మాస్ మహారాజాగా పేరుగాంచిన స్టార్ హీరో రవితేజ ఎటువంటి సినీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, స్టార్ హీరోగా మారారు. గత సంవత్సరం రిలీజ్ అయిన ధమాకా సినిమాతో రవితేజ సూపర్ హిట్ సాధించారు. అదే జోష్ లో ఆయన రావణాసుర సినిమాతో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ క్రమంలో ఈ చిత్ర బృందం ప్రమోషన్ చేయడంలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్తో కలిసి రవితేజ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ లో భాగంగా రవితేజ కుమారుడి ఎంట్రీ గురించి అడగడడంతో ఆయన తన కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా ఆయన కుమారుడు మహాధన్ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో రవితేజ చిన్నప్పటి రోల్ లో నటించారు. మరి మహాధన్ ఎంట్రీ పై రవితేజ ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రవితేజ ఈ విషయం పై మాట్లాడుతూ దాని గురించి తెలియదు. ఇప్పటివరకు అలాంటి ఆలోచన కూడా రాలేదు. మహాధన్ ఎంట్రీ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మహాధన్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే అతనికి ఆసక్తి కూడా ఉంది. కానీ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడో తెలియదని, ఒకవేళ సినిమాల్లోకి వస్తానంటే మాత్రం వెళ్లమని చెప్తా అని అన్నారు. అయితే సలహా మాత్రం ఇవ్వనని, ఇవ్వాల్సిన సలహాలు ఇప్పటికే ఇచ్చానని, కెరీర్ గురించి మహాధన్ పూర్తి క్లారిటీతో ఉన్నాడు
దీనిని బట్టి మహాధన్ త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ఇక మహాధన్ ఎంట్రీ గురించి రవితేజ అభిమానులు సంతోషపడుతున్నారు. రవితేజ ఫ్యామిలీ నుండి ఆయన తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘రావణాసుర’. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది.
Also Read: బాలీవుడ్ లో అడుగు పెట్టిన బతుకమ్మ.. సల్మాన్ ఖాన్ చిత్రంలో బతుకమ్మ పాట..




ఈ సినిమా రంజాన్ పండగను సందర్భంగా ఏప్రిల్ 21 రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అందువల్ల తెలుగు మార్కెట్ ని ప్రొడ్యూసర్స్ టార్గెట్ చేశారు. దానిలో భాగంగానే తెలంగాణ పువ్వుల పండుగ అయిన బతుకమ్మ మీద సాంగ్ ని పెట్టడమే కాకుండా డబ్బింగ్ చేయకుండా తెలుగులో ఆడియో రికార్డింగ్ మరియు పాటను చిత్రీకరించి విడుదల చేశారు. ఈ పాటలో వెంకటేష్, సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, భూమిక, రోహిణి హట్టంగడితో పాటు క్యాస్టింగ్ అంతా పాటలో ఉంది.
ఈ సాంగ్ ను కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాకి ఫర్హాద్ సమ్జీ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు రీమేక్ అని ఎప్పటి నుండో అంటున్నారు. అయితే ఒక్క లైన్ తీసుకుని ఎన్నో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ నటించడం వల్ల ఈ సినిమా తెలుగు వెర్షన్ ని కూడా భారీగా ప్రమోట్ చేయబోతున్నారు.
Also Read:
బొంబాయి మూవీతో దక్షణాది ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న మనీషా కోయిరాలా, కోలీవుడ్ లో తను నటించిన చివరి పెద్ద సినిమా బాబా అని చెప్పారు. అప్పట్లో ఆ మూవీ భారీగా వైఫల్యం చెందిందని మనీషా తెలిపారు. ఆ మూవీ పై తను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, బాబా చిత్రం ఫ్లాప్ అవడంతో అక్కడ తనకు మరే సినిమాలోను అవకాశం రాలేదని మనీషా తెలిపారు.
బాబా మూవీతోనే దక్షణాదిలో తన కెరీర్ ముగుస్తుందని అనుకుంటే, ఆఖరికి అదే జరిగిందని ఆమె అన్నారు. బాబా మూవీకి ముందు కొన్ని చిత్రాలలో నటించి, వాటికి ప్రశంసలు అందుకున్నానని చెప్పారు. అయితే రీరిలీజ్ లో బాబా విజయాన్ని సాధించిందని ఆమె వ్యాఖ్యలు చేశారు. బొంబాయి చిత్రంలో మొదట్లో నటించకూడదని భావించానని, కెరీర్ మొదటలో తల్లి పాత్రలు పోషించవద్దని ఎంతో మంది చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే సినిమాటోగ్రాఫర్ అయిన అశోక్ మెహతా తిట్టి మణిరత్నం చిత్రంలో అవకాశం వద్దనుకుంటే వెర్రిదానివని అన్నారని ఆమె తెలిపారు. ఆయన మాటలతో మనసు మార్చుకొని బొంబాయి మూవీలో చేశానని అన్నారు. బొంబాయి చిత్రంలో చేయడం ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉందని మనీషా తెలిపారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read:
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ల కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 రిలీజ్ డేట్ జనవరి 13 అని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటి దాకా మహేష్ బాబు, ప్రభాస్ ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో తమ చిత్రాలతో పోటీ పడ్డారనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఇద్దరి అభిమానులు ఈ విషయం గురించే చర్చలు జరుపుతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో పోటీపపడ్డారో ఇప్పుడు చూద్దాం..
1.నాని – అడవి రాముడు:
2.పౌర్ణమి – పోకిరి:
3. ప్రాజెక్ట్ – K – SSMB 28:
Also Read: 
ఈ సినిమా కూడా బాలీవుడ్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది టాలీవుడ్ లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ హిందీలో మాత్రం రాలేదు.






అంచనాలు లేకుండా ఒక చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం మూవీ సంచలనం సృష్టించింది. హాస్య నటుడు వేణు మొదటిసారిగా దర్శకత్వం చేసిన బలగం చిత్రం ప్రేక్షకుల హృదయాలలో స్థానం పొందింది. మనుషుల మధ్య సంబంధాలను మనసులకు హత్తుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే అనురాగాలు, ప్రేమలు, కోపాలు, పగలు, వంటి అన్ని ఎమోషన్స్ను డైరెక్టర్ వేణు అద్భుతంగా చూపించారు. ఈ కథ ఆడియెన్స్ కి కంటతడి పెట్టిస్తోంది.
ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకి రప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఊరంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఈ చిత్రాన్ని చూస్తున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. తాజాగా ఇటువంటి ఒక వీడియోను బలగం సిననిమా దర్శకుడు వేణు పంచుకున్నారు. ఓ ఊరిలోని వారంత గుడి దగ్గర ఉన్నప్రదేశంలో కూర్చొని బలగం సినిమాని చూశారు. చిన్న,పెద్దా అందరూ కూడా ఈ చిత్రాన్ని చూశారు.
ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వేణు ఎక్కడో తెలియదు. నిన్న రాత్రి ఊరంతా కలిసి బలగం మూవీ చూశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలా చూసినవారు ఈ సినిమాను థియేటర్లో చూడాలని థియేటర్లకు వెళ్తున్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియెన్స్ కి నా కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అది ఏ గ్రామం అని ఆరా తీస్తున్నారు.
Also Read:
1. రాజశేఖర్ :
2. అనుపమ పరమేశ్వరన్ :
3. రాశి :
4.పృథ్వీ రాజ్ :
Also Read: 









#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18