ఒక సినిమాకి హీరో తర్వాత అంత ముఖ్యమైన వారు హీరోయిన్. సాధారణంగా సినిమాలో హీరో ఎవరు అని అడిగిన తర్వాత మనం అడిగే రెండవ ప్రశ్న హీరోయిన్ ఎవరు అని. కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి ప్రాధాన్యత ఇస్తే కొన్ని సినిమాల్లో కేవలం పరిధి వరకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.
కొన్ని సినిమాల్లో కేవలం పాటలకు మాత్రమే పరిమితమై పోతారు. అందులో హీరోయిన్ పాత్ర పెద్దగా స్కోప్ ఉండదు. సినిమా ఎక్కువ శాతం వేరే పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక సినిమాలో హీరోకి ఫిమేల్ ఇంట్రెస్ట్ అవసరం కాబట్టి హీరోయిన్ ఉన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

కానీ ఏదేమైనా ఒక సినిమా ప్రజల్లోకి వెళ్లాలి అంటే హీరోయిన్ పాత్ర కూడా కీలకమే. అయితే సాధారణంగా సినిమాల్లో హీరో పేర్ల మీద పాటలు ఉంటాయి. హీరోయిన్ పేరు మీద పాటలు ఉండడం చాలా తక్కువ. అలా హీరోయిన్ల పాత్రల పేర్ల మీద పాటలు ఉన్న సినిమాలు ఏవి ఆ పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1. వెంకీ – ఐ లవ్ యు శ్రావణి
#2. రారండోయ్ వేడుక చూద్దాం – భ్రమరాంబ కి నచ్చేసాను
#3. అరవింద సమేత వీరరాఘవ – అనగనగనగా
#4. జులాయి – ఓ మధు ఓ మధు
#5. సుప్రీమ్ – బెల్లం శ్రీదేవి
#6. ఇష్క్- ఓ ప్రియా ప్రియా
#7. భరత్ అనే నేను – ఓ వసుమతి
#8. నేనే రాజు నేనే మంత్రి – రాధమ్మ రాధమ్మ
#9. అదుర్స్ – చంద్రకళ చంద్రకళ

“ఆది పురుష్ మూవీ చూసారా.. చూస్తే మీ అభిప్రాయం పంచుకోగలరు” అని అడిగిన ప్రశ్నకు కిరణ్ అనే యూజర్ ఆదిపురుష్ ఇంద్రజిత్ పాత్ర ఫోటోను షేర్ చేస్తూ ఇలా సమాధానం ఇచ్చారు. “ఈ వ్యక్తి పూరీ జగన్నాధ్ చిత్రాలలో బ్యాంకాక్ లో తప్పుడు పదార్ధాలు అమ్మేవాడిలా ఉన్నాడు. రావణుడి కుమారుడు అయిన ఇంద్రజిత్ కి ఈ టాటూలు ఏంటో, ఆ హెయిర్ స్టైల్ ఏమిటో అర్ధం కావట్లేదని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా దర్శకుడు ఓం రౌత్ సినిమాటిక్ లిబర్టీ పేరుతో రావణుడితో వెల్డింగ్ వర్క్, అనకొండలతో మసాజ్ చేయించుకున్నట్లు ఇలాంటివి చాలానే చేయించాడు. రామాయణ క్యారెక్టర్ల ఔచిత్యాన్ని తగ్గించేలా తెరకెక్కించాడు. ఆదిపురుష్ మూవీని సినిమాటిక్ లిబర్టీ పేరుతో రామాయణాన్ని ఇంతగా వక్రీకరించి తియ్యాలనే ఆలోచన ఓం రౌత్ ఎలా వచ్చిందో తెలియదు.
రామాయణం చదివిన వారికి ఇలాంటి సీన్స్ పంటికింద పడిన రాళ్ళలా అనిపిస్తాయి. ఆ ఇబ్బందిని పక్కన పెడితే ఆది పురుష్ మూవీ బాగుంది. ఇక ఈ మూవీ పై వస్తున్న విమర్శలు, మీమ్స్ ని పక్కనపెట్టి థియేటర్ లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది” అని కిరణ్ వివరించారు.
రాకేష్ మాస్టర్ చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడి, కొరియోగ్రాఫర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ అంతే వేగంగా ఆయన కిందికి పడిపోయారు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ పని చేశారు. చివరి రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలలో ఆయన చేసిన కామెంట్స్ తో రాకేష్ మాస్టర్ తన జీవితాన్ని అట్టడుగు స్థాయికి పడిపోయేలా చేసుకున్నారు.
రాకేష్ మాస్టర్ బతికి ఉన్నన్ని రోజులు యూట్యూబ్ చానెళ్లు తమ లాభం కోసం తన తండ్రిని చెడుగా చూపించారని, మాస్టర్ తనయుడు చరణ్ ఛానెళ్లను తప్పు పడుతూ, యూట్యూబ్ చానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోవడానికి కారణం యూట్యూబ్ చానెళ్ళే అని అన్నారు. తన తండ్రికి ఇలా జరగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. అనేక యూట్యూబ్ ఛానెల్స్ తన తండ్రిని స్వలాభం కోసం వాడుకున్నాయని, తన తండ్రిని చెడుగా చిత్రీకరించారని అన్నాడు.
ఆ వీడియోలను వెంటనే ఆపమని, ఇకపై ఆ వీడియోలను వేయడం మానేయమని అన్నారు. సోషల్ మీడియాలో మా ఫ్యామిలీ మెంబర్స్ ను గురించి మాట్లాడుతూ వేధించవద్దని అన్నారు. మా ఫ్యామిలికి చేసిన నష్టం చాలని చరణ్ ఆవేదనతో అన్నారు. ఎవరైనా మళ్లీ మా జీవితాల్లోకి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

























