“హార్దిక్ రాకుంటే ముంబై అస్సాం ట్రైన్ ఎక్కాల్సి వచ్చేదేమో.?” అంటూ ముంబై ఇండియన్స్ కంబ్యాక్ పై 12 ట్రోల్ల్స్.!

“హార్దిక్ రాకుంటే ముంబై అస్సాం ట్రైన్ ఎక్కాల్సి వచ్చేదేమో.?” అంటూ ముంబై ఇండియన్స్ కంబ్యాక్ పై 12 ట్రోల్ల్స్.!

by Megha Varna

Ads

.వరస పరాజయాల తర్వాత గెలుపు అందుకున్నారు ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించారు ముంబై ఇండియన్స్. టార్గెట్ తక్కువే ఉన్నా ఇబ్బందులు పడ్డారు. హార్దిక్, పోల్లర్డ్ స్టాండ్ ఇవ్వడంతో గెలుపు ముంబై సొంతం అయ్యింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు 135 పరుగుల వద్ద అరికట్టగలిగారు. పంజాబ్ బాట్స్మెన్ లో ఎయిడెన్‌ మక్రమ్‌ 42 పరుగులు, దీపక్‌ హుడా 28 పరుగులు చేసారు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్‌ చెరో రెండు వికెట్లు తీయగా,కృనాల్‌, రాహుల్‌ చహర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Video Advertisement

136 పరుగుల స్వల్ప లక్ష ఛేదనలో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే నాలుగవ ఓవర్ లో రోహిత్‌ (8), సూర్యకుమార్‌ (౦) లు అవుట్ అవ్వడంతో పెద్ద ఝలక్ తగిలింది. ఆ తర్వాత డికాక్‌ (27) నెమ్మదిగా ఆడినా సౌరభ్‌ తివారి బౌండరీలతో ఎదురుదాడికి దిగాడు. చివర్లో హార్దిక్ పాండ్య 40 పరుగులతో గెలుపుని ముంబై వైపు తిప్పాడు. అతనికి పోల్లర్డ్ కూడా తోడయ్యాడు. ఈ క్రమంలో ముంబై కంబ్యాక్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఓ లుక్ వేయండి.

#1.
#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#8.

#9.

#10.

#11.

#12.


End of Article

You may also like