రోజా సెల్వమణి పాపులర్ తెలుగు వెటరన్ హీరోయిన్. తెలుగులో సూపర్ స్టార్స్ పక్కన హీరోయిన్ గా నటించిన రోజా తెలుగు వారందరికీ బాగా సుపరిచిత్రాలు. చిరంజీవి బాలకృష్ణ వంటి బడాస్టార్లు పక్కన కూడా రోజా నటించారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే రోజా ప్రతి ఒక్కరికి బాగా దగ్గరయింది మాత్రం జబర్దస్త్ కామెడీ షో ద్వారా మాత్రమే.
ఆ షోలో మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి రోజా జడ్జిగా వ్యవహరించేవారు. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో రోజా నాగబాబులు ఇద్దరు కూడా అంతే పాపులర్ అయ్యారు. తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వడం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా బాగా బిజీ అయిపోయారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే రోజా తర్వాత క్రమ క్రమంలో మినిస్టర్ కూడా అయ్యారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా రోజా పనిచేస్తున్నారు.మీడియా ముందుకు వచ్చే ప్రతిపక్షాలను కౌంటర్ వెయ్యాలంటే రోజా తర్వాత ఎవరైనా అని చెప్పుకుంటారు. అయితే తాజాగా రోజు అతను ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏముంది ఆ పోస్ట్ లో ఉంటే… వైసిపి ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డులో పర్యటిస్తున్న రోజా… అక్కడ ఒక చిన్న బాబు తో ఫోటో దిగి పోస్ట్ పెట్టారు.

చితికిన నేత కోసం చేయూత అంటూ ఆ పోస్టు ఉంది. నేత నెల పెన్షన్ రూ.1396.45 కోట్లు, నేతన్నలు నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.969.77 కోట్లు, గత ప్రభుత్వ బకాయిలతో కలిపి ఆప్కో కి రూ.468.84 కోట్లు, నాలుగేళ్లలో నేతనాల కోసం రూ.2835.06 కోట్ల వ్యయం ప్రభుత్వం ఖర్చు పెట్టినట్లుగా వివరించారు.తమ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం తాము చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు.
Also Read:విజయనగరం ట్రైన్ ప్రమాదానికి కారణం ఇదేనా..? ఈ చిన్న పొరపాటు వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా..?



2.
3.
4.
5.
7.
8.
9.
10.
11.
12.
13
14
15.








విచారణ చేయమని సిబిఐ ని ఆదేశించింది. సిబిఐ ఈ కేసును విచారించి పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎంపీలు కొన్న విషయాన్ని నిరూపించారు.అయితే ఈ కేసులో కోర్టులో వాదన నడిచి చివరికి 2000 సంవత్సరంలో పీవీ నరసింహారావు కి కోర్టు మూడు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ జడ్జ్మెంట్ తర్వాత పివి నరసింహారావు ఢిల్లీ హైకోర్టులో ఆపిల్ చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. 2002 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు పివి నరసింహారావుని నిర్దోషిగా ప్రకటించింది.








ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపించడంతో పవన్ కళ్యాణ్ జనసేన విజయకేతనం బలంగా ఉండే విధంగా అసెంబ్లీలో ఉండి పని చేయాలనే ఆత్రుతతో కసిగా కనిపిస్తున్నారు. తాజాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి అధికార వైసీపీకి పెద్ద షాక్ నే ఇచ్చారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూరా తిరుగుతున్నాయి.
తాజాగా ఆయన జనసేన నాయకులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… తెలుగుదేశంతో మనం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కేవలం జనాధారనతోనే ఇంతవరకు జనసేన నడిచిందని అన్నారు. ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని, ప్రజల భవిష్యత్తును బంగారమయం చేసే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి పోవాలి, జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ముందుకు వెళ్దాం అన్నారు. “సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు.కానీ దానికోసం వెంపర్లాడను, నాకు సీఎంగా అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటాం. ప్రజల కోసం ఆదర్శ పాలన అందిద్దామని” పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో జనసేన నాయకుల్లోనూ, జనసైనికుల్లోనూ ఫుల్ జోష్ వచ్చింది.



వాద్రా ఫ్యామిలీ ఆర్టిఫిషియల్ జువెలరీ బిజినెస్ లో ఉండేవారు. రాబర్ట్ వాద్రా అప్పుడప్పుడు ప్రియాంక గాంధీకి ఆకర్షణీయమైన జువెలరీ గిఫ్ట్ లు ఇస్తూ ఉండేవాడు. కాలక్రమేన ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. రాబర్ట్ వాద్రా తరచుగా 10 జన్ పత్ కు వస్తూ ఉండేవారు. అలా రాహుల్ గాంధీకి కూడా సన్నిహితుడుగా మారారు. ఒకసారి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రానీ చూడడానికి మెరదాబాద్ వెళ్ళినప్పుడు వీళ్ళ గురించి మీడియా ద్వారా బయటికి వచ్చింది.

