సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి టాలీవుడ్ లో అప్పట్లో ఒక ఉండేది. ఆయన పక్కన ఏ హీరోయిన్ నటించినా వారి దశ తిరుగుతుందని, అదృష్టం కలిసి వచ్చి ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లు అవుతారని భావించేవారు.
అయితే అది చాలామంది హీరోయిన్ల విషయంలో నిజం కూడా అయ్యింది. శ్రీదేవి, జయప్రదతో పాటు పలువురు హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు. అగ్రహీరోయిన్స్ మారిన 10 మంది హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. వాణిశ్రీ:
చంద్రమోహన్ మొదటి సినిమా రంగులరాట్నం. ఈ మూవీలో వాణిశ్రీ ఆయనకి జంటగా నటించింది. ఆ తరువాత కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగారు.

2.విజయనిర్మల:
చంద్రమోహన్ నటించిన బంగారు పిచ్చుక మూవీలో విజయనిర్మల హీరోయిన్ గా చేశారు. ఆ తరువాత రెండు, మూడు సినిమాలలో నటించారు.

3. చంద్రకళ:
1973 లో చంద్రమోహన్ హీరోగా వచ్చిన మనువు మనసు, అమ్మాయిల శపధం సినిమాలలో చంద్రకళ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత కాలంలో అగ్ర హీరోయిన్ ఎదిగారు.

4. జయప్రద:
కళాతపస్వి కె. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సిరి సిరి మువ్వ సినిమాలో చంద్రమోహన్ హీరోగా నటించగా, జయప్రద హీరోయిన్ గా చేసింది. ఆ తరువాతి కాలంలో ఆమె తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో ను స్టార్ హీరోయిన్ గా రాణించారు.
5. తాళ్ళూరి రామేశ్వరి:
చంద్రమోహన్ హీరోగా కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ మూవీ ద్వారా తాళ్ళూరి రామేశ్వరి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించింది.
6. శ్రీదేవి:
1978లో రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించిన పదహారేళ్ళ వయసు మూవీలో చంద్రమోహన్ పక్కన శ్రీదేవి నటించింది. ఆమె భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే.
7. మాధవి:
చంద్రమోహన్ హీరోగా నటించిన ఒక చల్లని రాత్రి సినిమాలో మాధవి హీరోయిన్ గా నటించింది.
8. జయసుధ:
1981 లో స్వర్గం అనే సినిమలో చంద్రమోహన్, జయసుధ నటించారు. ఆ తరువాత చాలా సినిమాలలో జంటగా నటించారు.
9. రాధిక:
బాపు దర్శకత్వం వహించిన రాధాకళ్యాణం మూవీలో చంద్రమోహన్, రాధిక జంటగా నటించారు.
10. విజయశాంతి:
చంద్రమోహన్ హీరోగా నటించిన ‘పెళ్లి చేసి చూపిస్తాం’ అనే సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు. ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదిగారు.
Also Read: “పదహారేళ్ళ వయసు” సినిమాతో పాటు… “చంద్ర మోహన్” కి గుర్తింపు తీసుకొచ్చిన 13 సినిమాలు..!







1. రంగుల రాట్నం:
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన 1942లో కృష్ణాజిల్లాలోని పమిడిముక్కలలో మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ ను అందుకున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా నటించిన చంద్రమోహన్, 175 పైగా సినిమాలలో హీరోగా చేశారు. ఆ తరువాత ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించిన ఆయన మొత్తం 932 చిత్రాలలో నటించాడు.
సెకండ్ హీరోగా, హీరోగా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా వైవిధ్యమైన క్యారెక్టర్లలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన తెలుగు ఆడియెన్స్ మనసులో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కి చంద్రమోహన్ను లక్కీ హీరోగా చెబుతారు. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ ఆ తరువాతి కాలంలో టాప్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఏలారు. వారిలో జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వరకు చాలా మంది ఉన్నారు. వారంతా కెరీర్ తొలినాళ్లలో చంద్రమోహన్ తో నటించినవారే.
చంద్రమోహన్ కెరీర్ లో ఆయన నటనకు గానూ 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన భార్య పేరు జలంధర. మంచి రచయిత్రి. పలు కథా సంకలనాలను రాశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, మధుర మీనాక్షీ అమెరికాలో స్థిరపడింది. రెండవ కుమార్తె మాధవి డాక్టర్ చెన్నైలో స్థిరపడింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ మూవీ శక్తి. ఈ మూవీకి ముందు ఇదే కాంబోలో కంత్రి అనే సినిమా వచ్చింది. మెహర్ రమేష్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా కంత్రి. ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మించారు. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాగానే వసూల్ చేసింది. ఈ సినిమా తరువాత మూడేళ్లకి ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబోలో ‘శక్తి’ సినిమా రూపొందింది.
ఈ చిత్రానికి అశ్వినీదత్ నిర్మాత. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి షోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకుని పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల వచ్చిన నష్టానికి అశ్వినీదత్ నిర్మాణ రంగం విడిచి, విజయవాడకు వెళ్ళిపోవాలని అనుకున్నానని ఒక సందర్భంలో వెల్లడించారు. ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా నటించారు. ఎన్టీఆర్ సీక్రెట్ ఆపరేషన్ లో హోమ్ మినిస్టర్ కుమార్తె ను కాపాడే గైడ్ పాత్రలో కనిపిస్తాడు.
ఒక సీన్ లో హీరోయిన్ ఇలియానాను కొందరు బలవంతంగా తీసుకెళ్తుంటారు. ఆ విషయాన్ని ఆమె ఫ్రెండ్స్ ఎన్టీఆర్ తో చెప్పడంతో ఆమెని కాపాడడం కోసం ఎన్టీఆర్ పారాషూట్ సహాయంతో వెళ్ళి విలన్ పై దుకుతాడు. కానీ ఆ సీన్ లో డూప్ పెట్టడంతో, ఎన్టీఆర్ కి బదులు సీన్ లో డూప్ కనిపిస్తాడు. ఈ మిస్టేక్ ని గమనించిన నెటిజెన్లు చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి క్యారెక్టర్ అయినా, ఆత్మాభిమానం కల మధ్యతరగతి యువతి క్యారెక్టర్ అయినా, అందం అణుకువ ఉన్న అమ్మాయి అయినా, నవలా నాయికగా నటించాలన్నా అది వాణిశ్రీకి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. ఆ అదృష్టం ఆమెకే దక్కింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలతో కలిపి సుమారు 95 సినిమాలలో నటించిన వాణిశ్రీ, ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. 1962 లో భీష్మ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదట్లో కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు చేసిన ఆమె. ఆ తరువాత అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఆమె 40 ఏళ్ల సినీ కెరీర్లో 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ , నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లోనే డా. కరుంకరన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
1989 లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కొడుకు పుట్టిన తరువాత థైరాయిడ్ సమస్య ఏర్పడి, వాణిశ్రీ బాగా లావయ్యారని తెలుస్తోంది. తాజాగా తిరుమలకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు వాణిశ్రీ ఇలా మారిపోయరేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.



















