బోనీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోని కపూర్ అందరికీ సుపరిచితమే. ప్రముఖ నిర్మాతగా, దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. అలాగే ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. బాలీవుడ్ లో అతిపెద్ద నిర్మాతల్లో బోనీకపూర్ ఒకరు. అయితే ఎప్పుడూ …

శ్రావణ మాసం వచ్చింది. ఈ శ్రావణ మాసంలో ఎంతో మంది పూజలను ఆచరిస్తారు. సాధారణంగా శ్రావణ మాసంలో మాంసాహారం జోలికి పోరు. ఇందుకు కారణం ఏంటో చాలా మందికి తెలిసే అవకాశం లేదు. ఆచారం కాబట్టి పాటిస్తున్నామని అనుకుంటాం. కానీ మనం …

మన హిందూ పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ తిధి రెండు రోజులు రావడంతో చాలా ప్రదేశాల్లో ఈ పండుగను 30న జరుపుకుంటే మరికొన్ని చోట్ల 31న జరుపుకున్నారు. ఈ పవిత్రమైన …

69వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తెలుగు హీరోకు రావడంతో టాలీవుడ్ లో సంబరాలు జరుపుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా ఈసారి అత్యధిక అవార్డులు తెలుగు ఇండస్ట్రీకే రావడం విశేషం. …

తెలుగు వెండి తెరపై అద్భుతమైన హస్యంతో ఆకట్టుకున్న గొప్ప హాస్యనటులలో ఏవీఎస్ కూడా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో, హావభావాలతో, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించేవారు. వందల సంఖ్యల సినిమాలలో నటించిన ఏవీఎస్ తన కామెడీతో ఆడియెన్స్ ను …

ఒక హీరో చేయాల్సిన మూవీని మరొక హీరో చేయడం అనేది  సినీ పరిశ్రమలో సాధారణంగా జరుగుతూ ఉండే విషయమే. స్టార్ హీరోలు కొన్ని కథలు తమకు సెట్ అవ్వవని వాటిని రిజెక్ట్ చేస్తుంటారు. కట్ చేస్తే వారు వదిలేసిన కథతో మరొక …

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, తాజాగా ఈ సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో …

చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తూ, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా  నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆనంద్‌ దేవరకొండ, యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. …

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన” పుష్ప-ది రైజ్” మూవీ పాన్ ఇండియ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సీక్వెల్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై …

విజయవాడలో ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ ఆలయానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు వచ్చి, దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. కేవలం విజయవాడ చుట్టుపక్కల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి  భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దుర్గమ్మకు వివిధ రూపాలలో తమ …