రాజీవ్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే మన మాజీ ప్రధాని. రాజీవ్ గాంధీ చూడడానికి చాలా అందంగా ఉంటారు అలాగే అప్పటి దేశ ప్రధాని కొడుకు. ఎంతో సంపన్నుడు అలాంటి ఆయన సోనియాను లవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. 1946 డిసెంబర్ 9న ఇటలీ దేశంలో విసెంజ సిటీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానా అనే గ్రామంలో జన్మించింది సోనియా. ఏమి పూర్తి పేరు ఇడ్విస్ ఆంటోనియా అల్బిన మొయినా అలియాస్ సోనియా గాంధీ.
చదువు పూర్తయిన తర్వాత ఎయిర్ హోస్ట్ అవ్వాలని అనుకుందట. 1964 లో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనుబంధం గా ఉండే బెల్ ఎలక్ట్రానిక్స్ ట్రస్ట్ స్కూల్లో చేరి లాంగ్వేజ్ నేర్చుకుంది.

అంతకుముందే రాజు 1962లో ట్రెంట్టీ కాలేజీలో చేరారు. తర్వాత కేంద్ర యూనివర్సిటీలో బోర్డ్ క్లబ్ సభ్యుడుగా చేరిపోయారు. ఇదే సమయంలో సోనియా గాంధీతో పరిచయం ఏర్పడింది అలా ఇద్దరు కలిసి లవ్ ట్రాక్ నడిపారు. ఈ విషయం ఇందిరా గాంధీకి తెలిసి అర్జెంట్ గా ఇండియాకి రమ్మని చెప్పింది. కానీ రాజీవ్ గాంధీ మాత్రం ఇండియా వచ్చినా కూడా సోనియాని అని మర్చిలేకపోయారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఉత్తరాలు ఫోన్లో నడిచేవట.

దీంతో కోపం వచ్చిన ఇందిరా గాంధీ చివాట్లు పెట్టిన కూడా రాజీవ్ తన ప్రేమ విషయాన్ని తల్లికి విఫలంగా చెప్పాడు. అయినా గాని ఇందిరా గాంధీ ఒప్పుకోలేదు. దీనికి ప్రధాన కారణం రాజకీయాల్లో ఆమెని ప్రతిపక్షాలు ఇదే విషయంపై నిలదీస్తారని భయపడింది. కానీ రాజీవ్ గాంధీ మాత్రం ఆమెను ఇండియా తీసుకొచ్చి సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటానని తల్లితో గట్టిగా అన్నారంట. దీంతో ఇందిరాగాంధీ ఆలోచించి ఇద్దరికీ హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం చేశారు.

అయితే వీరి పెళ్లికి సంబంధించిన రెండు చిత్రాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇద్దరు ఇస్లామిక్ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నారని చెబుతున్నారు. గాంధీ కుటుంబం క్రిస్టియన్స్-పార్సి కాదని రాజీవ్-సోనియా ఇస్లాం మతంలోకి మారారంటూ కూడా పోస్టల్ వైరల్ అయ్యాయి.మరొక ఫోటోలో క్రిస్టియన్ ఆచారం ప్రకారం ఇద్దరూ చర్చిలో పెళ్లి చేసుకున్నారంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. అయితే 1968 నాటి సోనియా గాంధీ-రాజీవ్ గాంధీ వివాహానికి సంబంధించి మొత్తం వీడియో ఫుటేజ్ ని పరిశీలిస్తే అందులో హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి జరిగినట్లు ఉంది.
Also Read:నేను బయట… ఆయన లోపల..!” అంటూ… “రామ్ గోపాల్ వర్మ” పోస్ట్..! ఏం అన్నారంటే..?






విచారణ చేయమని సిబిఐ ని ఆదేశించింది. సిబిఐ ఈ కేసును విచారించి పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎంపీలు కొన్న విషయాన్ని నిరూపించారు.అయితే ఈ కేసులో కోర్టులో వాదన నడిచి చివరికి 2000 సంవత్సరంలో పీవీ నరసింహారావు కి కోర్టు మూడు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ జడ్జ్మెంట్ తర్వాత పివి నరసింహారావు ఢిల్లీ హైకోర్టులో ఆపిల్ చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. 2002 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు పివి నరసింహారావుని నిర్దోషిగా ప్రకటించింది.








ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపించడంతో పవన్ కళ్యాణ్ జనసేన విజయకేతనం బలంగా ఉండే విధంగా అసెంబ్లీలో ఉండి పని చేయాలనే ఆత్రుతతో కసిగా కనిపిస్తున్నారు. తాజాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి అధికార వైసీపీకి పెద్ద షాక్ నే ఇచ్చారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూరా తిరుగుతున్నాయి.
తాజాగా ఆయన జనసేన నాయకులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… తెలుగుదేశంతో మనం కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కేవలం జనాధారనతోనే ఇంతవరకు జనసేన నడిచిందని అన్నారు. ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని, ప్రజల భవిష్యత్తును బంగారమయం చేసే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి పోవాలి, జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ముందుకు వెళ్దాం అన్నారు. “సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు.కానీ దానికోసం వెంపర్లాడను, నాకు సీఎంగా అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటాం. ప్రజల కోసం ఆదర్శ పాలన అందిద్దామని” పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనతో జనసేన నాయకుల్లోనూ, జనసైనికుల్లోనూ ఫుల్ జోష్ వచ్చింది.



వాద్రా ఫ్యామిలీ ఆర్టిఫిషియల్ జువెలరీ బిజినెస్ లో ఉండేవారు. రాబర్ట్ వాద్రా అప్పుడప్పుడు ప్రియాంక గాంధీకి ఆకర్షణీయమైన జువెలరీ గిఫ్ట్ లు ఇస్తూ ఉండేవాడు. కాలక్రమేన ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. రాబర్ట్ వాద్రా తరచుగా 10 జన్ పత్ కు వస్తూ ఉండేవారు. అలా రాహుల్ గాంధీకి కూడా సన్నిహితుడుగా మారారు. ఒకసారి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రానీ చూడడానికి మెరదాబాద్ వెళ్ళినప్పుడు వీళ్ళ గురించి మీడియా ద్వారా బయటికి వచ్చింది.








