సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థం చేసుకోలేం. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు బోల్తా పడతాయి.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొడతాయి.
అలాగే సినిమాలో నటించే హీరో హీరోయిన్ల విషయంలో కూడా అప్పుడప్పుడు అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మార్పు మురారి సినిమా సమయంలో జరిగింది. దీంతో ఆ హీరోయిన్ ఆ సినిమాలో నటించడం మిస్ అయింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..?
మహేష్ బాబు సినీ జీవితంలోనే మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా మురారి అని చెప్పవచ్చు. ఈ సినిమాను నందిగం రామలింగేశ్వర రావు నిర్మించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చినటువంటి ఈ మూవీ యూత్ ను అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అలాగే కైకాల లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు కు మరియు కృష్ణకు చాలా దగ్గరి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక మూవీస్ వచ్చాయి.
ఈ తరుణంలోనే కృష్ణ కొడుకు మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తన బ్యానర్ లో తీయాలని కచ్చితంగా హిట్ అవ్వాలని రామలింగేశ్వరరావు అనుకున్నారు. కథ మరియు కథనాల పరంగా సినిమా యువతకు ఫ్యామిలీస్ కి బాగా నచ్చింది. కెరీర్ పరంగా మహేష్ బాబుకు ఇది నాలుగవ సినిమా.
మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువ బడ్జెట్ లో ఈ మూవీకి పెట్టారు. దీనికి అప్పట్లోనే ఎన్ని కోట్ల బడ్జెట్ అయింది అంటే ఆ సినిమా హిట్ అవ్వాలంటే 20 రోజులు థియేటర్స్ లో హౌస్ ఫుల్ ఉండాలి. కానీ మూవీ విడుదలైన తొలి వారంలోనే సినిమాకి అనుకున్నంత స్థాయిలో వసూలు కాలేదు.
సినిమా కష్టం అనుకున్నారు. కానీ రెండో వారం నుంచి సినిమా చాలా పికప్ అయింది. 175 రోజుల నుంచి 200 రోజుల వరకు ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. వసూళ్లు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా వసుంధర దాస్ ను తీసుకుందామని కృష్ణవంశీ పట్టుబట్టారట.
అయితే నిర్మాత సోనాలి వైఫై మొగ్గు చూపడంతో ఆ సినిమాకు సోనాలి చాలా ప్లస్ అయింది అని రిలీజ్ అయ్యాక తెలిసింది. వారిద్దరి కాంబినేషన్ చాలా హిట్ అయ్యింది. అలాగే సినిమాకు కెమెరామెన్ గా భూపతిని తీసుకుందామని కృష్ణవంశీ అనుకుంటే నిర్మాత మాత్రం శ్రీ రామ్ ప్రసాద్ ను తీసుకున్నాడు.
ఈ విధంగా సినిమా చివరి వరకు మనస్పర్థలు ఉండడంతో మూవీ 100 రోజుల ఫంక్షన్ కూడా ఆ రోజుల్లో చేయలేదని అంటారు. ఈ విధంగా వసుంధర దాస్ మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ ను కోల్పోయిందని తెలుస్తోంది.
https://www.telugulives.com/telugu/2022/05/do-you-know-murari-movie-first-heroine-bad-luck/


ఈ సినిమా చూస్తున్నంత సేపు కేకలు, అరుపులు, గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ లో మనం చూస్తున్నంత సేపు రియల్ ఉన్నికృష్ణన్ చూసినట్టే అనిపిస్తుంది. ఇందులో భయం, బాధ, కోపం ముఖ్యంగా ఉద్వేగం ఇవన్నీ మనకు వచ్చేలా రాసుకున్నారు స్క్రిప్ట్. ఇది శేష్ సినీ జీవితంలో మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఇక మూవీ చూస్తే మాత్రం మీకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. సాంగ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా కలిసివస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ మూవీలో మేజర్ సందీప్ ని ఒక సూపర్ హీరోలా ఫీల్ అవడం ఖాయం. అలా మనం ఫీల్ అయ్యేలా ఈ సినిమాను తీశారు. ఫైనల్ గా మనం ఒక నిజమైన మేజర్ ఎలాంటి కష్టం పడతాడో సినిమా చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఈ మూవీని దర్శకుడు శశి కిరణ్ తిక్క, తెరకెక్కించారు. నిర్మాత మహేష్ బాబు, హీరో అడివి శేష్, హీరోయిన్ శోభితా ధూళిపాళ, మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, రచయిత అడివి శేష్, నటీనటులు ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్, ఈ మూవీ జూన్ 3వ తేదీన థియేటర్లోకి రానుంది.



