టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. మాస్టర్ అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఒకప్పుడు టాలీవుడ్ లో 1500 చిత్రాలకు కొరియోగ్రాఫర్ చేసిన రాకేష్ మాస్టర్ ఆఖరి దశలో చాలా ఇబ్బందులు పడ్డారు.
సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆయన కొంతకాలంగా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, వాటిలో సెలెబ్రెటీల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. రాకేష్ మాస్టర్ హఠాన్మరణంతో ఆయన ఫ్యామిలీ తీవ్ర విషాదంలో ఉంది. అయితే తాజాగా రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాకేష్ మాస్టర్ చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడి, కొరియోగ్రాఫర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ అంతే వేగంగా ఆయన కిందికి పడిపోయారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ పని చేశారు. చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలలో ఆయన చేసిన కామెంట్స్ తో రాకేష్ మాస్టర్ తన జీవితాన్ని అట్టడుగు స్థాయికి పడిపోయేలా చేసుకున్నారు.
రాకేష్ మాస్టర్ బతికి ఉన్నన్ని రోజులు యూట్యూబ్ చానెళ్లు తమ లాభం కోసం తన తండ్రిని చెడుగా చూపించారని, మాస్టర్ తనయుడు చరణ్ ఛానెళ్లను తప్పు పడుతూ, యూట్యూబ్ చానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోవడానికి కారణం యూట్యూబ్ చానెళ్ళే అని అన్నారు. తన తండ్రికి ఇలా జరగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. అనేక యూట్యూబ్ ఛానెల్స్ తన తండ్రిని స్వలాభం కోసం వాడుకున్నాయని, తన తండ్రిని చెడుగా చిత్రీకరించారని అన్నాడు.
ఆ వీడియోలను వెంటనే ఆపమని, ఇకపై ఆ వీడియోలను వేయడం మానేయమని అన్నారు. సోషల్ మీడియాలో మా ఫ్యామిలీ మెంబర్స్ ను గురించి మాట్లాడుతూ వేధించవద్దని అన్నారు. మా ఫ్యామిలికి చేసిన నష్టం చాలని చరణ్ ఆవేదనతో అన్నారు. ఎవరైనా మళ్లీ మా జీవితాల్లోకి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read: 14 మంది కలిసి ఒక్కడి మీద పగ బట్టారు.. రాకేష్ మాస్టర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!



























రాకేష్ మాస్టర్ కొద్దికాలంగా ఎవరు లేని వాడిలా అనాధశ్రమంలో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ లో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ ఎందుకిలా అయ్యాడని అనుకున్నారు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసి, చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉన్న రాకేష్ మాస్టర్ ఏమి సంపాదించుకోలేదా, అందువల్లే ఆఖరి దశలో అనాధశ్రమంలో జీవించారా అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.
ఆయన చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆ మహిళతో విభేదాలు రావడంతో ఆమెకు కూడా దూరమయ్యారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఆస్తులు బాగానే సంపాదించారని సమాచారం. ఆయనకు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లాతో పాటు, హైదరాబాద్ శివార్లలో 3 ఎకరాల ల్యాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.
ఆదిపురుష్లోని రావణుని లంక అచ్చం థోర్ అస్గార్డ్ లాగా ఉందని, ఆ మూవీ నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆదిపురుష్లోని పోరాట సన్నివేశాలను కూడా హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో వేసిన డ్యాన్స్ స్టెప్స్ ని వేసి రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని ఇంప్రెస్ చేశారు. ఆ తరువాత ముక్కు రాజు మాస్టర్ రాకేష్ మాస్టరుని తన దగ్గర ఉన్నపద్నాలుగు మంది డ్యాన్సర్లకు హెడ్ ని చేశారు. కానీ రాకేష్ మాస్టర్ ఎదుగుదలను చూసి తట్టుకోలేని ఆ పద్నాలుగు మంది డ్యాన్సర్లు ఆయన పై పగ పట్టారు. అయినా కూడా రాకేష్ మాస్టర్ తన ప్రవర్తనను మార్చుకోకుండా ఆ డ్యాన్సర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గురువు ముక్కు రాజు మాస్టర్ చెప్పిన సలహాతో వేరే ప్రాంతానికి వెళ్లిన మాస్టర్, డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టి బాగా పాపులర్ అయ్యాడు.
