రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ఎంతో పేరు ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తనదైన నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. సినిమాల్లోకి హీరోగా ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో పరిచయం అయ్యారు. అలా ప్రభాస్ ఈశ్వర్ సినిమాతోనే మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. తర్వాత వరుస సినిమాలు చేసి క్రేజ్ ని పెంచుకున్నారు. వచ్చిన అవకాశాలను దక్కించుకుంటూ ప్రత్యేక గుర్తింపుని పొందారు.
బాహుబలి వంటి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా నటించి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే ప్రభాస్ కి ఒక అన్న ఉన్నారు. అతని పేరు ప్రబోద్. ప్రబోద్ ఇండస్త్రీ లోకి రాలేదు. ఎప్పుడు ప్రబోద్ ఇండస్ట్రీ కి దూరంగానే ఉన్నారు. అసలు అతని ఏం చేస్తాడు సినిమాల్లోకి ఎందుకు రాలేదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగినప్పుడు ప్రభాస్ సోదరుడు ప్రబోద్ చేతుల మీదగా అంత్యక్రియలు జరిగాయి ఈ విషయం మనకు తెలిసిందే. ప్రబోద్ సినిమాలకి దూరంగానే ఉంటాడు చిన్నప్పటినుండి వ్యాపారం అంటేనే ఇష్టం. కృష్ణంరాజు అప్పట్లో అతన్ని హీరోగా రమ్మని అడిగినా కూడా ఆసక్తి చూపించలేదు సినిమా నిర్మాణ కార్యక్రమానికి కూడా అటెండ్ అవ్వలేదు. ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ ని స్టార్ట్ చేసినప్పుడు ప్రబోద్ ని కూడా పార్టనర్ గా అనుకున్నారు.

కానీ ఇండస్ట్రీ లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పేశారు. మీడియా ముందుకు కూడా ప్రబోధ్ ఎప్పుడు రాలేదు. రాడు కూడా. ప్రబోధ్ గురించి చాలామందికి అసలు తెలియనే తెలియదు. ప్రబోద్ రాబోయే రోజుల్లో ఎంటర్టైన్మెంట్ రంగంలో కనపడతాడా అనే ప్రశ్నకి లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు. ప్రబోద్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది భవిష్యత్తులో అతను రాజకీయాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది సినిమాల్లోకి మాత్రం వచ్చే ఛాన్స్ లేదట.


ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. వేణు స్వామి చెప్పిన విషయాలను మొదట్లో అంతగా ఎవరు పట్టించుకోలేదు. నాగ చైతన్య, సమంతల విడాకులు, మెగా డాటర్ నిహారిక డైవర్స్ వేణు స్వామి చెప్పినట్టుగానే జరిగాయి. హీరో ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చెప్పినట్టే జరిగింది. అయ్యాయి. సలార్ రిలీజ్ ముందు కూడా ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి చెప్పారు. కానీ ఆ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో కొందరు వేణు స్వామికి నిజంగానే జాతకాలు చెప్పడం తెలిస్తే, ముందు తనని బాగు చేసుకోకుండా, జాతకాలు ఎందుకు చెప్పుతారు అంటూ కామెంట్స్ చేశారు. వేణు స్వామి ఈ ప్రశ్నకు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాబు చెప్పారు. ఈ క్రమంలో వేణు స్వామి తన ఆస్తుల గురించి తొలిసారి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తనకు ఒక పబ్ ఉందని, టైమ్ సరిపోక ఈ మధ్యే అమ్మేసినట్టు చెప్పారు.
రియల్ ఎస్టేట్, వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు ఉన్నట్టుగా తెలిపారు. ‘జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బావుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగే వారికి నా సంపాదనే సమాధానం. నా రేంజ్ ఇది అని’ వేణు స్వామి చెప్పుకొచ్చారు. నేనే కాకుండా, నా భార్య వీణా కూడా సంపాదిస్తుంది. ఆమె సంగీతం ప్రావీణ్యురాలు అంటూ చెప్పుకొచ్చారు.








వైఎస్ఆర్ బయోపిక్ గా వచ్చిన యాత్ర మూవీలో వైఎస్ఆర్ గా మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు వై.ఎస్.జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2ను సైతం ఈ ఏడాది అదే డేట్ కి రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. యాత్ర2 లో కూడా మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో వైఎస్ జగన్ పాలిటిక్స్ లోకి రావటానికి కారణాన్ని ఎమోషనల్ చూపించారు. జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ డైరీ వంటివి చూపించారు. అయితే టీజర్ లో అందరినీ ఆకట్టుకుంది వైఎస్ఆర్ డైరీ. సగం కాలిన ఆ డైరీలోని ఓ పేజీలో ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని ఉంది. అలా తన డైరీలో ఆరోగ్య శ్రీ బీమా గురించి రాసుకోవడం చిన్న విషయం కాదు.
ప్రజల గురించి ఎంత ఆలోచించి ఉంటే తప్ప వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైరీలో రాసుకోరు. జీవిత ధ్యేయం అయితే కానీ ఎవరు డైరీలో అలా రాసుకోరు అని అంటున్నారు. టీజర్ లో డైరీ కొంచెం కాలిపోయినట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఎవరైనా కాల్చరా? లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాలినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ టైమ్ లో ఈ డైరీ దొరికిందా? అనేది మూవీ రిలీజ్ అయితే కానీ తెలీదు.
ఇప్పుడు ఆ సినిమా వివరాలు, విశేషాలు ఎందుకంటారా అక్కడికే వస్తున్నాం ఈ సినిమాలో హీరోగా దీపక్ నటించాడు. కాగా హీరోయిన్ గా కంచికౌల్ నటించింది. ముస్లిం అమ్మాయిగా నటించి యువత మనసు కొల్లగొట్టింది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఫ్యామిలీ సర్కస్, మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి సినిమాల్లో నటించింది.కానీ ఆ తరువాత ఎందుకో అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయింది.