దీంతో మహేష్ అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది అని చెప్పవచ్చు. ఆయన అభిమానులు ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన నుండి వచ్చిన ఈ సినిమా ఈ విధంగా నిరాశ పరచడం అభిమానులను బాధిస్తోందని అంటున్నారు.. మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూడడానికి వెళ్తే ఏ మాత్రం ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ అంటున్నారు.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మంచి అవకాశం ఇస్తే దర్శకుడు పరశురామ్ ఉపయోగించుకో లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కథల విషయంలో ఆచితూచి అడుగు వేసే మహేష్ బాబు ఈ సర్కారు వారి పాట సినిమా ఓకే చేసి తప్పు చేశాడని మరి కొందరు భావిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు సైతం అంచనాలకు మించి నష్టాలు మిగులుతాయనే సంగతి తెలిసిందే..
అయితే ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్ లను కలవరపెడుతోంది. అయితే సినిమా థియేటర్లో రిలీజ్ అయి వారం రోజులకే ఓటీటీ లోకి అందుబాటులోకి రావడంతో చాలా మంది థియేటర్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని ఆయా హీరోల ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.
సినిమా ఫెయిల్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలా చేయడానికి ప్రధాన కారణం మహేష్ బాబు అభిమానులే అని చెప్పవచ్చు. అయితే సాధారణంగా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది.
ఈ వార్ మెగా అభిమానులకు మరియు మహేష్ అభిమానులకు మధ్య చోటు చేసుకోవడం వల్ల సినిమాపై ప్రభావం పడింది. ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది మహేష్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం చేశారు. దాన్ని మనసులో పెట్టుకుని మెగా అభిమానులు ఊరుకుంటారా.. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు.
దీంతో అభిమానుల మధ్య వచ్చిన వార్ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చిందని చెప్పవచ్చు. అయితే మహేష్ అభిమానులు సినిమా నెగిటివ్ రివ్యూ అనేది తప్పుడు ప్రచారం అని సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి తప్పుడు రివ్యూలు చూసి నమ్మకండి అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
మహేష్ బాబు మాటల్లో వాస్తవమే ఉన్నదని అన్నారు. ఆమె నటించిన “ధడక్” మే 20 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ముంబైలో కంగనా ఈ విషయాన్ని చెప్పింది. ప్రతి ఒక్క ఈ విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదని.. మహేష్ బాబు మాటల్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలని అన్నారు..
సూపర్ స్టార్ మహేష్ మాటల్లో వాస్తవమే ఉన్నదని, బాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగానే ఆయనను భరించలేదు అని ఆమె అన్నారు.. ఎందుకంటే ఆయనకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నుండి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన తరం నటీనటులు అందరూ కలిసి టాలీవుడ్ ని దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా తీర్చిదిద్దారు..
అలాంటి మహేష్ బాబు తన సొంత ఇండస్ట్రీపై చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి.. దాన్ని ఎవరు కూడా కాదనలేరు.. తెలుగు ఇండస్ట్రీ పై మరి అభిమానులపై ఆయనకున్న ప్రేమ వల్లనే అలా చెప్పి ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదనీ ఆమె అన్నారు.
తెలుగు ఇండస్ట్రీ ఇండియా లెవెలులో ఎదగడానికి అందరూ చాలా కష్టపడుతున్నారు అని దీన్ని తప్పకుండా ఒప్పుకోవాలని కంగనా అన్నారు. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి వాళ్లు చాలా కష్టపడి ఇండస్ట్రీ టాప్ ప్లేస్లో నిలబెట్టారని, వాళ్లని చూసి నేర్చుకోవాలని కంగనా సూచించారు.

ఈ తప్పిదానికి మహేష్ సీరియస్ అవ్వలేదని ఆ సమయంలో చాలా కూల్ గా వ్యవహరించాడని తెలియజేసింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు ఆయన అందులో హీరోగా నటించడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తానని చెప్పడం విశేషం.
ఈ సినిమాలోని కథ మరియు కథనం గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని చేద్దామని చెప్పడం తో డైరెక్టర్ పరశురాం చాలా ఆనందించారట. అయితే ఈ కథనం రాసింది స్పెషల్ గా మహేష్ బాబు కోసమేనని ఆయన అంటున్నారు. మహేష్ బాబుతో ఒక సాంగ్ చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ ఒక స్టెప్ లో కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందట. 


