “ఆత్మీయ వేడుక”. కానీ ఇప్పడు స్టేటస్ సింబల్. అప్పట్లో పెళ్లికి ఎంతమంది వచ్చారో లెక్కలేసుకుని సంతోషపడితే , ఇప్పుడు ఎంత గొప్పగా చేయాలో లెక్కలేసుకుని మురిసిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లి భోజనం తినడానికి పోటీపడితే , ఇప్పుడు భోజనాల్లో ఎన్ని …

శాస్త్రవేత్తలకె సవాల్ విసిరిన కరోనా వైరస్ ఇప్పుడు సాఫ్ట్ వేర్ ప్రపంచాన్ని కూడా వణికిస్తుంది. ఇప్పటికీ కరోనా గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేక పోయినప్పటికీ అది మాత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దీని ప్రభావాన్ని 20 దేశాలలో గుర్తించారు. …

కానిస్టేబుల్ గా తన విధులను నిర్వహిస్తూనే మాతృమూర్తి గొప్పతనాన్ని నిరూపించింది నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. దేశాన్ని ఏలే నేత గా ఉన్నా, సాధారణం అయిన మహిళ అయినా ఎన్ని బాధ్యతలు …

ఒకప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా పిలవబడిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫేస్ బుక్ లో అందరికన్నా అత్యధికంగా 4 కోట్ల 40 లక్షల ఫాలోవర్స్, ట్విట్టర్ లో 5 …

అవి తింటే లక్ష రూపాయలు మీవే ! ఎప్పుడు చుసిన తినడం తప్ప పైసా సంపాదన లేదు అని తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే తిండి తిని మీరు సంపాదించొచ్చు కూడా ! పరోటాలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు …

కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. మన దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి …

అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి తెరమీద కనిపించనున్నాడు. ‘పింక్‌’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో షూటింగ్ లో పాల్గొన్న ఫోటో ఒకటి …