వేణు హీరో అవకుముందు రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. తాను హీరో అయిన తరువాత చిరునవ్వుతో సినిమా కోసం రాకేష్ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా చేశారు. అందులో ‘నిన్నలా మొన్నలా’ అనే పాటకు కొరియోగ్రాఫి చేశారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ పాటతో రాకేష్ మాస్టర్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆయన 1500 సినిమాలకు కొరియోగ్రాఫి చేశారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే.
1. తుపాకి మూవీ వివాదం:
2. తలైవా వివాదం:
రాష్ట్రంలో సినిమాను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసింది. అయితే విజయ్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించిన తర్వాత మూవీ రిలీజ్ తమిళనాడు లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ అయిన వారానికి తమిళనాడులో విడుదలైంది. దీంతో సినిమాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీని వల్ల మేకర్స్ ఆర్థికంగా నష్టపోయారు.
5. మెర్సల్ వివాదం:
6. సర్కార్ వివాదం: 2018
7. బిగిల్ సినిమా వివాదం:
8. ఆదాయపు పన్ను దాడులు:
9. తల్లిదండ్రులపై కేసు:
10. రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు:
11. ట్రాఫిక్ ఉల్లంఘన నియమాలు
12. విడాకుల పుకార్లు:
అయితే వారి సన్నిహిత వర్గాలు రూమర్స్ మాత్రమే అని తెలిపాయి. అప్పటితో ఈ వార్తలు ఆగిపోయాయి.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీ రాముడిగా, సీతగా హీరోయిన్ కృతి సనన్ నటించింది. ఈ మూవీలో రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, వేషధారణ పై వివాదాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ చిత్రం పై చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ప్రశంసలు కురిపించారు.
పూజారి రంగరాజన్ మాట్లాడుతూ, ఈ చిత్రం విడుదల అయినప్పటి నుండి శ్రీ రాముడి గుణాలు గురించి అంతా వెతుకుతున్నారని, ఆదిపురుష్ లో చూపించినట్లుగానే రామాయణం ఉందా? వేరే విధంగా ఉందా అని వెతుకుతున్నారు. ప్రపంచమంతా రాములవారి గురించి మాట్లాడేటట్టు చేసినందుకు ఆదిపురుష్ మూవీ యూనిట్ ను అభినందిస్తున్నాను.
ఇక రావణాసురుడు, శ్రీరాముడు, హనుమంతుడు ఇలా చూపించారని సోషల్ మీడియాలో విమర్శించేవారిని ఉద్దేశించి, ఆదికవి వాల్మీకిలగా రామాయణాన్ని ఎవరు తీయలేరు. వేరే ఎవరు ప్రయత్నం చేసినా దానిలో ఏదో కొదవ ఉంటుందని అన్నారు. దానిని గుర్తించి ఆ ప్రయత్నాన్ని అభినందించాలని, ప్రతీ ఒక్కరు కూడా రాములవారి వైభవాన్ని కీర్తించే ఈ మూవీని తప్పకుండా చూడాలని అన్నారు.
ఆంజనేయుడు దేవుడు కాదని, భక్తుడు మాత్రమే అని ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ యాక్టర్ ముఖేష్ ఖన్నా చిత్రయూనిట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ మూవీ యూనిట్ అందరిని కాల్చేయాలని అన్నారు. ముఖేష్ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ ‘రామాయణానికి ఆదిపురుష్ ని మించిన అవమానం లేదని, డైరెక్టర్ కు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు.
ఇక రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా అర్థంలేని డైలాగ్స్ ని రాసారని, ఇటువంటి చెత్త డైలాగ్స్ రాసిన వారిని, ఈ మూవీని తీసినవారిని క్షమించకూడదు. రావణుడికి వరం ఎవరు ఇచ్చారో కూడా తెలియదని, హిరణ్యకశ్యపుడి వరాన్ని రావణుడికి చెప్పించారని, రామాయణాన్ని ఇంత అపహాస్యం చేసి, మూవీ యూనిట్ తమను తాము ఇంకా సమర్ధించు కుంటున్నారు.
ఈ మూవీ యూనిట్ మొత్తాన్ని కూడా 50 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిలబెట్టి తగలబెట్టాలని అన్నారు. మూవీ పై విమర్శలు వస్తే, మౌనంగా ఉంటారని అనుకున్నాను. అయితే చిత్రయూనిట్ సనాతన ధర్మం కోసమే చేసినట్టు చెబుతున్నారు. వారు రామాయణాన్ని మొత్తం మార్చేశారు అని ముఖేష్ ఖన్నా మండిపడ్డారు.