రాకేష్ మాస్టర్ కొద్దికాలంగా ఎవరు లేని వాడిలా అనాధశ్రమంలో జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ లో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ ఎందుకిలా అయ్యాడని అనుకున్నారు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసి, చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉన్న రాకేష్ మాస్టర్ ఏమి సంపాదించుకోలేదా, అందువల్లే ఆఖరి దశలో అనాధశ్రమంలో జీవించారా అనే సందేహాలు చాలా మందికి వస్తున్నాయి.
ఆయన చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆ మహిళతో విభేదాలు రావడంతో ఆమెకు కూడా దూరమయ్యారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఆస్తులు బాగానే సంపాదించారని సమాచారం. ఆయనకు జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లాతో పాటు, హైదరాబాద్ శివార్లలో 3 ఎకరాల ల్యాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ ఆస్తుల విలువ దాదాపు 50 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.
ఆదిపురుష్లోని రావణుని లంక అచ్చం థోర్ అస్గార్డ్ లాగా ఉందని, ఆ మూవీ నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఆదిపురుష్లోని పోరాట సన్నివేశాలను కూడా హాలీవుడ్ సినిమా నుండి కాపీ చేశారని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో వేసిన డ్యాన్స్ స్టెప్స్ ని వేసి రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ ని ఇంప్రెస్ చేశారు. ఆ తరువాత ముక్కు రాజు మాస్టర్ రాకేష్ మాస్టరుని తన దగ్గర ఉన్నపద్నాలుగు మంది డ్యాన్సర్లకు హెడ్ ని చేశారు. కానీ రాకేష్ మాస్టర్ ఎదుగుదలను చూసి తట్టుకోలేని ఆ పద్నాలుగు మంది డ్యాన్సర్లు ఆయన పై పగ పట్టారు. అయినా కూడా రాకేష్ మాస్టర్ తన ప్రవర్తనను మార్చుకోకుండా ఆ డ్యాన్సర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గురువు ముక్కు రాజు మాస్టర్ చెప్పిన సలహాతో వేరే ప్రాంతానికి వెళ్లిన మాస్టర్, డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టి బాగా పాపులర్ అయ్యాడు.
వేణు హీరో అవకుముందు రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు. తాను హీరో అయిన తరువాత చిరునవ్వుతో సినిమా కోసం రాకేష్ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా చేశారు. అందులో ‘నిన్నలా మొన్నలా’ అనే పాటకు కొరియోగ్రాఫి చేశారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ పాటతో రాకేష్ మాస్టర్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అలా ఆయన 1500 సినిమాలకు కొరియోగ్రాఫి చేశారు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే.
1. తుపాకి మూవీ వివాదం:
2. తలైవా వివాదం:
రాష్ట్రంలో సినిమాను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసింది. అయితే విజయ్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించిన తర్వాత మూవీ రిలీజ్ తమిళనాడు లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ అయిన వారానికి తమిళనాడులో విడుదలైంది. దీంతో సినిమాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీని వల్ల మేకర్స్ ఆర్థికంగా నష్టపోయారు.
5. మెర్సల్ వివాదం:
6. సర్కార్ వివాదం: 2018
7. బిగిల్ సినిమా వివాదం:
8. ఆదాయపు పన్ను దాడులు:
9. తల్లిదండ్రులపై కేసు:
10. రోల్స్ రాయిస్ కారుకు పన్ను మినహాయింపు:
11. ట్రాఫిక్ ఉల్లంఘన నియమాలు
12. విడాకుల పుకార్లు:
అయితే వారి సన్నిహిత వర్గాలు రూమర్స్ మాత్రమే అని తెలిపాయి. అప్పటితో ఈ వార్తలు ఆగిపోయాయి.