దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పోయిన సంగతి అందరికి తెలిసిందే. ఓ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు.

కెరీర్ స్టార్టింగులో బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై హైపర్ ఆది ఎన్నో పంచ్ లు వేసాడు. కానీ ఆ తర్వాత అతను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు అనుకున్నాము. ఇప్పుడు ఇలా అరెస్ట్ అయ్యే సరికి పెళ్లయ్యాక కూడా ఇంకా అవేం పనులు అని తిడుతున్నారు అందరు.

ఇక దొరబాబు ఫ్యామిలీ విషయానికి వస్తే…నెల్లూరుకు చెందిన ఓ లోకల్ ఛానల్ లో యాంకర్ గా చేసే అమూల్య రెడ్డి(నందిని రెడ్డి) ని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. ఆమె టిక్ టాక్ వీడియో లతో కూడా తెలుగు ఆడియన్స్ లో బాగానే ఫేమస్ అయ్యింది.

తన భర్త వ్యభిచార గృహంలో దొరికిన రోజునే ఆమె టిక్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. డి ఫర్ దొరబాబు, మై లైఫ్ లవ్ యు సోమచ్ బుజ్జీ అంటూ టాటూ వేయించుకుంది దొరబాబు భార్య నందిని రెడ్డి.

వారికి ఒక పాప. పాప పేరు శ్రీనిక. రీసెంట్ గా శ్రీనిక మొదటి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. పాప మొదటి పుట్టినరోజుని అన్నవరంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు దొరబాబు దంపతులు. ఆ పాప పుట్టినరోజు వేడుకకు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, రైజింగ్ రాజు, ఆటో రామ్ ప్రసాద్ లు హాజరయ్యారు.
ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను దొరబాబు భార్య నదిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంత మంచి భార్య కూతుర్ని పెట్టుకొని అదేం పాడు పని అని దొరబాబు పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. గతం లో ఇలా చేసాడని తెలుసు కానీ పెళ్లయ్యాక కూడా ఏంటో?






తన సోదరుడు ఇబ్రహీమ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్బంగా ఓ ఫోటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది సారా అలీ ఖాన్. ఆ ఫోటో ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ ఫోటోలు దిగిన లొకేషన్స్, నిల్చున్న పోజులు చర్చనీయాంశం . వీటిపైన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు ఫైర్ అవుతుంటే. మరికొందరు మాత్రం సినిమా వాళ్ళకి ఇవన్నీ కామన్ అంటూ లైట్ తీసుకున్నారు. 2018లో రిలీజ్ అయిన కేదార్నాథ్, సింబా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్. 2019లో మాత్రం అభిమానుల్ని పలకరించలేకపోయింది. ఇక 2020 లో రెండు సినిమాలతో ముందుకి రానుంది.ఒకటి కూలీ నంబర్ 1. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి ఇలాంటి ఫోటోలు ఆమె సినిమాలపై ఏం ప్రభావం చూపించావు కదా?

తర్వాత చాట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి









“క్యారవాన్ల వల్ల షూటింగ్ దినాలు పెరిగిపోయాయి . వీటికోసం నిర్మాతలు కోట్లల్లో ఖర్చుపెడుతున్నారు.నటీనటులు ఈ పద్ధతి మార్చుకోవాలని , తాను క్యారవ్యాన్లను కేవలం మేకప్ వేసుకోవడానికి బాత్రూమ్కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తానని, అంతేకానీ సీన్ అయిపోగానే అందులోకి వెళ్లిపోవడంలాంటివి చేయను” అని చిరంజీవి కామెంట్స్ చేశారు .”చిరంజీవిగారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం” అని నటి కవిత సీరియస్ గా స్పందించారు .

