రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా చిత్రీకరించారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. టీజర్ విషయం లో విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ ట్రైలర్ తో ఆ విమర్శలు తిప్పికొట్టింది.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

అయితే తాజాగా రిలీజ్ అయిన ఓ పోస్టర్ పై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఇంకా నెల రోజుల్లో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకి రానుంది అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. అందులో హనుమంతుడు గాలిలో ఎగురుతుండగా ఆయనపై కూర్చొని రాముడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ షాట్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. రామాయణం కాలంలో బహుళ అంతస్తుల బిల్డింగ్స్ ఎక్కడ నుండి వచ్చాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హాలీవుడ్ పోస్టర్స్ తీసుకొని ఎడిట్ చేశారని అందుకే ఇలా దొరికిపోయారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇక ఆదిపురుష్ మూవీలో రాముని గెటప్ కాపీ అంటూ ఓ ఆర్టిస్ట్ ఆరోపణలు చేశారు. నేను క్రియేట్ చేసిన రాముని రూపాలు అనుమతి లేకుండా దర్శకుడు వాడాడని సదరు ఆర్టిస్ట్ విమర్శలు గుప్పించారు. ఇలా ఒక వివాదం తర్వాత మరొకటి ఆదిపురుష్ మూవీ ని చుట్టుముడుతున్నాయి.

ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. కేరళ ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులు ఈ చిత్రం పై తీవ్రంగా మండిపడ్డారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ వెంటనే ఈ మూవీని విడుదల చేయకూడదని కేరళ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కేరళ, తమిళనాడుల్లో ఈ మూవీని రిలీజ్ ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఆందోళనలు, వివాదాలు, విమర్శలు, నిరసనల మధ్యనే ఈ చిత్రం విడుదలైంది.
ఈ మూవీ కథ లోకి వెళ్తే కేరళలోని కాసర్గాడ్లోని నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ చేరుతుంది. అక్కడ నిమా, గీతాంజలి పరిచయం అవుతారు. హాస్టల్లో అసీఫాతో కలిసి రూమ్ షేర్ చేసుకొంటారు. అసీఫా ఐసీస్ లో అండర్ కవర్గా పనిచేస్తూ, అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు అసీఫా మాటలకు ఆకర్షితులై ఇస్లాం మతంలోకి మారుతారు.
మతం మార్చబడిన ఈ అమ్మాయిలు ఇస్లామిక్ స్టేట్లోకి రిక్రూట్ అయ్యారు. వీరిని ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ మరియు సిరియాలకు ఇస్లాం మతం కోసం పోరాడటానికి పంపిస్తారు. నిజం తెలుసుకున్న తరువాత వారు ఏం చేశారు అనేదే ఈ చిత్రం. ఇక ‘ది కేరళ స్టోరీ’లోని అదా శర్మ పోషించిన ‘షాలినీ ఉన్నికృష్ణన్’ అనే పాత్ర కేరళ నలుగురు మహిళల్లో ఒకరైన నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈమె 2016 -2018 కాలంలో ఐసీస్ లో చేరి, ఆ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయారు.
ఐసీస్ నియంత్రణలో ఉన్న ఖొరాసన్ ప్రావిన్స్లో US దళాలు నిమిషా అలియాస్ ఫాతిమాతో పాటు పారిపోయిన మరో ముగ్గురిని సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయిషా, మెర్రిన్ జాకబ్ అలియాస్ మరియం మరియు రఫెలాగా గుర్తించారు. నిమిషా భర్త ఐసిస్ ఉగ్రవాద దాడిలో చనిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జైలులో ఉన్నారు. ఆమె అసలు పేరు నిమిషా సంపత్. హిందువు తరువాత ఇస్లాంలోకి మారింది. అలాగే తన పేరును కూడా ఫాతిమా ఇసాగా మార్చుకుంది. నిమిషా మరియు మెర్రిన్ ఫాతిమా, మరియమ్లు ఇస్లాంలోకి మారారు. వారి భర్తలు కూడా ఇస్లాంలోకి మారారు.
నిమిషా అలియాస్ ఫాతిమా కేరళలో ఐసీస్ అబ్దుల్ రషీద్ వివాహం చేసుకుంది. మే 2016లో చదువు కోసం శ్రీలంకకు వెళుతున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి భారత్ను విడిచిపెట్టింది. కానీ ఆమె తన భర్త మరియు ఇతరులతో కలిసి ఇస్లామిక్ స్టేట్లో చేరడానికి సిరియాకు వెళ్లింది. నివేదికల ప్రకారం 2016 జూన్-జూలైలో నిమిషా ఉమ్ము కులుసు అనే అమ్మాయికి జన్మనిచ్చింది. కొంతకాలం తర్వాత సిరియా నుంచి ఆఫ్ఘనిస్థాన్కు వెళ్లారు. 2016 ఆగస్టులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 21 మంది పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ఐసీస్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ చనిపోయిన తర్వాత, అక్కడి బలగాలతో జరిగిన పోరాటంలో తమ భర్తలు మరణించిన తర్వాత 10 మంది మహిళలు మరియు 21 మంది పిల్లలు (నిమిషా మరియు ఉమ్ము కులుసుతో సహా) అక్టోబర్ 2019లో ఆఫ్ఘన్ అధికారుల ముందు లొంగిపోయారు. ఆ తర్వాత వారిని జైల్లో పెట్టారు.
కేరళలో, ఫాతిమా తల్లి బిందు కె తన కుమార్తె మరియు నాలుగేళ్ల మనవరాలిని స్వదేశానికి రప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన కుమార్తె పెళ్లి లేదా ‘లవ్ జిహాద్’ ద్వారా ఇస్లాం మతంలోకి మారిందని బిందు అన్నారు. తీవ్రవాద గ్రూపుల మత మార్పిడుల పై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు
భారత దర్యాప్తు సంస్థలు కాబూల్లో పిల్లలతో నివసిస్తున్న నలుగురు మహిళలను ఇంటర్వ్యూ చేశాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆ మహిళలలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి అనుకూలమైన, బలమైన వైఖరితో ఉన్నారని దర్యాప్తు సంస్థలు తెలుసుకున్నాయి. అందువల్ల ఐసీస్ లో చేరిన ఆ నలుగురు కేరళ మహిళలు భారత్ కు తిరిగి వచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. వారు ఐసీస్ లో చేరిన నలుగురు కేరళ మహిళలైన సోనియా అలియాస్ ఆయిషా, మెరిన్ జాకబ్ అలియాస్ మరియం, నిమిషా అలియాస్ ఫాతిమా, రఫెలా.














































