ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితురాలు. ఇంతకుముందు జగన్ తరఫున ప్రచారం చేపట్టి పాదయాత్ర నిర్వహించిన షర్మిల అతను సీఎం అయిన తర్వాత తెలంగాణలో …
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలకి మంచి రోజులు నడుస్తున్నాయి. హీరో ప్రధానంగా కాకుండా కథ ప్రధానంగా వచ్చే సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. తెలుగులో చాలామంది సీనియర్ నటులు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో …
అల్లు అర్జున్ కు తన కూతురు అర్హ అంటే పంచప్రాణాలు తన కూతురితో కలిసి ఉన్న చిన్న చిన్న క్యూట్ క్యూట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ కి అర్హ నిజంగా సొంత కూతురు కదా…! …
ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎందుకు ఇంత దిగజారిపోతున్నాయి..? దీనికి కారణం ఏంటి..?
సినిమాలు, సీరియల్స్ తో పాటు ప్రేక్షకులని అంత బాగా ఎంటర్టైన్ చేసేవి టీవీ షోస్. ఈ టీవీ షోస్ లో ఎన్నో రకాలు ఉంటాయి. ప్రతి ఛానల్ వారి స్టైల్ లో ఈ షోస్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తూ ఉంటారు. …
టాలీవుడ్ లో రైటర్స్ కి కొదవ ఏమీ లేదు.. అయితే అందులో మంచి సక్సెస్ అందుకున్న వారు కొందరనే చెప్పాలి. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ గా పేరు పొందిన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్. కోడూరి వెంకట …
బిగ్ బాస్ సీజన్ 7 షో నిన్నటితో పూర్తయ్యింది. తెలుగులో టాప్ రియాలిటీ షో గా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్.ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సెలబ్రిటీల సందడితో మారుమోగింది. రైతుబిడ్డగా అందరి మనుసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ …
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన్న చిత్రం సలార్. ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున విడుదల ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు యాక్షన్ ట్రైలర్ ని …
అక్కినేని నాగార్జున ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఉంటారు. హి, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. అయితే నాగార్జున ఇప్పుడు మరోసారి పైవిద్యమైన పాత్రలో నటించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. వైవిధ్యమైన సినిమాలు …
అమరావతి శంకుస్థాపనకి 9 ఏళ్ళు.. ఇన్నేళ్ళలో చేసిందేమిటి..? ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యింది..?
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014 లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. రాజధాని నిర్మాణంకు ప్రధాని నరేందర్ మోడి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం …
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ, హార్రర్, ఫ్యామిలీ ఇలా ఏ జోనర్ లో తెరకెక్కినా, మలయాళ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సహజమైన కథ, కథనాలతో కమర్షియల్ అంశాల వైపు …