టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ఒకానొక సమయంలో తెలుగు మరియు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి రకుల్ ప్రీతి సింగ్ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వెళ్లారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రకుల్ ,ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ముంబైలోనే స్థిరపడ్డారు. అక్కడ ఈమెకు బాలీవుడ్ సెలబ్రిటీలతో కూడా మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి రియా చక్రవర్తితో ఈమెకు చాలా మంచి స్నేహబంధం ఏర్పడింది.

రియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలిగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే అయితే సుశాంత్ మరణం తర్వాత ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలోనే ఈమె జైలుకు కూడా వెళ్లి తన ఆత్మహత్య విషయంలో తన ప్రమేంలేదని తెలియడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.. ఇలా సుశాంత్ మరణ కేసు నుంచి బయటపడినప్పటికీ డ్ర-గ్స్ కేసు ఈమె మెడకు చుట్టుకుంది.

ఇలా డ్ర-గ్స్ కేసులో భాగంగా ఈమె కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే రియాతో స్నేహం కారణంగా రకుల్ ప్రీతిసింగ్ కూడా డ్ర-గ్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఈమె పేరు కూడా తెరపైకి వచ్చింది.ఇలా డ్ర-గ్స్ కేసులో రకుల్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు వెనుకడుగు వేశారు తద్వారా ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో ఏమాత్రం అవకాశాలు లేకుండా పోయాయని తెలుస్తుంది. రియాతో ఫ్రెండ్షిప్ కారణంగానే తన సినీ కెరియర్ ఇబ్బందులలో పడేసుకుందని తెలుస్తుంది.

ఈ పేరు వినగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది. ఆయన రచనలు గుర్తు వస్తాయి. ఆయన రాసిన నవలలు కవర్ పేజీలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయన రచనల్లోని పాత్రలు మనకి తడుతూ ఉంటాయి. 106 నవలలు, 3500 కథలు,1200 వ్యాసాలు, 22 సినిమాలు,9 టీవీ సీరియల్స్ ఇది 50 ఏళ్ల సాహిత్య యాత్రలో మల్లాది కృష్ణమూర్తి సాధించిన ఘనత. ఏ జోనర్ టచ్ చేయని ఆయన అందులో సూపర్ హిట్ అవుతారు. యువతరానికి, నవతరానికి , ఏ తరానికి అయినా సరే ఆయన రచనలు కిక్ ఇస్తాయి. ఆయన పెన్ కి ఏ భేదం లేదు.1970 ఆగస్టు 3 చందమామ మాస పత్రికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి కథ ఉపాయశాలీ ప్రచురితమైంది.నాటి నుండి నేటి వరకు ఆయన రచనా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది.
ఆయన రాసిన 106 నవలల్లో 22 నవలలు సినిమాలుగా రూపొందించారు.చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ ఇలా ఎన్నో మంచి సినిమాలకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలే ఆధారం. 9 టీవీ సీరి యల్స్ ను అయన నవలల ఆధారంగానే రూపొందించారు. హాస్యం, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్ ఇలా ప్రతీది కూడా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో రచయితలకు మల్లాది ఒక ఇన్స్పిరేషన్. మల్లాది డబ్బుకి, కీర్తి ప్రతిష్టలకి ఏనాడు విలువ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు ఎన్ని రచనలు చేసినా కూడా ఆయన ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు, ఏ పేపర్ లోను పడలేదు.ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ప్రస్తుతం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచనలు చేస్తూనే ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు.




సిమ్రాన్ పాకిస్తాన్ ప్రధానిగా మంచి నటన కనబరిచారు. షారుక్ అతిథి పాత్ర సినిమాకి హైలైట్. ఆదిత్య చోప్రా కథ, శ్రీధర్ రాఘవన్ కథనాలు ప్రేక్షకులు అలరించలేక పోయాయి. దర్శకుడు మనిష్ శర్మ కొన్ని సన్నివేశాలపై ప్రభావం చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది ఎడిటింగ్ లోపాలు ఉన్నాయి.
















