సాధారణంగా ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక, కొంత మందితో కలిసి పని చేయాలి అని అనుకుంటారు. ముఖ్యంగా నటులు అయితే, కొంత మంది నటులతో కలిసి పని చేయాలి అని, అలా చేస్తే వారు కెరీర్ లో ఒక మెట్టు ఎక్కినట్టే …
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది చాలా పెద్ద సమస్య. దీని వలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే కిడ్నీ సమస్యలు మొదలు కంటి చూపు కోల్పోవడం మొదలైన సమస్యలు వస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ …
IPL 2024:రేపటి నుండే ఐపీఎల్ స్టార్ట్…CSK వైస్ RCB ఓపెనింగ్ మ్యాచ్ లో సందడి చేయబోయే 4 సెలబ్రిటీస్ వీరే.
ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుండి ఐపీఎల్ 17 సీజన్ ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. చెన్నైలో చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇందుకు …
చాలా సినిమాలని సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే… సాయి పల్లవికే హీరో నో చెప్పాడంట.? ఎవరంటే.?
హీరోయిన్స్ అంటే ఇలాగే ఉండాలి అని ఒక ఆలోచనని బ్రేక్ చేస్తూ, హీరోయిన్స్ అంటే నటన రావడం అనేది ముఖ్యం అనే విషయాన్ని నిరూపించిన నటి సాయి పల్లవి. హీరోయిన్స్ అందరూ ఒకవైపు ఉంటే, సాయి పల్లవి మాత్రం మరొక వైపు …
“ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాం… అంబానీ హోటల్ అయినా కూడా..!” అంటూ… “నెగిటివ్ కామెంట్స్” పై కీర్తి భట్ భర్త రియాక్షన్..! ఏం అన్నారంటే..?
ఇటీవల సీరియల్ నటి కీర్తి భట్, తన భర్త కార్తీక్ తో కలిసి ఎంతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి భోజనం చేశారు. అక్కడ భోజనం అందరూ బాగుంది అన్నా కూడా, కీర్తి తనకి నచ్చలేదు …
చలికాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి కాబట్టి చలి గాలిలో తిరగడం వంటివి చేయకూడదు. అలానే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఈ మధ్యకాలంలో చాలా …
రాఘవేంద్రరావు, రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 11 సినిమాలు ఏంటో తెలుసా.? ఎన్ని హిట్ అంటే.?
డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టి చాలా సినిమాలు తీశాడు. అప్పట్లో అది రికార్డు ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ తో ఒకటి రెండు సినిమాలు తీశాడు కానీ హీరోయిన్ రమ్యకృష్ణతో మాత్రం చాలా సినిమాలు తీశాడు. అప్పట్లో …
దూరదర్శన్ న్యూస్ రీడర్ “శాంతి స్వరూప్” గారు గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
ఎన్ని సంవత్సరాలు అయినా, ఎన్ని ఛానల్స్ వచ్చినా కూడా దూరదర్శన్ ఛానల్ అంటే మాత్రం ప్రేక్షకులకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది ఒక ఛానల్ మాత్రమే కాదు. ఒక ఎమోషన్. తరతరాల నుండి ఎంతో మంది దూరదర్శన్ ద్వారా వచ్చే …
SADHGURU: శివరాత్రి ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు…సడన్ గా “సద్గురు”కి ఏమైంది? డాక్టర్ ఏమన్నారు?
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కి ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేశారు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు. మార్చి 17న సద్గురు అనారోగ్యం పాలవ్వడంతో హుటాహుటిన ఢిల్లీ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పరిశీలించి …
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. అది క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కలవని ఇద్దరు వీరులను కలిపి ఫిక్షనల్ స్టోరీ గా చూపించి ఆకట్టుకున్నారు జక్కన్న. ఇక …