పండ్ల రకాల్లో అరటిపండుది ప్రత్యేక స్థానం. అరటిపండంటే నచ్చని వారు చాలా అరుదు. సాదరంగా చాలా మంది భోజనం చేసిన తరువాత, బ్రేక్ఫాస్ట్ అయ్యాక తింటూ ఉంటారు. నిమిషాల్లో ఎనర్జీ ని ఇచ్చేయడం, ఎక్కువ పోషకాలను కలిగి ఉండడం అరటిపండు ప్రత్యేకత. అయితే రోజుకు ఓ అరటిపండు తప్పనిసరి గా తింటూ ఉండాలి. అరటిపండు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందట.

ప్రతి అమ్మాయి రోజుకు కనీసం ఒక్క అరటిపండును అయినా తినాలట. దేశం లో దాదాపు ఎనభై శాతం మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని అంచనా. శరీరం లో ఐరన్ కొరత కారణం గా రక్తహీనత ఏర్పడుతుంది. అటువంటి వారు రోజుకో అరటిపండు తినడం ద్వారా రక్తహీనత నుంచి బయటపడచ్చట. అలాగే అరటిపండు శరీరం లోని చెడు కొలెస్టరాల్ ను నియంత్రిస్తుంది. కొవ్వు పెరగకుండా చేసి గుండెను రక్షిస్తుంది. అలాగే ఎముకలను కూడా బలపరుస్తుంది. కాల్షియం లోపం వల్ల వచ్చే ఇబ్బందులను రోజుకో అరటిపండు తినడం ద్వారా ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడి కి గురి అవుతున్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. డిప్రెషన్ ను నివారిస్తుంది. అరటిపండు లో ఫైబర్ ఎక్కువ గా ఉంటుంది. ఇది జీర్ణాశయ వ్యవస్థ సక్రమం గా పని చేసేలా చేస్తుంది.




#4


















ఇంతకీ ఆమె రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన అంజనా సాహిస్ అనే ఈ అమ్మాయి కి రాయపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంది. దాదాపు తొమ్మిది నెలల క్రితం ఆమెను సిఐడి డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే.. ఆ తరువాత నుంచి ఆ అమ్మాయి అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు కూడా కంగారు పడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.






