విశాఖపట్నంలో జరిగిన ఘటన ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, సాక్షి కథనం ప్రకారం, భార్గవి అనే ఒక యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇవాళ భార్గవి తను ప్రేమించిన యువకుడిని సింహాచలంలో పెళ్లి చేసుకుంది. శుక్రవారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన భార్గవి తన ప్రేమ గురించి తన తల్లిదండ్రులకి తెలియదు అని చెప్పింది.

కానీ ఇప్పుడు మాత్రం తన ప్రేమని తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని చెప్పింది. అందుకే తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. భార్గవి మేజర్ కావడంతో పోలీసులు తన నిర్ణయానికే వదిలేశారు. తన తల్లిదండ్రులు ఏమనుకున్నా పర్వాలేదు అని, తాను మాత్రం తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని భార్గవి చెప్పింది.
watch video :

అయితే, నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. ఇందులో హైపర్ ఆదితో పాటు సుడిగాలి సుధీర్ కూడా స్కిట్ లో చేస్తున్నారు. స్కిట్ లో భాగంగా రోజా ని సుధీర్, తనకి రష్మీ కి మధ్య చాలా ఏళ్ళ నుండి నడుస్తోంది కదా? వాళ్ళిద్దరినీ కలపడానికి ఏదైనా ప్రయత్నం చేయమని అడిగారు. అందుకు రోజా, “నక్కిలీసు గొలుసు నెక్ కి ఉండాలి. కుక్క గొలుసు కుక్కకి ఉండాలి” అని అన్నారు. అందుకు సుధీర్, “అంటే ఇప్పుడు నేను కుక్క గొలుసు అని మీ అర్థమా?” అని అడుగుతారు. అందుకు రోజా, “చాలా బాగా క్యాచ్ చేశావు” అని అంటారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.













