ఇటీవల కాలంలో సినిమాల చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. రీసెంట్ గా ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్ కి వచ్చిన డైరెక్టర్ ఓం రౌత్, తిరుమలలో సీతగా నటించిన కృతి సనన్ ను హాగ్ చేసుకోవడం, ముద్దు పెట్టడం కాంట్రవర్సీ అయ్యింది.
పవిత్రమైన తిరుమల ఆలయం ముందు ఇలాంటి పని చేస్తారా అని భక్తులు, ఆలయ కమిటీ మండిపడ్డారు. డైరెక్టర్ ఓం రౌత్ పై కేసు నమోదు చేశారు. తాజాగా అలాంటిదే మరో పవిత్ర క్షేత్రంలో జరిగింది. ఈసారి ఏకంగా అలాంటి సీన్స్ షూట్ చేయడంతో అందరు మండిపడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ముందు డైరెక్టర్ ఓం రౌత్, ‘ఆదిపురుష్’ లో సీతాదేవిగా నటించిన కృతి సనన్ తో ప్రవర్తించిన తీరుకు అటు మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. అది మరవక ముందే ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సినిమా ‘గదర్ 2‘ షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా అమీషా పటేల్ నటిస్తోంది. అయితే ‘గదర్ 2‘ మూవీ షూట్ తాజాగా గురుద్వార్ లో జరుగుతోంది. అయితే అక్కడ కౌగిలింతలు, ముద్దు సీన్స్ ను చిత్రీకరించారు. ఆ షూట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘గురుద్వార్’ సిక్కులకు పరమ పవిత్రమైన స్థలం.
అలాంటి చోట దేవుడికి నమస్కరించే సీన్స్ తీస్తామని మూవీ యూనిట్ అనుమతి తీసుకుని, ఈ సీన్స్ ను షూట్ చేశారంట. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ గురుద్వారా ప్రాంగణంలో ఇలాంటి సీన్స్ చిత్రీకరించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గురుద్వార్ నిర్వాహకులతో పాటుగా, సిక్కు మతస్థులు మండి పడుతున్నారు. నెటిజెన్లు ‘ఇక మీరు మారరా’ అని బాలీవుడ్ సెలబ్రిటీల పై కామెంట్లు చేస్తున్నారు.
Also Read: తమ అభిమానులనే పెళ్లి చేసుకున్న 8 మంది సెలెబ్రిటీలు..! లిస్ట్ ఓ లుక్ వేయండి!


















లండన్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబం సంగీతాది. ఈవిడ విజయ్ కి వీరాభిమాని. 1999లో విజయ్ సంగీత వివాహం జరిగింది. తన అభిమానినే పెళ్లి చేసుకున్న విజయ్ వివాహం అప్పట్లో ఒక సంచలనం వార్త.
లగాన్ సినిమా టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న కిరణ్ రావుతో ప్రేమలోపడ్డారు అమీర్ ఖాన్. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నారు. అమీర్ ఖాన్ నటన అంటే కిరణ్ రావు ఎంతో అభిమానించేవారు.
సరిత, మాధవన్ కండక్ట్ చేసే పబ్లిక్ స్పీకింగ్ వర్క్ షాప్ క్లాసులకు హాజరు అయ్యారు. మొదటి చూపులోనే మాధవన్ సరిత ప్రేమలో పడిపోయాడు. 1999లో వీళ్ల వివాహం జరిగింది.
శోభా కపూర్ జితేంద్ర కు పెద్ద అభిమాని. శోభా కపూర్ ఫ్లైట్ అటెండెంట్ గా ఉద్యోగం చేసేవారు. 1974లో శోభా కపూర్ మరియు జితేంద్రల వివాహం జరిగింది.
సైరాబానుకి చిన్నతనం నుంచి దిలీప్ కుమార్ అంటే ఇష్టం. ఆయన పైన ఇష్టం వ్యక్తంచేయడంతో 1966లో వీరి వివాహం జరిగింది.
డింపుల్ కపాడియా సినిమాలకు రాకముందు నుంచే రాజేష్ కన్నాకు వీరాభిమాని. ఈ విషయం తన సన్నిహితులతో తెలియజేయగా, వీరి అభిమానం కాస్త వివాహంగా మారింది.














1. వరుణ్ – లావణ్య:
2. మహేష్ – నమ్రత:
3. నాగార్జున – అమల:
4. సూర్య – జ్యోతిక:
5. కమల్ హాసన్ – సారిక:
6. ఉపేంద్ర – ప్రియాంక:
7. పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్:
8. సుందర్ సి – కుష్బూ:
9. విష్ణు వర్ధన్ – భారతి”
10. సెల్వ రాఘవన్ – సోనియా అగర్వాల్:
11. యష్ – రాధిక పండిట్:
12. ఆర్య – సయేషా సైగల్:
చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ప్రేమకథ సినిమాల స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ తేజ. అలాంటి తేజ దర్శకత్వంలో దగ్గుబాటి కుటుంబం నుండి వెంకటేష్, రానా అనంతరం అభిరామ్ ‘అహింస’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీ పై ఆసక్తిని పెంచింది. కానీ రీలజ్ అయిన మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల అని తెలుస్తోంది.
వారం రోజుల అహింస వసూళ్ల వివరాలను చూస్తే, తొలి రోజు 30 లక్షలు, 2వ రోజు 29 లక్షలు, 3వ రోజు 31 లక్షలు, 4వ రోజు 26 లక్షలు, 5వ రోజు 24 లక్షలు, 6వ రోజు 26 లక్షలు కలెక్ట్ చేసింది. ఈ మూవీ 1.66 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం మొదటి వారం ముగిసేసరికి థియేట్రికల్గా జర్నీ క్లోజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
వరల్డ్ వైడ్ కలెక్షన్ల చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో 1.9 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 10 లక్షలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ 2 కోట్ల గ్రాస్ ను, 80 లక్షల షేర్ ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం, 5 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన పరవాలేదని కానీ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖండ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేసినా, అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదనే విషయం తెలిసిందే. బాలకృష్ణకు పాన్ ఇండియా స్థాయిలో బోయపాటి శ్రీను హిట్ ఇస్తే తమ ఆనందానికి అవధులు ఉండవని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో వచ్చే మూవీ రికార్డులు సృష్టించడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య పారితోషికం 25 కోట్ల రేంజ్ లో ఉంది. బోయపాటి పారితోషికం 15 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య చిత్రాలను తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమా వచ్చే ఏడాది మేలో సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను పొందాలని డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది భావిస్తున్నారు. బాలకృష్ణను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.




