“శ్రీలంకని చిత్తు చిత్తు చేసారుగా.?”అంటూ… భారత్ ఆసియా కప్ గెలవడంపై 15 మీమ్స్.!

“శ్రీలంకని చిత్తు చిత్తు చేసారుగా.?”అంటూ… భారత్ ఆసియా కప్ గెలవడంపై 15 మీమ్స్.!

by Sainath Gopi

Ads

క్రికెట్ అభిమానుల కన్నుల పండుగగా ఆసియా కప్ 2023 ఫైనల్ లో టీం ఇండియా ఆతిధ్య శ్రీలంక జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. నిజానికి ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలుస్తుందో లేదో అని తెగ ఆరాటపడుతున్న క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటికీ కోలుకోలేని విధంగా శ్రీలంక జట్టును భారత్ చావు దెబ్బ కొట్టింది.. అంటూ పలు రకాల మీమ్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు అభిమానులు.

Video Advertisement

ఇప్పటివరకు జరగనున్న వండే ప్రపంచ కప్ మ్యాచ్లో టీం ఇండియా ఆట తీరుపై సందేహాలు వ్యక్తీకరిస్తున్న విమర్శకులను ముగించే విధంగా ఇండియన్ ఆటగాళ్లు తమ ప్రతిభ చూపించారు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలర్ల దాటికి లంక బాటర్లు 50 పరుగులకే కుప్పకూలారు. 50 ఓవర్ల మ్యాచును ఇండియన్ బౌలర్ల దాటికి 16 ఓవర్ కే శ్రీలంక చేతులెత్తేసింది. వన్డేలలో శ్రీలంక ఇంత అత్యల్ప స్కోర్ చేయడం ఇది రెండవసారి.

నిర్ణీత 51 పరుగుల లక్ష్యంతో బదిలోకి దిగిన ఇండియన్ జట్టు 6.1 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసి కప్పు కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. హార్దిక్ మరొక మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చిన్నాభిన్నం చేశారు. మొత్తం టోర్నమెంట్ కు గాను ఈ మ్యాచ్ అత్యంత రసవత్తంగా ఉత్కంఠ భరితంగా సాగింది. మ్యాచ్ ఓకే అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు పెడుతున్న మీమ్స్ మరొక ఎత్తు అన్నట్లు ఉంది వ్యవహారం…మరి అభిమానులు పెడుతున్న ఆ ఫన్నీ మీన్స్ పై ఓ లుక్కు వేయండి…

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#0. #11.

#12.

#13.

#14.

#15.


End of Article

You may also like